జనం న్యూస్ నందలూరు కడప జిల్లా జనవరి 23, నందలూరుమండలంలోని కుంపినీపురం లో వెలసిన శ్రీ భోగాంజనేయ స్వామి దేవస్థానం నందు ఈనెల 25వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు అతి వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు, ఈ…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 భరతమాత ముద్దుబిడ్డ సుభాష్ చంద్రబోస్ 128 వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఆ మహనీయుని జయంతి వేడుకలు ఘనంగా…
జనం న్యూస్, జనవరి 23 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి – శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నేడు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడీఎల్ రంగదాముని చెరువు వద్ద ‘ఆరైవ్ ఆలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ఘనంగా…
జనం న్యూస్- జనవరి 23- నాగార్జునసాగర్ టౌన్ – నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా ఎ అశోక్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు, గతంలో ఇక్కడ పనిచేసిన కమిషనర్ చింతా వేణు సాధారణ బదిలీలలో భాగంగా అచ్చంపేట మున్సిపాలిటీ ట్రాన్స్ఫర్…
ఆర్ఐ సాయిబాబా జుక్కల్ జనవరి 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండల కేంద్రంలో శుక్రవారం నాడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డోంగ్లి మండలంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో…
కిడ్నీ వ్యాధిగ్రస్తుడు ఖాదీర్ కు ఆర్థిక సహాయం అందించిన- నినన్ దాసరి జనం న్యూస్ – జనవరి 23- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ మసీదు మౌలా సాబ్ కుమారుడు ఖాదీర్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతు కుటుంబ పోషణ…
జనం న్యూస్ – జనవరి 23- నాగార్జునసాగర్ టౌన్ – అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను శుక్రవారం కేంద్ర అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల బృందం సందర్శించారు. ఢిల్లీకి చెందిన ఇనిస్ట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ లో అసిస్టెంట్…
కాంట్రాక్టర్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ప్రజా క్షేమాన్ని గాలికి వదిలేసిన వైనం పర్సంటేజ్ మత్తులో ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కాంట్రాక్టర్ల లైసెన్సును రద్దు చేయాలి జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్…
జనం న్యూస్ జనవరి 23 ఈరోజు అనగా 23 1 2026 తేదీ వైస్సార్ పార్టీ నియోజకవర్గం పార్టీ నిర్మాణం లో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పార్టీ ఆఫీస్ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ముఖ్య…
మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తున్న విబిఎన్ ఫౌండేషన్ సేవలు అవసర సమయంలో ఆదుకున్న దాసరి నినన్ సేవాభావం జనం న్యూస్ – జనవరి23- నాగార్జునసాగర్ టౌన్ – నందికొండ మున్సిపాలిటీ నాలుగవ వార్డుకు చెందిన పి. రమేష్ సతీమణి పి. రాజేశ్వరి ఇటీవల కిడ్నీ…