• May 15, 2025
  • 38 views
కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు జాబ్ గ్యారంటీ

ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,మే15,అచ్యుతాపురం: యలమంచిలి నియోజవర్గంలో చదువుకున్న యువత ఖాళీ ఉండకుండా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం…

  • May 15, 2025
  • 36 views
ఈ సంవత్సరమైనా (ఆర్ టి ఈ) అమలు చెయ్యండి

రాము (బి.ఎస్.ఎఫ్.ఐ) నాయకులు జనం న్యూస్, మే 16 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) బి.ఎస్.ఎఫ్.ఐ నాయకుడు ఆర్ టి ఈ వినతిపత్రం అందిస్తూ విద్య వ్యవస్థ గురించి ఈ విధంగా పేర్కొన్నారు,తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి…

  • May 15, 2025
  • 215 views
సార్వాత్రిక సమ్మెతో కార్మికుల పోరాట స్ఫూర్తిని చాటుదాం..!

జనంన్యూస్. 15. నిజామాబాదు. సిరికొండ. సార్వాత్రిక సమ్మెతో కార్మికుల పోరాట స్ఫూర్తిని చాటుదాం. అనిమన పోరాట పటిమతో కేంద్రం తెచ్చిన కొత్త లేబర్ కోడ్ లను వెనక్కి కొడదాం.అని టీయుసిఐ జిల్లా ప్రధానకార్యదర్శి , రమేష్ పిలుపును ఇచ్చారుఈనెల 20న జరిగే…

  • May 15, 2025
  • 40 views
ఓపెన్ నాలా డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

జనం న్యూస్ మే 15 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆల్విన్ కాలనీ డివిజిన్ ఎల్లమ్మబండ పరిధిలోని దత్తత్రయ కాలనీ నుండి ఎల్లమ్మ చెరువు వరకు ఉన్న ఓపెన్ నాలా పూడిక తీత డీసిల్టింగ్ నులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల…

  • May 15, 2025
  • 31 views
యువతకు ఉపాధి లేక హరి గోస పడుతుండ్రు ,,,,

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కలగుర రాజకుమార్ జనం న్యూస్ 15 మే బీమారం మండల ప్రతినిధికాసిపేట రవి భీమారం మండల కేంద్రంలోని ప్రెస్ మీట్ లో బి ర్ఎస్ పార్టీ అధ్యక్షులు కలగూర రాజకుమార్ మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గని అభివృద్ధికి నోచుకోకుండా…

  • May 15, 2025
  • 35 views
వైభవంగా మత్స్యగిరి స్వామి నాగవల్లి మహోత్సవం

జనం న్యూస్ మే 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి నాగవల్లి కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా…

  • May 15, 2025
  • 38 views
ట్యూషన్ మాస్టర్ కు సన్మానం

జనం న్యూస్ మే 15 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : కాట్రేనికోన గ్రామం నందు సుమారు 33 సంవత్సరాలు నుండి విద్యార్థులు కు ట్యూషన్ చెబుతూ ఎందరో విద్యార్థులు కు మార్గ నిర్దేశం చూపిన ఎం సతీష్ మాస్టర్…

  • May 15, 2025
  • 40 views
ముమ్మరంగా వాహనాల తనిఖీ.

జనం న్యూస్ 15మే. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా.జైనూర్ :మండలంలోని ఉషాగావ్, పోచంలోద్ది, జంగావ్, ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం జైనూర్ సీఐ రమేష్, ఎస్ఐ రవికుమార్ లు పోలీసుల ఆధ్వర్యంలో వేరువేరుగా వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు.…

  • May 15, 2025
  • 38 views
బట్టాపూర్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన గ్రామాభివృద్ధి కమిటీ

సి సి కెమెరాలనుపరిశీలించిన ఎస్సై బి. రాము జనం న్యూస్ మే 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని బట్టాపూర్ గ్రామంలోబుధవారం రోజునా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటును స్థానిక ఎస్సై బి రాము గ్రామ అభివృద్ధి…

  • May 15, 2025
  • 38 views
నూతన లక్ష్మీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం లో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు

జనం న్యూస్ మే 15 కూకట్పల్లి జోన్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి ఫిరోజ్ గూడ నవజీవన్ నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ విజయ గణపతి సహిత ఉమ మహేశ్వర స్వామి వార్ల దేవాలయము నందు నూతన లక్ష్మీ విజయ గణపతి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com