త్రాగునీటి సమస్యను పరిష్కరించిన పోలీసులు.
జనం న్యూస్ 27ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. సిర్పూర్ (యు) :పోలీసులు మీకోసం కార్యక్రమం లో భాగంగా బోర్వేల్ వేసి మంచినీటి సమస్య ను పరిష్కరించిన పోలీసులు. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని…
జవహర్ లాల్ స్టేడియం లో ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్ ప్రాక్టిస్
శాంతిభద్రతలను పరిరక్షించటమే మాబ్ ఆపరేషన్ డ్రిల్ ముఖ్య లక్ష్యం. : పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ జనం న్యూస్, ఏప్రిల్ 28, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి అక్రమంగా గుమ్మిగుడిన జన సమూహాలను కంట్రోల్ చేయుటకు, అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు, (144)…
విధి నిర్వహణ లో ఉత్తమ సేవలకు అత్యున్నత పురస్కారం
ఎస్ఐ ఉపేందర్, కానిస్టేబుల్ సంపత్ కు నగదు రివార్డ్ జనం న్యూస్, ఏప్రిల్ 28, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి విధి నిర్వహణ లో ఉత్తమ సేవలకు అత్యుత్తమ పురస్కారం లభించింది. గంజాయి కేసులో నిందితుడు ఎస్ఆర్ఎస్ పి కెనాల్ లో దూకి…
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు..
జనం న్యూస్ 27 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల బండి కుమారస్వామి రిపోర్టర్.) ఎల్కతుర్తి మండలం జిలుగుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తౌటం నరేందర్ ఆధ్వర్యంలో జిలుగుల గ్రామానికి చెందిన రావుల రాజు తండ్రి. సత్యయ్య లకు…
కబ్జా గురైన స్మశాన వాటిక రోడ్డు పునర్దననించకపోతే ఆమరణ నిరాహార దీక్ష
సామాజిక కార్యకర్త సిలివేరు శ్రీకాంత్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 27 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం స్మశాన వాటిక దారి 9 ఫీట్ల రోడ్డు విషయమై ఈనెల 22వ తేదీన జమ్మికుంట…
ఘనంగా ఎమ్మెస్సార్ వర్ధంతి
జనం న్యూస్ // ఏప్రిల్ // 27 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల శాఖ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో మేనేని సత్యనారాయణ రావు వర్ధంతి కార్యక్రమాన్ని మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది.…
చలో వరంగల్
జనం న్యూస్ ఏప్రిల్ 27 దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే& BRS పార్టీ సిద్దిపేట్ జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి , ఆదేశానుసరం దౌల్తాబాద్ మండలంలో ని సూరంపల్లి గ్రామ లో “బి.ఆర్.ఎస్ పార్టీ జెండా”ఎగరవేసిన గ్రామ పార్టీ అధ్యక్షులు గంగాధర్…
సెల్ ఫోన్ దొంగిలించి ఫోన్ పే ద్వారా డబ్బు మాయం
జనం న్యూస్ ఏప్రిల్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామం చెందిన వలగుల సంతోష్ బాబు తండ్రి కొమురయ్య అను అతను తన గ్రామంలోని పెళ్లికి హాజరై, తన సెల్ ఫోనును తన బండి…
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు మహిళ మృతి
జనం న్యూస్ ఏప్రిల్ 28 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఆగిఉన్న లారీని కారు వెనక నుండి ఢీ కొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా మరొకరికి స్వల్ప గాయాలైన, సంఘటన మునగాల మండల కేంద్రం వద్ద జాతీయ రహదారి…
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి :- విద్యాశాఖ అధికారులు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల నమోదు కార్యక్రమం. స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం నాగిరెడ్డిపల్లి నందు జరిగిన కార్యక్రమంలో నందలూరు మండలం లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు…