• January 13, 2025
  • 40 views
గురుకుల ప్రవేశాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన సిఐ వరగంటి రవి..

జనం న్యూస్// జనవరి 13// జమ్మికుంట// కుమార్ యాదవ్.. సాంఘిక సంక్షేమ గురుకులాలలో ప్రవేశాలను కోరుతూ గురుకుల సొసైటీ రూపొందించిన వాల్ పోస్టర్లను జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు…

  • January 13, 2025
  • 36 views
వెయిట్ లిఫ్టంగ్ 110 కేజీ ల విభాగంలో మొదటి బహుమతి పొందిన మధిర Sc కాలనీ కి చెందిన గద్దల యశ్వంత్

మధిర టౌన్ జనవరి 13 జనం న్యూస్ ప్రతినిధి కోదాడ పట్టణంలో ఆదివారం రోజున సూర్యాపేట వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్, వాళ్ళు నిర్వహించిన్న, ఓపెన్ తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొని మొదటి బహుమతి సాధించిన గద్దల యశ్వంత్…

  • January 13, 2025
  • 41 views
లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

* రోడ్డు భద్రతపై అవగాహన అవసరం- రామగిరి ఎస్ఐ చంద్రకుమార్ జనం న్యూస్, జనవరి 14,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి రామగిరి మండలం సెంటినరీ కాలనీలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటనరీ కాలనీ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు…

  • January 13, 2025
  • 74 views
సంక్రాంతి పర్వం తెలుగు జాతికి గర్వం

సబ్ టైటిల్:    …రుస్తుం, సుప్రసిద్ధ చిత్రకారులు జనం న్యూస్ :13 జనవరి సోమవారం:తెలంగాణ అస్తిత్వం సిద్దపేట: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో నేడు సోమవారం మకర సంక్రాంతి చిత్రాలను ప్రముఖ అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం,లాంఛనంగా  ఆవిష్కరించిరి. వారు మాట్లాడుతూ…

  • January 13, 2025
  • 245 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జనం న్యూస్ జనవరి 13 శాయంపేట మండలంలో అభివృద్ధి సంక్షేమమే ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు మండల కేంద్రంలోని గోవిందా పురం గ్రామంలో మంచి నీటి బావికి 2.20 లక్షల రూపాయలు…

  • January 13, 2025
  • 33 views
దాదాపు 20 శాతం మందికే ఆత్మీయ భరోసా.

జనం న్యూస్ 13 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12,000 ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ…

  • January 13, 2025
  • 87 views
బానాపూర్ రామాలయంలో సప్త .

జనం న్యూస్. జనవరి. 13. మండల్ లింగంపేట్. జిల్లా కామారెడ్డి. రిపోర్టర్ రవీందర్ .. బానాపూర్ రామాలయంలో శ్రీ కృష్ణమూర్తి పంతులు గత వారం రోజుల నుండి శ్రీ భాగవత సప్త కార్యక్రమాలు నిర్వహించారు మరియు అన్నదాన కార్యక్రమం మరియు పంతులకు…

  • January 13, 2025
  • 53 views
హుజురాబాద్ పోలీసు స్టేషన్ లో కౌశిక్ రెడ్డి పై ఫిర్యాదు..

– రాజకీయాల్లో హుందాగా ఉండాలి. – జగిత్యాల ఎమ్మెల్యే పై దాడి హేయనీయమైన చర్య. – దాడిని ఖండించిన హుజురాబాద్ కాంగ్రెస్ శ్రేణులు. జనం న్యూస్ //జనవరి 13//కుమార్ యాదవ్.. సహాచర జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే…

  • January 13, 2025
  • 66 views
*అధికారుల నిర్లక్ష్యం..

డ్రైనేజీ కాలువల సమస్యలు.. *వీధి దీపాలు లేక రోడ్డు ప్రమాదాలు.. *దుర్వాసన వలన అనారోగ్య పాలవుతున్న ప్రజలు.. పెద్దపెల్లి జిల్లా జనం న్యూస్ మంథని కాంసెన్సీ ఇంచార్జ్ వెంకటేష్ ప్రతినిధి: పెద్దపెల్లి జిల్లా రామగిరి మండల్ నవపేట్ గ్రామానికి చెందిన బేడ…

  • January 13, 2025
  • 46 views
మహిళా ఆర్థికాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

జనం న్యూస్ జనవరి 13(నడిగూడెం) మహిళల ఆర్థికాభివృద్దే తెలంగాణ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి అన్నారు. మండలంలోని గ్రామాల్లో మహిళలకు రాష్ట్ర మంత్రివర్యులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com