• January 25, 2025
  • 91 views
జర్నలిస్టుల ముసుగులో వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకోవాలి ఏసీపీ ని కోరిన కూకట్ పల్లి ప్రెస్ క్లబ్

జనం న్యూస్ జనవరి 25 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బోర్ల వద్దకు, సామాన్యులను ఇబ్బందులకు గురిచేయొద్దు డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదులు చేయండి కూకట్పల్లి ఏసిపి శ్రీనివాసరావుగౌరవప్రదమైన జర్నలిజం వృత్తిని అప్రతిష్టపాలు చేస్తున్నటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి…

  • January 25, 2025
  • 72 views
సాధికారిత, సమానత్వం సాధనకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్‌

జనం న్యూస్ 25 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ :-బాలికల సాధికారిత, సమానత్వం సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ డా.బీ.ఆర్‌.అంబేడ్కర్‌ అన్నారు.శుక్రవారం బాలికా దినోత్సవం సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని…

  • January 25, 2025
  • 66 views
యువకుడు కనిపించడం లేదు!

కనిపిస్తే సమాచారం ఇవ్వండి ప్లీజ్..!! ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 24 (జనం న్యూస్):- మార్కాపురం: పట్టణంలోని తూర్పు వీధి కి చెందిన గాయం వెంకటేశ్వర రెడ్డి గత రెండు రోజులుగా కనిపించడం లేదు అని తల్లి తండ్రులు తెలిపారు.…

  • January 25, 2025
  • 80 views
వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఉత్తమ్ కుమార్..

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 24 (జనం న్యూస్):- మార్కాపురం :వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా మార్కాపూర్ పట్టణ 11వ బ్లాక్ ఇన్చార్జ్, యువ నాయకుడు మల్లాపురం ఉత్తమ్…

  • January 25, 2025
  • 66 views
చెప్పాపెట్టకుండా ప్రభుత్వ భవనం కూల్చివేత?

విలువైన మెడికల్ సామాగ్రి ఎక్కడ? ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 24 (జనం న్యూస్):- మార్కాపురం: చరిత్ర కలిగిన ప్రభుత్వ భవనం రాత్రికి రాత్రే కూల్చివేతకు రంగం సిద్ధం…? పట్టణ నడిబొడ్డు కంభం సెంటర్ లో…

  • January 25, 2025
  • 68 views
మహాకుంభమేళా.. 10 కోట్లు దాటిన పుణ్యస్నానాలు..!

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 24 (జనం న్యూస్):- ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాతో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ కళకళలాడుతోంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటివరకు త్రివేణి…

  • January 25, 2025
  • 74 views
జిల్లా విద్యాశాఖాధికారి ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే!!

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, (భండా రామ్), జనవరి 24 (జనం న్యూస్):- జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్న రజనీకాంత్ ప్రవీణ్‌ అక్రమంగా ఆస్తులపై ఫిర్యాదు రావడం వల్ల కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. బీహార్…

  • January 25, 2025
  • 106 views
ప్రజా పాలన అంటూ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఫైర్ , జనం న్యూస్ . జనవరి 24. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రెహమాన్):- మండల పరిధిలోని షేర్ ఖాన్ పల్లి గ్రామంలో అధికారులు ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామసభకు…

  • January 25, 2025
  • 99 views
అర్హులైన అందరికీ పథకాలు అందిస్తాం

జనం న్యూస్ జనవరి 24ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు అధికారుల సమన్వయంతో కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లాలోని వాంకిడి మండలం జైత్ పూర్ గ్రామంలో రైతు భరోసా,…

  • January 25, 2025
  • 105 views
సీపీఎం పార్టీ రాష్ట మహాసభలకు ప్రతినిధిగా దుర్గం.దినకర్ ఎంపిక….

జనం న్యూస్ జనవరి 24 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- సీపీఎం పార్టీ రాష్ట నాలగవ మహాసభలకు ప్రతినిధిగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ ఎంపిక అయ్యారు ఈ మహాసభలు సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 25…

Social Media Auto Publish Powered By : XYZScripts.com