రాష్ట్ర సచివాలయం లో లంక దినకర్ మరియు ఆనం రాంనారాయణరెడ్డి నీ కలిసిన అన్నమయ్య బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షుడు సాయి లోకేష్ ఈరోజు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ శ్రీ లంక దినకర్ ని సచివాలయంలోని ఆయన చాంబర్లో కలవడం జరిగినది ఇటీవల…
వ్యవసాయానికి పశుపోషణ తోడైతే రైతులకు అదనపు ఆదాయం ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- రైతులు వ్యవసాయంతో పాటు, అదనపు ఆదాయం కోసం పశుపెంపకంపై కూడా దృష్టి పెట్టాలని, పశుపోషణను ప్రోత్సహిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, సబ్సిడీలను రైతాంగం సద్వినియోగం…
మృతిని కుటుంబాన్ని పరామర్శించి మాజీ ఎమ్మెల్యే చల్ల
జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామానికి చెందిన గోలి నారాయణ రెడ్డి మృతిచెందారు విషయం తెలిసిన వెంటనే పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు…
మృతిని కుటుంబాన్ని పరామర్శించి మాజీ ఎమ్మెల్యే చల్ల
జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామానికి చెందిన గోలి నారాయణ రెడ్డి మృతిచెందారు విషయం తెలిసిన వెంటనే పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు…
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఎజెండాగా, ఇచ్చిన ప్రతి హామీని, మాటను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది
రాష్ట్రాభివద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. జనం న్యూస్,ఎన్టీఆర్ జిల్లా, నందిగామ,జనవరి 27 : ‘ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతోందని ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య…
ఇరిగేషన్ డి ఈ కి వినతి పత్రం అందజేసిన చండూరు గ్రామ ప్రజలు
జనం న్యూస్ జనవరి 27మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామానికి సంబంధించినటువంటి లిఫ్ట్ గురించి. కౌడిపల్లి ఇరిగేషన్ డిఇ జగన్నాథం సార్ ని, కలవడం జరిగింది. త్వరలోనే లిఫ్ట్ పనులు ప్రారంభించాలని హామీ ఇచ్చారు గత కొన్ని ఏళ్లుగా ఎవరు…
కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో జరిగిన తెలంగాణ సీఎం వాలీబాల్ టోర్నమెంట్ ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. బండి రమేష్
జనం న్యూస్ జనవరి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వాలీబాల్ జట్టులతో ఆర్మీ కి చెందిన క్రీడాకారుల సైతం ఈ పోటీల్లో పాల్గొన్నారు మూడు రోజులపాటు హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో వైజాగ్…
సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి
జనం న్యూస్, జనవరి 27, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ):- తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ వర్గల్ మండల శాఖ ఆధ్వర్యంలో సమస్యల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మండలంలోని వర్గల్, గౌరారం, తునిఖి ఖల్సా,మీనాజీ పేట్,అంబర్…
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో
విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని అందించాలి విద్యార్థులు తినే భోజనం వండే సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి జనం న్యూస్ జనవరి 27 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్ లో…
తుమ్మపాలలో పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం
జనం న్యూస్ జనవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : పశు సంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో రైతు సేవ కేంద్రం,తుమ్మపాల లో డా” సిహెచ్.అనిల్ కుమార్ ఆధ్వర్యం లో ఉచిత పశు ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ…