బహిరంగ సభకు జన ప్రభంజనం
భూభారతి అవగాహన సదస్సులో ప్రసంగిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జనం న్యూస్ 20మే భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలో మంగళవారం రోజున జిల్లా ప్రజా పరిషత్ ఉన్నంత పాఠశాలలో భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన…
కూకట్పల్లి నియోజకవర్గం సమస్యలపై కూకట్పల్లి జోనల్ కమిషనర్ కి వినతిపత్రాన్ని అందజేసిన బండి రమేష్
జనం న్యూస్ మే 21 కూకట్పల్లి జోన్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ సమస్యలపై కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ తో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. రానున్న…
పొగాకు కొనుగోలు జరగాలని స్థానిక ఐటీసీ వద్ద 27న జరుగు నిరహార దీక్షను జయప్రదం చేయండి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు బెదిరింపులు మానుకుని కొనుగోళ్లని వెంటనే ప్రారంభించాలి అన్ని రైతు సంఘాల నాయకుల డిమాండ్ ఉత్తర భారస్థ దేశ రైతులను పొగాకు రైతులు ఆదర్శంగా చేసుకోవాలని పి లుపు…
పశువుల కు గాలికుంటు నివారణ టీకాలు
జనం న్యూస్ 21మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలోఈ రోజు గేదాలకు ఆవులకు దూడలకు ఉచిత గాలికుంటూ నివారణ టీకాలు పంపిణి కార్యక్రమాన్నిప్రారంభించినపశు వైద్యధికారి డాక్టర్ హేమలత ఈ కార్యక్రమంలో పశువైద్య సిబంది వి ఏ…
కోర్టు నిర్మాణానికి ఎకరం స్థలం ఇవ్వండి లాయర్లు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పట్టణంలో ని NRT సెంటర్ లో ప్రస్తుతం ఉన్న కోర్టు అద్దె భవనం లో ఉన్నందున సొంత కోర్టు భవనం నిర్మాణనికి స్థలం కేటాయించాలని చిలకలూరిపేట బార్…
పిడుగుపాటు మృతురాలి కుటుంబానికి ఆర్థికసాయం అందజేసిన ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు 50000ఆర్థిక సహాయ చెక్కును అందించిన ఎమ్మెల్యే పొలంపనులకు వెళ్లి పిడుగుపాటుతో మరణించిన షేక్ పర్వీన్ కుటుంబానికి ప్రభుత్వం అందచేసిన రూ.50వేల ఆర్థికసాయం చెక్కును మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి…
అంతర్జాతీయ మెట్రాలజీ (తూనుకులు కొలతలు) దినోత్సవం
జనం న్యూస్ మే 20 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈరోజు అంతర్జాతీయ మెట్రాలజీ (తూనికలు కొలతలు) దినోత్సవం సందర్బంగా అమలాపురం అసిస్టెంట్ కమిషనర్ రాజేష్ (ఇన్స్పెక్టర్ , జీ.వి.ప్రసాద్) వారు కార్యాలయంలో వ్యాపారస్తులతో అవగాహన సదస్సు…
పేదలకు అన్న వితరణ
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు, తేదీ 20 – 5 – 25: ఇటీవల పరమపదించిన చెంగారి సాయి ప్రసన్న కుమారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అరవపల్లి లోని స్థానిక గీతా మందిరం ఆవరణమునందు ఇవాళ లయన్స్…
ప్రభుత్వ పాఠశాలల అభివృద్దే మా మొదటి ప్రాధాన్యం
మండల విద్యాధికారి పి విట్టల్ జనం న్యూస్ మే 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో మంగళవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగాస్థానిక కేజీబీవీ చిట్కుల్ పాఠశాలలో ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు…
అంతర్జాతీయ మెట్రాలజీ (తూనుకులు కొలతలు) దినోత్సవం
జనం న్యూస్ మే 20 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈరోజు అంతర్జాతీయ మెట్రాలజీ (తూనికలు కొలతలు) దినోత్సవం సందర్బంగా అమలాపురం అసిస్టెంట్ కమిషనర్ రాజేష్ వారి కార్యాలయంలో వ్యాపారస్తులతో అవగాహన సదస్సు కార్యక్రమాని నిర్వహించారు ఈ…