మహిళాకాంగ్రెస్ నిర్మల్ జిల్లాఅధ్యక్షురాలిగా చొప్పదండి.భవాని నియామకం
జనం న్యూస్ జనవరి 11 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్)ఆల్ ఇండియామహిళా కాంగ్రెస్అధ్యక్షురాలుఅలకాలంబఆదేశాలమేరకు తెలంగాణా రాష్ట్ర మహిళకాంగ్రెస్ అధ్యక్షురాలుసునీత మోగిలి నిర్మల్ జిల్లామహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు గాచొప్పదండి భవాని నిమూడవ సారి నియామకంచేస్తూ శుక్రవారంహైదరాబాద్ లో నియామకపత్రంఅందజేశారు.ఈసందర్భంగాభవానిమాట్లాడుతూకాంగ్రెస్ పార్టీబలోపేతానికినాశయ శక్తుల కృషిచేస్తానని…
యువత అన్ని రంగాల్లో రాణించాలి సబ్ టైటిల్: నిర్మల్ జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల
జనం న్యూస్ జనవరి 11 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఖానాపూర్ క్రికెట్ లీగల్ 3మ్యాచ్ ప్రారంభించిన నిర్మల్ జిల్లా ఎస్పీ జి.జానకి షర్మిల ఈ సందర్భంగా ఎస్పీ…
చిన్నారులకు గాలిపటాలు పంపిణీ చేసిన జర్నలిస్ట్ మేడి స్వామి మౌర్య.
జనం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ఎం జనవరి 11 సంక్రాతి పండగ సందర్బంగా పల్లెర్ల గ్రామంలో చిన్నారులకు గాలిపటాలు ప జర్నలిస్ట్ మేడి స్వామి మౌర్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సంక్రాతి…
ఐమాక్స్ లైట్స్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న డాక్టర్ బోగ శ్రావణి
జనం న్యూస్ జనవరి 12 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం లోని తుంగూరు గ్రామంలోని ఎస్టీ కాలనీ మరియు కందెనకుంట గ్రామంలో నిజామాబాద్ ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ ఎంపీ ఫండ్ ద్వారా మంజూరైన ఐమాక్స్ లైట్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న…
పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సేవలు పునరుద్ధరణ: భూపాల్ రెడ్డి
జనం న్యూస్ 12 ఆలేరు యాదాద్రి జిల్లా (రిపోర్టర్ ఎండీ జహంగీర్) ఆలేరు పట్టణంలో పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవలు పునరుద్ధరించబడినవి అని స్థానిక సబ్ పోస్ట్ మాస్టర్ భూపాల్ రెడ్డి తెలిపారు అనంతరం మాట్లాడుతూ ముఖ్యంగా కొత్తవి,ఆధార్ సవరణలు,…
మినీ సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన డాక్టర్ మనోజ్ కుమార్
శివ పార్వతి హై స్కూల్ నందు ముందుస్తున్న సంక్రాంతి వేడుకలను పుల్లంపేట మండలం వైద్యాధికారి మనోజ్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శివ పార్వతి స్కూల్ కరస్పాండెంట్ సోమ బాలాజీ బాబు ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి…
ధ్యాన సాధన తో ఆరోగ్యంగా జీవించవచ్చు …
జనం న్యూస్ జనవరి 10 నడిగూడెం మండలంలోని రత్నవరం గ్రామం లోని రామాలయ దేవాలయం లో మిర్యాల ఆంజనేయులు ఆద్వర్యం లో శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధ్యాన సాధన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ధ్యానరత్న పి.ఎస్.…
నీటి విడుదలకు కృషి చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జనం న్యూస్ జనవరి 10 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని గోదావరి లో నీరు లేదని పంట పొలాలకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెరువులో కుంటల్లో నీరు పూర్తిగా ఎండిపోయిందని వారం రోజుల క్రితం బీర్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ…
కానిస్టేబుల్ రాషీద్ ఖాన్ కు శాలువ కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ కౌన్సిలర్,కో అప్షన్,BRS నేతలు
జనం న్యూస్ 10జనవరి వనపర్తిజిల్లా కొత్తకోట మండలనికి చెందిన కానిస్టేబుల్ రాషీద్ ఖాన్ పుట్టినరోజు సందర్బంగా జామే మసీదు అధ్యక్షులు అబ్దుల్లా సాబ్ మున్సిపల్ కౌన్సిలర్ ఖాజా మైనోద్దిన్,కో అప్షన్ సభ్యులు వసీమ్ ఖాన్,BRS పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు మజీద్ ఖాన్,QR…
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు – కొత్తవారి కదలికలపై పోలీసులకు సమాచారం అందించాలి జిల్లా ఎస్పి డి. ఉదయ్ కుమార్ రెడ్డి జనం న్యూస్ 2025 జనవరి 10 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకు సెలవులుండటంతో చాలా…