పిఎంకె ఫౌండేషన్ ఆర్థిక సహాయం
జనం న్యూస్ // ఏప్రిల్ // 6 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన కల్లెపెల్లి మురళి అనారోగ్యంతో చనిపోగా మృతుడి కుటుంబానికి పిఎంకె ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో పాటు బియ్యం అందజేశారు.జమ్మికుంట మండలం…
అడ్వకేట్ నూతల శ్రీనివాస్ కి ఘన సన్మానం
జనం న్యూస్ // ఏప్రిల్ // 5 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. బిజెపి సీనియర్ నాయకులు, హుజురాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎన్నికైన నూతల శ్రీనివాస్ ని జమ్మికుంట పట్టణ బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు. అఖిల భారత…
జై బాపు,జై భీం,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరమనేని పరశురాం రావు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 5 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ఏఐసిసి పిలుపు మేరకు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ వొడితల ప్రణవ్ బాబు…
పత్రిక ప్రకటనకొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాతేదీ:05/04/2025
జిల్లా పోలీస్ కార్యాలయంలో వారిడాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జనం న్యూస్ ఏప్రిల్ 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి సందర్బంగా ఈ రోజు జిల్లా జిల్లా…
శ్రీ రామనవమి వేడుకను చూద్దాం రారండి.
ముస్తాబు అవుతున్న ఆలయాలు జనం న్యూస్,ఏప్రిల్5, జూలూరుపాడు( రిపోర్టర్ జశ్వంత్) శ్రీరామ నవమి సందర్భంగా మండలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాల్లో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్నీ జరుపుకునేందుకు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఎంతో…
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.
జనం న్యూస్ ఏప్రిల్ 05 నడిగూడెం మండల కేంద్రానికి చెందిన దేవరంగుల ఎల్లయ్య మృతి బాధాకరమని తెలంగాణ ఉద్యమకారుడు బడుగుల వెంకటేష్ అన్నారు. బుధవారం మృతుడి నివాసంలో జరిగిన దశదినకర్మలో పాల్గొని మాట్లాడారు. మృతుడి చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ…
గ్రామపంచాయతీ కార్మిక కుటుంబానికి10 పదివేల రూపాయల ఆర్థిక సాహాయం
జనం న్యూస్ // ఏప్రిల్ // 5 // జమ్మికుంట// కుమార్ యాదవ్ జమ్మికుంట మండలం తనుగుల గ్రామపంచాయతీలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్ పైడిపల్లి సమ్మయ్య అను కార్మికుడి తల్లి మరణించినారు, శనివారం రోజున ఆయన ఇంటికి సీఐటీయూ జిల్లా సహాయ…
మోత్కూర్ గ్రామంలో సన్న బియ్యం పంపిణీ.
జనం న్యూస్ 05 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ ) వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకాన్ని మన పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి…
తహశీల్దార్ కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
యువత జగ్జీవన్ రామ్ ను ఆదర్శంగా,స్పూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలి తహశీల్దార్ ఆంజనేయులు జనం న్యూస్ ఏప్రిల్ 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు మునగాల మండల కేంద్రంలోని…
అహంకారంతోనే అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు
బీజేపీలో అహంకారం పెరుగుతోంది నిజాయితీగా సేవ చేయడమే కాంగ్రెస్ కార్యకర్తల లక్ష్యం కావాలిసేవ చేస్తే ప్రజలేజైబాపు జైభీమ్ జైసంవిధాన్ లక్ష్మి పూర్ పాదయాత్రలో విశ్వప్రసాద్ రావు జనం న్యూస్ ఏప్రిల్ 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండలం కేంద్రం లోని…