• January 24, 2025
  • 49 views
కేంద్ర పెత్తనంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదు..

▪ టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్.. జనం న్యూస్ //24//జనవరి //జమ్మికుంట //కుమార్ యాదవ్.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ బిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు…మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి విద్యా శాఖను తన వద్దనే ఉంచుకున్నారన్నారు.వీసీల,నియామకాలపై కేంద్రం పెత్తనాన్ని రేవంత్ రెడ్డి…

  • January 24, 2025
  • 54 views
ప్రజాపాలన గ్రామసభలో ప్రజలకు అవమానంకుర్చీల కరువు

జనం న్యూస్ జనవరి 25 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- ప్రజాపాలన గ్రామసభలో ప్రజలకు అవమానం జరిగి కుర్చీలు కరువైన సంఘటన మునగాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే నాలుగో రోజు మునగాల మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభల్లో కుర్చీలు…

  • January 24, 2025
  • 51 views
రేపు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమము

జనం న్యూస్ జనవరి 24 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం 1999 2000 సంవత్సరము బ్యాచ్ కార్యక్రమము చేపడుతున్నాము ఈ కార్యక్రమానికి విద్యార్థులు అందరూ సహకరించి క్రమశిక్షణతో వివాదాలు…

  • January 24, 2025
  • 57 views
మంకీ కేసులు : మళ్లీ విజృంభిస్తున్న మంకీ ఫాక్స్‌ వైరస్‌.. బెంగళూరులో తొలి కేసు నమోదు.

జనం న్యూస్ 24 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా బెంగళూరు : కొత్త ఏడాది ప్రారంభమై నెల రోజులు గడవక ముందే బెంగళూరులో తొలి మంకీ ఫాక్స్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది.…

  • January 24, 2025
  • 82 views
తడ్కల్ లో రస భాసగా సాగిన ప్రజా పాలన గ్రామసభ

ప్రజా పాలన గ్రామసభలో ఇరు పార్టీల లీడర్ల నువ్వా నేనా జనం న్యూస్,జనవరి 24,కంగ్టి:- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక గ్రామ సచివాలయంలో ప్రజా పాలన గ్రామసభను శుక్రవారం నిర్వహించారు.ప్రజా పాలన గ్రామసభ పంచాయతీ ప్రత్యేక…

  • January 24, 2025
  • 52 views
సామాన్య ప్రజల సొంతింటి కలను నిజం చేయడం కోసం ఏర్పడ్డ కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ జనవరి 24 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- సామాన్య ప్రజల సొంతింటి కలను నిజం చేయడం కోసం ఏర్పడ్డ హౌసింగ్ బోర్డు ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మారి మోసపూరితంగా భూములును అమ్మడం పట్ల ఏమ్మెల్యే మాధవరం…

  • January 24, 2025
  • 53 views
చంద్రబాబు లోకేష్ గురించి మాట్లాడే అర్హత కోడిగుడ్డు అమర్నాథ్ కు లేదు- కొణతాల వెంకటరావు

జనం న్యూస్ జనవరి 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ:- చంద్రబాబు నాయుడు పబ్లిక్ సిటీ కోసమే దావోస్ వెళ్లారని, ఒట్టి చేతులతో తిరిగి వచ్చారని కోడుగుడ్డు మంత్రి కి రాష్ట్రంలో పెట్టుబడులు వరదలా వస్తున్న విషయాన్ని కళ్ళున్న మాజీ పరిశ్రమల…

  • January 24, 2025
  • 39 views
పూడిమడకలో చెత్త తొలగింపు

అచ్యుతాపురం(జనం న్యూస్):మండలం లోని మత్స్యకార గ్రామమైన పూడిమడక పంచాయతీలో ఉన్న శివారు ప్రాంతాల్లోపేరుకుపోయిన చెత్తను తొలిగించే పనికి శ్రీకారం చుట్టారు.శుక్రవారం ఉదయం నుండి పేరుకుపోయినచెత్తచెదారాన్ని జేసీబీ సహాయంతోబయటకు తీసి చెత్తను టాక్టర్లతో డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారని గ్రామ సర్పంచ్ చేపల సుహాసిని…

  • January 24, 2025
  • 37 views
బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ వద్ద అనధికారిక రిసార్ట్స్ పై అధికారులు చర్యలు తీసుకోవాలి.

AIYF రాష్ట్ర ఉపాధ్యక్షులు CPI సుభాని జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 24 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- బాపట్ల జిల్లా సూర్యలంక దగ్గర మత్యకారుల నివాస ప్రాంతాల్లో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అనధికారికంగా రిసార్ట్స్ నిర్వహిస్తూ ఆసాంఘిక కార్యకలాపాలకు…

  • January 24, 2025
  • 40 views
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య?

జనం న్యూస్ 24 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ:- జోగులాంబ గద్వాల్ జిల్లా ఖమ్మం జిల్లాఅవమాన భారంతో మహిళ తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలంలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com