• January 27, 2025
  • 32 views
సెక్యూరిటీ గార్డ్ కార్మికునికి రావలసిన వేత్తనం ఇప్పించిన రవిసింగ్

జనం న్యూస్ జనవరి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్. కూకట్ పల్లి నియోజకవర్గంలోని కూకట్ పల్లి ఇండస్ట్రీ పరిధిలోని “గ్లాడియేటర్ ప్రైవేట్ లిమిటెడ్ సెక్యూరిటీ కాంటాక్ట్ ఆఫీస్”హౌసింగ్ బోర్డ్,…

  • January 27, 2025
  • 21 views
షెడ్యూల్ ప్రాంత చట్టాలను పటిష్టంగా అమలు చేయండి :ఏ.జె.ఏ.సి

– G.O. No. 57 ద్వారా ఆదివాసీలకు సంక్షే మం, అభివృద్ధి మరియు రక్షణ కల్పించండి – ఆదివాసి ఐక్యకార్య చరణ కమిటీ ఏలూరు జిల్లా చైర్మన్ మొడియం శ్రీనివాసరావు విన్నపం – దోపిడీదారుల నుండి రక్షణ కల్పించండి జనం న్యూస్/జనవరి28/బుట్టాయిగూడెం/రిపోర్టర్:సోమరాజు…

  • January 27, 2025
  • 32 views
కంది కట్ల మధుసూదన్ మాజీ సర్పంచ్ అనుచర్లు ..బెదిరింపు కాల్స్..

జనం న్యూస్ //జనవరి //27//జమ్మికుంట //కుమార్ యాదవ్:- జమ్మికుంట మండలం లొ.. ముళ్లపెల్లి గ్రామానికి సంబదించి నిన్నా మొన్న కొన్ని వీడియో స్ మరియు ఆడియో… లో నన్ను చెంపెందు కె వచ్చారు.. అని ముళ్లపల్లి సోహెల్ అడియో లొ తెలుపడము జరిగింది..…

  • January 27, 2025
  • 27 views
జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం వెంకటేశ్వరరావు..

జనం న్యూస్ జనవరి 27 కాట్రేనికోన:- దేవాదాయ శాఖ లో గత కొన్ని సంవత్సరాలుగా సేవలందిస్తూ. ఉత్తమ అధికారిగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా అమలాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా…

  • January 27, 2025
  • 24 views
స్వచ్ఛంద సంస్థల ద్వారా గ్రంథాలయమునకు నూతన సొబగులు.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ లోని గ్రంథాలయం నకు మరింత ఆకర్షణీ య సొబగులు దిద్ది పాఠకులకు చేరువ చేసి విజ్ఞానంపెంపొందించుటకొరకు మండల స్థానిక స్వచ్ఛంద సంస్థల (లయన్స్ క్లబ్, వాకర్స్ క్లబ్…

  • January 27, 2025
  • 22 views
రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారిని దర్శించుకున్న దర్శి డిఎస్పి బి లక్ష్మీనారాయణ.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 27:- తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, వీరభద్ర స్వామి ని దర్శి డిఎస్పీ బి లక్ష్మి నారాయణ, పొదిలి సిఐ టి…

  • January 27, 2025
  • 29 views
నీరు-చెట్టు పెండింగ్‌ బిల్లులకు మోక్షం

జిల్లాలో నీరు-చెట్టు పనులు చేసి బిల్లులు రాక ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి ఊరట కలగనుంది. పెండింగ్‌ బిల్లులకు మోక్షం లభించనుంది. అందుకు వీలుగా తక్షణం బిల్లుల వివరాలను అప్‌లోడ్‌ చేయా లని ప్రభుత్వం ఆదేశించడంతో జలవనరులశాఖ అధికారులు తదనుగుణమైన చర్యలు…

  • January 27, 2025
  • 17 views
శాయంపేట పోలీస్ స్టేషన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలంలోని పోలీస్ స్టేషన్ లో గణతంత్ర దినోత్సవాన్ని ఆదివారం రోజున సీఐ రంజిత్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మండల కేంద్రంలోని నవోదయ పాఠశాలలో విద్యార్థులు భారత దేశ…

  • January 27, 2025
  • 41 views
ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్ ఉత్తమ అవార్డు

జనం న్యూస్ జనవరి 27 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఉత్తమ సిఐ అవార్డు లభించింది. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురంలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్,…

  • January 27, 2025
  • 20 views
ఎమ్మెల్యే చొరవతో జేసీ అగ్రహారం మీదుగా బస్సు సర్వీసు..

తమ గ్రామానికి బస్సు రావటంతో హర్షం వ్యక్తం చేసిన గ్రామం ప్రజలు. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, (భండా రామ్) జనవరి 27 (జనం న్యూస్):- బేస్తవారిపేట మండలం, జేసి అగ్రహారం గ్రామ ప్రజలు తమ గ్రామానికి బస్సు సర్వీసు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com