జనంన్యూస్. 11.నిజామాబాదు. నిజామాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవుచట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎవ్వరయిన తమ పద్ధతులను మార్చుకోవాలినిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., వెల్లడి.తరుచు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, దొంగతనాలకు పాల్పడుతూ,…
జనం న్యూస్ 11 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా:ధరూర్ మండలం నీలహళ్లి గ్రామంలో తాగిన మైకంలో నలుగురు గొర్ల కాపరులపై అకారణంగా దాడి జరిగిన ఘటన ఆలస్యంగా…
జనం న్యూస్ 11 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బీసీల హక్కుల పరిరక్షణ, తెలంగాణలో రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ( టి ఆర్ పి…
జనం న్యూస్. తర్లుపాడు మండలం అక్టోబర్ 11 ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలం, తుమ్మలచెరువు గ్రామంలో ఆత్మసంస్థ సహకారంతో కంది పంటపై ఫామ్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి మాట్లాడుతూ…
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 11 చైర్మన్మాట్లాడుతూ వాస్తవానికి గర్యా నాయక్ గారు చాలా మంచి వ్యక్తి తనను కోల్పోవడం బంజారా గిరిజనులకు తీరని లోటని అన్నారు తన సమాజం గురించి తమ భాషను వెలుగులోకి…
జీతాలు సకాలంలో చెల్లించాలంటూ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి ఉద్యోగుల ఆందోళన జనం న్యూస్- అక్టోబర్ 11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి సిబ్బంది కి పదవ తారీకు వచ్చిన జీతాలు చెల్లించడం లేదంటూ ఉద్యోగుల…
జనం న్యూస్ అక్టోబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు.. తాళ్ళరేవు మండలం సీతారాంపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గించడం వలన ప్రజలకు ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు…
జనం న్యూస్ అక్టోబర్ 10 నడిగూడెం మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని కోదాడ ఎమ్మెల్యే నలమాధ ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. మండలం లోని రత్నవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామిని రవీందర్ రెడ్డి , బృందావనపురం…
( బి ఎస్ ఎఫ్ ఐ)రాష్ట్ర కమిటీ జనం న్యూస్, అక్టోబర్ 10, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జూలై 28 నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటైన తర్వాత, రంగారెడ్డి జిల్లా ఇంచార్జిగా నియమితులైన చందు (జే ఎస్ ఆర్)…
బిచ్కుంద అక్టోబర్ 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని సెంట్రల్ లైటింగ్ పనులు గత సంవత్సరం నుండి నత్త నడకగా ఆగుతూ, పడుతూ లేస్తూ పనులు కొనసాగించడంతో దుమ్ము ధూళి విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు…