బిచ్కుంద జనవరి 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం సిర్సముందర్ గ్రామంలో సర్పంచ్ వినోద్ బుధవారం నాడు ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇల్లు కట్టడానికి భూమి పూజ చేసిన సర్పంచ్ వినోద్ సర్పంచ్ తో పాటు గ్రామ…
జనంన్యూస్. 07.నిజామాబాదు. రురల్ శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ కవితది ఆత్మగౌరవ పోరాటం కాదు ఆస్తుల కోసం పోరాటం అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వెల్లడించారు. ధర్పల్లి,ఇందల్వాయి,సిరికొండ మండలాలకు చెందిన 200…
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 07 పెబ్బేరు బుధవారం పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామికి వివిధ రకాల ప్రత్యేక అభిషేకపూజలకు పడిపూజ మహోత్సవంలో జరుగు అయ్యప్ప స్వామి అభిషేకం చేయుటకు…
జనం న్యూస్ 06జనవరి (కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ బాస్గా బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసి, మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న యంగ్ డైనమిక్ ఐపీఎస్ అధికారి బి. రోహిత్ రాజు ఐపీఎస్కు జిల్లా వ్యాప్తంగా…
జనంన్యూస్. 07.సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గాడ్కోల్ గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తడి-పొడి విధానం ద్వారా యాజమాన్యం, నేరుగా…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ జనవరి 07. 01. 2026బి వీరేశం జనం న్యూస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వృత్తిరీత్యా జర్నలిస్టుగా ప్రజల సమస్యలపై ఎన్నో ఏళ్లుగా నిరంతరం పోరాటం చేస్తూ, ప్రజా స్వరం గా నిలిచిన వై. జాన రెడ్డి…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 07. 01. 2026 ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ను ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలు,…
పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన కోవలక్ష్మి జనం న్యూస్ 7డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ : ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను బుధవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి హైదరాబాదులోని ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని…
ఏంపి, కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్-ఆదివాసి సంఘాల ఐకాస వర్కింగ్ ప్రసిడేంట్ కనక యాధవరావు. జనం న్యూస్ 7డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్ :- జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత మండలాలకు…
జనం న్యూస్ జనవరి 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్ వారు సామూహిక ప్రథమశ్రేణి గుంపు ప్రదర్శన సి ఎఫ్ ఎల్ డి కార్యక్రమంలో భాగంగా స్థానిక రైతులకి అధిక దిగుబడి ఇచ్చే జె…