నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే జనం న్యూస్ మే 23, ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో భారత ప్రభుత్వ…
మండపేట హెచ్ ఐ వి ఎయిడ్స్ పై కళా జాత అవగాహన సదస్సు పై ప్రోగ్రాం
జనం న్యూస్ మే 23 కాట్రేను కొన అంశం : జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ అమలాపురం మరియి మండపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఐ సి టి సి సంయుక్త పర్యవేక్షణ లో మండపేట బస్టాండ్ ఏరియా లో హెచ్ ఐ…
కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలు
నెలకు రూ.15 కోట్ల నుంచి రూ.20కోట్లు..!! రెండేళ్ల నుంచి కాల్ సెంటర్ నిర్వహణ అమెరికా సహా ఇతర దేశాల ప్రజలే లక్ష్యంగా మోసాలు జనం న్యూస్,మే23,అచ్యుతాపురం: రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు చెలరేగి పోతున్నారు. వివిధ రకాలుగా మోసగించి రూ.కోట్లు దోచేస్తున్నారు. కష్టపడి…
మున్సిపల్ నిధుల స్వాహాలో విడదల రజనీ పాత్రపై సమగ్ర విచారణ జరిపించండి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 23 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రూ.35లకల పురపాలకసంఘ నిధుల గోల్మాల్ లో రజనీ, ఆమె మరిది గోపీలే అసలు లబ్ధిదారులు జీతంపై బతికే సాధారణ ఉద్యోగుల్ని సస్పెన్షన్ పై పునరాలోచన చేయండి ప్రజల…
రేపు జరిగే మెగా క్లీనింగ్ డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,మే23, అచ్యుతాపురం: ఈ నెల 24 శనివారం ఉదయం ఆరు గంటలకు జరిగే మెగా క్లీనింగ్ డ్రైవ్ అనే కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపు నిచ్చారు.ఈ…
నకిలీ విత్తనాలు అమ్మితే పి.డి యాక్ట్ తప్పదు.
విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. గుర్తింపు పొందిన కంపెనీ ప్యాకింగ్, లేబుల్ తనిఖీ చేసుకోవాలి. విడి విత్తనాలతో అధిక ప్రమాదం. గ్రామాల్లోకి వచ్చి విడి విత్తనాలు అమ్మే వ్యాపారులను, మద్యవర్తులను నమ్మవద్దు. గుర్తింపు పొందిన విత్తన దుకాణాలు, వ్యాపారుల…
కీర్తన గోల్డ్ లోన్స్ ప్రారంభించిన మేడా విజయశేఖర్ రెడ్డి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు టౌన్ నందు కీర్తన గోల్డ్ లోన్స్ బ్రాంచ్ ను ప్రారంభించిన రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ,మాజీ…
అధునాతన వైద్యం అందుబాటు ధరలోప్రసాద్ ఆసుపత్రిలో నూతన యూనిట్ల ప్రారంభం
జనం న్యూస్ 23 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఎండోస్కోపీ, కొలొనోస్కోపీ, బ్రాంకోస్కోపీ విభాగాలను ప్రారంభించిన కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్నగర్ డివిజన్లోనీ ప్రసాద్ ఆసుపత్రిలో శుక్రవారం నాడు అత్యాధునిక వైద్య విభాగాలైన ఎండోస్కోపీ, కొలొనోస్కోపీ, బ్రాంకోస్కోపీ…
ఐద్వా శిక్షణ తరగతులు జయప్రదం చేయండి.
జనం న్యూస్,మే23, అచ్యుతాపురం: అఖిల భారత మహిళా సంఘం రాష్ట్ర శిక్షణ తరగతులు తిమ్మరాజుపేట లోగల డావెన్సి పాఠశాలలో ఈనెల 24,25,26 న మూడు రోజులు పాటు జరుగుతున్నాయని, ఈ శిక్షణ తరగతుల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు పోరాట…
రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ కలిసిన, ఇళ్ల సత్యనారాయణ మరియు కోనసీమ బిజెపి నాయకులు
జనం న్యూస్ మే 23 ముమ్మిడివరం ప్రతినిధి రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ గారు కలిసిన, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు బిజెపి నాయకులు కోనసీమ జిల్లా పార్లమెంటు కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ కొత్తపేట నియోజక వర్గం అసెంబ్లీ…