• December 18, 2025
  • 112 views
భట్టీ విక్రమార్క ఆలయాన్నిదర్శించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి వ్యక్తిగత ఓ ఎస్ డి కృష్ణ తేజ వారి సోదరి…

జనం న్యూస్ డిసెంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయంగా అలలారుతున్న బట్టి విక్రమార్క ఆలయాన్ని దర్శించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి వ్యక్తిగత ఓ ఎస్ డి కృష్ణ తేజ ఐపీఎస్ వారి సోదరి…

  • December 18, 2025
  • 118 views
జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్ మండల్ అల్గోల్ గ్రామంలో 15 సంవత్సరాల కల సర్పంచ్ పోటీ

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 18 జరిగిన స్థానిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన శ్రీనివాస్ రెడ్డి 15 సంవత్సరాల రాజకీయ అనుభవంతో ఘనవిజయం సాధించారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం ప్రజల…

  • December 18, 2025
  • 120 views
డాకూర్ గ్రామ లో జైపాల్ రెడ్డి శాలువాతో,సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు

జనం న్యూస్ 18 డిసెంబర్ సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూర్ గ్రామంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి నూతనంగా ఎన్నికైన ప్రభు గారి వసంత్ రెడ్డి సర్పంచ్,ఏడో వార్డ్ నెంబర్ మహమ్మద్ గౌస్ ను టిఆర్ఎస్ సీనియర్ నాయకులు…

  • December 18, 2025
  • 125 views
విశాఖ తీరంలో క్షిపణి గర్జన: 3,240 కి.మీ.ల మేర ‘నో ఫ్లై జోన్’ ప్రకటన!

జనం న్యూస్‌ 18 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విశాఖ తీరానికి సమీపంలోని బంగాళాఖాతం సముద్ర జలాల నుంచి ప్రయోగించే క్షిపణి పరీక్షలకు భారత నౌకాదళం నోటిఫికేషనన్ను కేంద్రం మళ్లీ జారీ చేసింది.డిసెంబర్ 22 నుంచి 24 వరకు…

  • December 18, 2025
  • 127 views
పేదరికాన్ని జయించి.. కానిస్టేబుల్గా ఎంపిక

జనం న్యూస్‌ 18 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ జామి మండలం చింతాడ గ్రామానికి చెందిన డేగల ఎర్ని వెంకటరావు ఏపీ సివిల్ కానిస్టేబుల్గా ఎంపికై మంగళగిరిలో నియామక పత్రం అందుకున్నాడు. ఈయన తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు.…

  • December 18, 2025
  • 118 views
పరిసరాల పరిశుభ్రత పై అవగాహన

జనం న్యూస్‌ 18 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ పరిసరాల పరిశుభ్రత పట్ల వీధి విక్రయ దారులు మరింత పరివర్తనతో వ్యవహరించాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. బుధవారం ఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన…

  • December 18, 2025
  • 108 views
ఇక వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్: ఏపీఎస్ఆర్టీసీ ‘మన మిత్ర’ డిజిటల్ సేవలు ప్రారంభం!

జనం న్యూస్‌ 18 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఏపీఎస్ఆర్టీసీ, ఇప్పుడు సామాన్యుడికి మరింత చేరువయ్యేందుకు సరికొత్త అడుగు వేసింది. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు కేవలం మొబైల్ ఫోన్‌…

  • December 17, 2025
  • 126 views
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అనకాపల్లి మాజీ ఎంపీ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు

జనం న్యూస్ డిసెంబర్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ విజయవాడ క్యాంపు కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు.ఈ సందర్భంగా వారికి…

  • December 17, 2025
  • 252 views
సొంతగూటికి చేరిన నాయకులు..!

జనంన్యూస్. 17.సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ. ప్రజల్ని సమీకరించి ప్రజాపంథా పోరాటాల్లో మమేకం అవ్వాలని సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ పిలుపునిచ్చారు బుధవారం నాడున్యూడేమోక్రసి పార్టీకి చెందిన పలువురు మండల నాయకులు ఆపార్టీని విడిచి సిపిఐ (ఎంఎల్)…

  • December 17, 2025
  • 184 views
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య జనం న్యూస్ సంగారెడ్డి, డిసెంబర్ 17 : జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తవ్వడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య హృదయపూర్వక…