జనం న్యూస్ ఫిబ్రవరి 10, 2026 ముమ్మిడివరం ప్రతినిధి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టౌన్ సమావేశం టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు అడబాల…
జనం న్యూస్ ఫీభ్రవరి 10 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం లోని ప్రముఖ దేవలయం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ హుండి లెక్కింపు లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం భీరుపూర్ గ్రామము & మండలం జగిత్యాల జిల్లా…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 10 సెల్ 9550978955 రూ.52 లక్షలతో మూడు వార్డుల్లో నిర్మించనున్న సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మాజీమంత్రి. 2014-19లో పట్టణంలో ఎక్కడా మట్టి రోడ్డు అనేది…
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 10 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా : రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు 2026 సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకునేందుకు జిల్లాలో…
జనం న్యూస్ ఫిబ్రవరి 10 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో అంగన్వాడి కేంద్రాలను కౌడిపల్లి మండలం నుండి వచ్చిన నూతన ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మి చండూరు గ్రామంలో అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు…
జనం న్యూస్, ఫిబ్రవరి 10, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : జిల్లా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (NCD) ప్రోగ్రామ్ అధికారి డా. రాజేందర్ రెడ్డి జగ్గసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అధికారికంగా తని చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 10 సెల్ 9550978955 చిలకలూరిపేట: పట్టణ మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు మంగళవారం నాడు పట్టణంలోని అన్న క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్ పరిసరాలను…
జనం న్యూస్ ఫిబ్రవరి 10 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చండూరు గ్రామంలో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో” స్వయం పరిపాలన దినోత్సవం” సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల…
జనం న్యూస్ 10 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు 20 వేల రూపాయల జరిమానా విధిస్తూ వికారాబాద్ కోర్టు కీలక…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 10 కిక్కిరిసిన విధులు -పులకించిన భక్తులు -గోవిందనామస్మరణతోమారుమ్రోగిన తర్లుపాడు మాడ వీధులు-పటిష్టబందోబస్తూ నిర్వహించిన కనిగిరి డియస్ పి పి సాయి, ఈశ్వర్ యస్వంత్,-రధోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి -స్వామి వారిని…