:కూకట్ పల్లి నియోజకవర్గం తెలంగాణనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నూతన కార్యవర్గం నియామకం.
జనం న్యూస్ ఫిబ్రవరి 15 ; కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 143 కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని శనివారం యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం రాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాన్ని…
రోడ్లపైనే ఆవులు, ఆబోతులు
ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు, వాహనదారులు జనం న్యూస్ ఫిబ్రవరి 15 (ముమ్మిడివరం ప్రతినిధి ) మండల కేంద్రమైన కాట్రేనికోనలో ప్రధాన రహదారి పైన ఆవులు, ఆబోతులు స్వైర విహారం చేస్తున్నాయి. రహదారిపై తిష్ట వేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలగజేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలకు…
సాఫ్ట్వేర్ ఇంజనీరు హత్య కేసును చేధించిన తెర్లాం పోలీసులు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.,జనం న్యూస్ 15 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : తెర్లాం మండలం నెమలాం గ్రామ శివార్ల వద్ద ఫిబ్రవరి 10న జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ (28సం.లు) హత్య…
హైస్కూల్లో సంకల్పం కార్యక్రమం
జనం న్యూస్ 15 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : విజయనగరం పట్టణం స్థానిక కంటోన్మెంట్లోని జడ్పీ హైస్కూల్లో CI ఎస్. శ్రీనివాసరావు శుక్రవారం ఎస్ఐ. రేవతి ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు.…
‘2023 పోస్టల్ యాక్ట్ను రద్దు చేయాలి’
జనం న్యూస్ 15 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : 2023 పోస్టల్ యాక్ట్ను రద్దు చేయాలని పోస్టల్ యూనియన్ నాయకులు వి.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం విజయనగరం పోస్టల్ కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
జనం న్యూస్ 15 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : గంట్యాడ మండలంలోని గింజేరు జంక్షన్ వద్ద గంజాయి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎసిఐ సాయి కృష్ణ తెలిపారు. బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన…
నరసింహా అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన వేణుగోపాలుడు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 14. తర్లుపాడు గ్రామంలో వేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమితి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నరసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు, ఈవో ఈదుల చెన్నకేశవ రెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర…
ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధి గెలుపే లక్ష్యం
గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజవర్గం ఫిబ్రవరి 14 (అంగర వెంకట్)రాబోయే అయిదేళ్లలో నిరుద్యోగులకు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే…
సామూహిక ఎలుకలు నిర్మూలన కార్యక్రమం చేపట్టినవ్యవసాయ అధికారులు
జనం న్యూస్ ఫిబ్రవరి 14 కాట్రేని కోన : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లి గ్రామంలో సామూహిక ఎలుకలు నిర్మూలన కార్యక్రమం చేపట్టారు వ్యవసాయ అధికారులు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కె ప్రవీణ్. ఈ…
మంటలు వ్యాపించడంతో ట్రాక్టరు,వరి కుప్పలు దగ్ధం
అచ్యుతాపురం,14 ఫిబ్రవరి2025(జనం న్యూస్): అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం జగ్గన్నపేట గ్రామంలో 13వ తేదీన విద్యుత్ తీగల నుంచి మంటలు వ్యాపించడంతో రైతులు ట్రాక్టరు,నాలుగు వరి కుప్పలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్నవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ…