• April 4, 2025
  • 238 views
గుమ్మడిదల ఏ ఈ రవి కిషోర్ ను లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

జనం న్యూస్ ఏప్రిల్ 04 సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలో ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసిబిదాడులునిర్వహించారు.గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవి కిషోర్ లక్ష రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ సిటీ రేంజ్ 2 డిఎస్ పి…

  • April 4, 2025
  • 36 views
ఆవుల రాజిరెడ్డిని కలిసిన ఆత్మ కమిటీ డైరెక్టర్.ఆసిఫ్ హుస్సేన్

జనం న్యూస్. ఏప్రిల్ 4. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్) హత్నూర మండలంలోని సిరిపుర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆసిఫ్ హుస్సేన్ అందోల్ డివిజన్ ఆత్మ కమిటీ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ…

  • April 4, 2025
  • 26 views
హెల్మెట్ ధరించండి ప్రాణం కాపాడుకోండి కరపత్రం ఆవిష్కరణ

జనం న్యూస్ :4 ఏప్రిల్ శుక్రవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి జడ్.పి.హెచ్.ఎస్ పొన్నాల సిద్దిపేట పాఠశాలలో బెజ్జంకి మండలంలోని ప్రాథమిక పాఠశాల బెజ్జంకి ప్రధానోపాధ్యాయులు వడ్ల కొండ శ్రీనివాస్ గారు “హెల్మెట్ ధరించండి ప్రాణులు కాపాడుకోండి” పొందించిన కరపత్రాన్ని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు…

  • April 4, 2025
  • 32 views
హుజురాబాద్ లో ఆర్టీసీ రిటైర్మెంట్ కార్మిక సమస్యలపై నిరసన

జనం న్యూస్ // ఏప్రిల్ // 4 // కుమార్ యాదవ్// జమ్మికుంట.. తెలంగాణ ఆర్టీసీ రిటైర్మెంట్ కార్మిక సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ధర్నాలో భాగంగా హుజురాబాద్ డిపో లో శుక్రవారం డిపో గేటు ముందు ధర్నా చేసి సూపరిండెంట్ కి…

  • April 4, 2025
  • 34 views
నవాబుపేట గ్రామంలో ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

జనం న్యూస్. ఏప్రిల్ 3. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) హత్నూర మండలంలోని నవాబుపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 25వ. వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాలు గురువారంనాడు అంగరంగ వైభవంగా కొనసాగాయి.మూడు రోజులపాటు జరిగే ఈ…

  • April 4, 2025
  • 30 views
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నేత మన కొండా శివ శంకర్ రెడ్డి.

గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు (యూత్ లీడర్), కొండా శివ శంకర్ రెడ్డి. అర్ధవీడు యువతకు ఆదర్శం మన “కొండా”శివ శంకర్ రెడ్డి. జనం న్యూస్, ఏప్రిల్ 04,(ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, రామిరెడ్డి):- ప్రకాశం…

  • April 4, 2025
  • 31 views
హుజురాబాద్ అడ్వకేట్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంటుగా నూతల శ్రీనివాస్ ఏకగ్రీవం ఎన్నిక

జనం న్యూస్ // ఏప్రిల్ // 4//కుమార్ యాదవ్// జమ్మికుంట.. హుజురాబాద్ అడ్వకేట్ బార్ అసోసియేషన్ లో క్రితం సంవత్సరం బార్ అసోసియేషన్ వారి కాలము పూర్తి అయినందున వారు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వనందున తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ వారు,…

  • April 4, 2025
  • 26 views
వడ్డేపల్లి మండలం జులకల్ గ్రామంలో సన్న బియ్యం కార్యక్రమం ప్రారంభించిన

జనం న్యూస్ 04 ఏప్రిల్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప గారు వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ గారు ఆర్ డి ఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారాం రెడ్డి గారు…

  • April 4, 2025
  • 30 views
పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం సరఫరా – నిరుపేదలకు వరంగ మారిన సన్న బియ్యం పథకం

ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సన్న బియ్యం పంపిణీ చేసిన రాపోలు గ్రామ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు గండు వెంకటేష్  జనం న్యూస్ 04 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ ) వికారాబాద్ జిల్లా పరిగి…

  • April 4, 2025
  • 24 views
ఏప్రిల్ 14 వరకు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు పొడగింపు…జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఆఫ్ లైన్ లో ఎంపిడిఓ లేదా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పై ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్, ఏప్రిల్ 05,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి రాజీవ్ యువ వికాసం పథకం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com