• July 30, 2025
  • 21 views
మంగలి లక్ష్మమ్మ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన _జ్ఞానసేవ ఫౌండేషన్

జనం న్యూస్, జులై 31, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) అనాజిపురం గ్రామంలో బుధవారం ఉదయం మంగలి బిక్షపతి తల్లి లక్ష్మమ్మ, చనిపోవడం జరిగింది పరిస్థితి దీనంగా ఉండటంవల్ల అంత్యక్రియల గాను 5000, రూపాయలు, జ్ఞాన…

  • July 30, 2025
  • 19 views
సహకార సంఘం అభివృద్ధి కొరకు పాటుపడతాం

జనం న్యూస్ జులై 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం శాయంపేట పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్ ఆధ్వర్యంలో ఎఫ్ పి ఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లో…

  • July 30, 2025
  • 21 views
ఆహార భద్రత కార్డులనులబ్ధిదారులకు పంపిణీ .చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ శాసన సభ్యులు సునీత లక్ష్మారెడ్డి

జనం న్యూస్ జులై 30 చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లా చిలిపి చెడు మండలం మంగళవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగామెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నామని. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…

  • July 30, 2025
  • 61 views
బెల్లంకొండ మురళి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్

జనం న్యూస్. జులై 29 చిన్నగొట్టిగల్లు మండలలో ఈరోజు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుబెల్లంకొండ మురళీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ మీట్లో పలువురు విలేకరుల సమీక్షంలో మాట్లాడుతూమాజీ డిసిఎంఎస్ ఛైర్మన్, వైసీపీ నేత సహదేవ రెడ్డి తీరుపై…

  • July 29, 2025
  • 22 views
ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి: జనం న్యూస్. జూలై 29, కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని జిల్లా అదనపు…

  • July 29, 2025
  • 26 views
నిధులు కేటాయించినా పనుల్లో ఎందుకు అలసత్వం…అధికారుల పై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ జూలై 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్పల్లి మెట్రో పార్క్ వద్ధ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో..ఇంజినీరింగ్, వాటర్ వర్క్స్, యస్ యన్ డి పి, జి హెచ్ ఎం సి హెచ్…

  • July 28, 2025
  • 26 views
2లక్షల 50వేల రూపాయల ఎల్ ఓ సీ అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జనం న్యూస్ జూలై 28 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల లోని నరసింహుల పల్లె గ్రామానికి చెందిన హ్యూమర కౌసర్ కిడ్ని సంబంధిత వ్యాధితో భాదపడుతుండగా గ్రామ మాజీ సర్పంచ్ ప్రభాకర్ కౌసర్ ఆరోగ్య పరిస్థితి ని జగిత్యాల ఎమ్మెల్యే…

  • July 28, 2025
  • 25 views
ఘనం జి ఏ పాస్టర్ల ఫెలోషిప్ ఆత్మీయ సమ్మేళనం

జనం న్యూస్ జూలై 27 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ముమ్మిడివరం రీజియన్ పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనం సోమవారం కాట్రేనికొనలోని బుంగ డేవిడ్ జ్యోతి చర్చిలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు బిషప్ డేనియల్…

  • July 28, 2025
  • 27 views
ఈవ్ టీసింగ్, సైబర్ క్రైమ్ అంశాలపై అవగాహన సదస్సు

జనం న్యూస్ జులై 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్, ఆసిఫాబాద్ ఏఎస్పి చిత్రంజన్ ఆదేశాల మేరకు, షీ టీం ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం వాంకిడి మండలం…

  • July 28, 2025
  • 24 views
సిద్దిపేట ఆగస్టు 13 వరకు ఓపెన్ అడ్మిషన్లు

. జనం న్యూస్ ;28 జూలై సోమవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్ పొందడానికి ఆగస్టు 13 కడువు పెంచినట్లు సిద్దిపేట జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ శ్రద్ధానందం తెలిపారు .…

Social Media Auto Publish Powered By : XYZScripts.com