వరదరాజ స్వామి దేవాలయానికి విరాళం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
జనం న్యూస్, మే 15 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజ పురంలో బుదవారం శ్రీ వరదరాజ స్వామిని దర్శించుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల…
జంబూద్వీప జన జాగృతి – J3 ఆధ్వర్యంలో.. ఘనంగా గౌతమ బుద్ధుని 2569 జయంతి వేడుకలు.
జనం న్యూస్, మే 14 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బుద్ధుని విగ్రహానికి J3 నాయకులు దీపారాధన నిర్వహించడం జరిగింది మరియు గౌతమ బుద్ధుని యొక్క…
తాడువాయి గ్రామంలో వాగులో మట్టి పోసే ప్రదేశాన్ని పరిశీలించిన అధికారులు
జనం న్యూస్ మే 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని తాడువాయి రెవెన్యూ శివారులో వాగులో మట్టి పోసి ఆక్రమణకు గురి చేస్తున్నారని వివిధ దిన పత్రికలలో ప్రచురితమైనందున మంగళవారం రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు పరిశీలన…
మోడీ అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం
మే 20, న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం- సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వెలిశాల క్రిష్ణమాచారి జనం న్యూస్ మే 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో సిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయితీ ఆఫీసు ఎదుట…
సింగరేణి వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలి
జిఎం హెచ్ఆర్డి రఘుపతి ని కలిసి వినతి పత్రం తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్… జనం న్యూస్ 13 మే( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ )…
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
కొందుర్గ్ మండలంలోని విశ్వనాథ్ పూర్,వెంకిర్యాల గ్రామాల్లో నిర్వహించిన రెవిన్యూ సదస్సు కి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ గారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…
దేశ భద్రతకు షష్ఠ షణ్ముఖ క్షేత్రాలలో ప్రత్యేక పూజలు
జనం న్యూస్,మే 13,అచ్యుతాపురం: దేశ శ్రేయస్సు కోసం,దేశానికి దైవ సంకల్పం తోడవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన మహా సంకల్పంతో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నాయకత్వంలో 100 మంది జన శ్రేణులతో…
మద్యం సేవించి వాహనాలు నడిపిన 24 గురికి జైలు శిక్ష మరియు 22 మందికి జరిమాన…!
జనంన్యూస్. 13.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్., ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాదారులు మద్యం త్రాగి వాహనాలునడుపడం వలన 46 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించడం…
రండి.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి..ఇంటింటి ప్రచారం
బిచ్కుంద ఏప్రిల్ 13 జనం న్యూస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద ప్రిన్సిపల్ కె. అశోక్ సూచన మేరకు DOST(దోస్త్) కో-ఆర్డినేటర్ డాక్టర్ జి. వెంకటేశం ఆధ్వర్యంలో కళాశాల అడ్మిషన్లు పెంపే లక్ష్యంగా అధ్యాపక బృందం ఇంటర్ పాసైన విద్యార్థుల…
ఉద్యమ నేత ఈటెలపై నోరు జారితే ఊరుకోం – మాధవరం కాంతారావు
జనం న్యూస్ మే 13 కూకట్పల్లి జోన్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ మాధవరం…