ఆదాయం జానెడు… వ్యయం బోలెడు…!
జనం న్యూస్ 02 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక చెబుతున్నారు. అయితే, రేషన్ డీలర్లను తలదన్నేలా ఎండీయు నిర్వాహకులు క ూడా రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయన్న నెపంతో 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి…
ఆత్మహత్యాయత్నం నుండి యువకుడ్ని కాపాడిన పోలీసులు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ జనం న్యూస్ 02 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం రామనారాయణ పరిసరాల్లో రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యాయత్నం చేస్తున్న యువకుడ్ని వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో…
సైబరు మోసాలకు పాల్పడే మోసగాళ్ళపట్ల అప్రమత్తంగా వ్యవహరించండి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 02 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రజల అవగాహన లోపం కారణంగా ప్రజలు సైబరు మోసాలకు గురవుతున్నారని, ఇటువంటి సైబరుమోసగాళ్ళు, వారు చెప్పే మాయ మాటలు పట్ల…
జలమయం కాకుండా ముందస్తు చర్యలు: కమిషనర్
జనం న్యూస్ 02 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య పేర్కొన్నారు.ఆదివారం ప్రజారోగ్య సిబ్బంది పలు…
పరిగిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.
జనం న్యూస్ జూన్ 2, పరిగి నియోజకవర్గ ప్రతినిధి, (హనుమంత్ రెడ్డి ) పరిగి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో వారి నివాసంలో జాతీయ జెండాను పార్టీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన…
భూ భారతి గ్రామ సదస్సులను సద్వినియోగం చేసుకోండి. బిచ్కుంద మండల తహసీల్దార్ ,వెల్లడి…
బిచ్కుంద జూన్ 2 జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం ను జూన్ 3వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న సందర్భంగా Bhichkunda మండలంలోని 29 గ్రామాలలో భూభారతి రైతు సదస్సులను…
జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ జూన్ 2 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూకట్ పల్లి లోని జనసేన…
వెన్నుపోటు దినోత్సవ పోస్టర్ని ఆవిష్కరించిన మేడా విజయభాస్కర్ రెడ్డి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి జూన్ 4వ తేదీకి ఏడాది గడుస్తున్నా కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలకు…
స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివి
జనం న్యూస్ 2 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలోని సోమవారం రోజున తాసిల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో సదానందం మాట్లాడుతూ సబ్బండ వర్గాల ప్రజలు…
రేషన్ షాప్ ప్రారంభించిన ఎన్డీఏ కూటమి నాయకులు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు గ్రామపంచాయతీలో ఈరోజు పాత పద్ధతిలో రేషన్ డీలర్షిప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంతో ప్రారంభించడం జరిగినది,దానికి ముఖ్యఅతిథిగా ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ ఎద్దుల సుబ్బారాయుడు రిబ్బన్ కట్ చేసి రేషన్ షాపును ప్రారంభించారు,…