Breaking News
మదన్ హిప్పర్గా గ్రామం లో పశువులకు గాలికుంటూ టీకాలు.ఇందిరమ్మ ఇండ్లతో ఇంటింటా సౌభాగ్యండిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్‌29న టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమలాపురం పార్లమెంట్ జిల్లా కార్యకర్తల సమావేశంబుద్ధ వనం సందర్శించిన ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు ప్రతినిధులులోక్ అదాలత్ లో ఒకటైన జంటగోపాల్పూర్ లో పశువుల సంత వేలం….ఆదర్శ విద్యార్థులకు మానవతా విలువలను ఉపదేశించిన శివ స్వామీజీఅడపా అశోక్ కుమార్ ఆధ్వర్యంలో తరలివెళ్లిన చిలకలూరిపేట జర్నలిస్టులుటిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం జయప్రదం చేయండి – మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్పశువులకు రక్తనాళాల పరిక్షలు
  • February 11, 2026
  • 63 views
బెల్టు షాపుపై పోలీసుల మెరుపు దాడి: మద్యం బాటిళ్లు సీజ్, ఒకరి అరెస్ట్!

జనం న్యూస్‌ 11 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం 2వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బెట్టు షాపుపై పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఎస్‌ఐ ప్రమీలా దేవికి అందిన సమాచారం మేరకు గాజులరేగ అగురువీధికి చెందిన…

  • February 10, 2026
  • 70 views
ముగిసిన ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం

బిచ్కుంద ఫిబ్రవరి 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జక్కుల నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద ఎన్.ఎస్..ఎస్ యూనిట్‌-1&2 ఏడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరం మంగళ వారం తో ముగిసింది. ఆఖరిరోజు మహ్మదాబాద్…

  • February 10, 2026
  • 63 views
స్కూల్ పరిసరాలు పరిశుభ్రం- ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

జనం న్యూస్ ; 10 ఫిబ్రవరి మంగళవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్.ఎస్.ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో చందు లాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలోని రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా చంద్లాపూర్ గ్రామంలోని…

  • February 10, 2026
  • 76 views
రైతు వేదిక యందు యూరియా యాప్ మీద రైతులకు ఫర్టిలైజర్ డీలర్లకు అవగాహన సదస్సు

మండల వ్యవసాయ అధికారి రాజు మద్నూర్ ఫిబ్రవరి 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్దునూర్ మండల కేంద్రంలోని మంగళవారం రోజు రైతు వేదిక యందు యూరియా యాప్ మీద రైతులకు మరియు ఫర్టిలైజర్ డీలర్లకు మండల వ్యవసాయ…

  • February 10, 2026
  • 72 views
ముగిసిన రేణుక ఎల్లమ్మ 24వ వార్షికోత్సవ వేడుకలు..

జనంన్యూస్ 10.శ్రీనివాస్ పటేల్.సిరికొండ. మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక మాత ఎల్లమ్మ 24వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను ఎత్తుకొని ప్రధాన వీధుల గుండా ఊరేగిస్తూ శ్రీ రేణుక మాత ఆలయానికి…

  • February 10, 2026
  • 64 views
పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నియమితులైన అడితి నాగూర్ ను అభినందించిన ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 10 సెల్ 9550978955 మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా యువ నాయకులు అడితి నాగూర్ ను నియమించడం జరిగింది.గతంలో…

  • February 10, 2026
  • 71 views
అలరించిన బండలాగుడు పోటీలు మొదటి బహుమతి కైవసం చేసుకున్న ఓబలం పల్లె వృషబాలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండలంలోని నందలూరు గ్రామపంచాయతీ నీలి పల్లె గ్రామంలో గుర్రప్ప స్వామి తిరుణాలలో భాగంగా సోమవారం దాసరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బండలాగుడు పోటీలు అలరించాయి. ఈ కార్య క్రమానికి మాజీ ఆర్టీసీ రీజనల్…

  • February 10, 2026
  • 68 views
శ్రీ విజయ దుర్గ అమ్మవారి తృతీయ వార్షికోత్సవం.

జనం న్యూస్ ఫిబ్రవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) ముమ్మిడివరం మండలం కర్రీ వాని రేవు అగ్నికుల క్షత్రియ గ్రామంలో వేంచేసిఉన్న శ్రీ విజయ దుర్గ అమ్మవారి మూడవ వార్షికోత్సవం అత్యంత వైభవంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ శ్రీకంఠం ప్రభాకర్…

  • February 10, 2026
  • 78 views
జీవిత బీమా చెక్కు అందజేత

జనం న్యూస్ ఫిబ్రవరి 10 ముమ్ముడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) కాట్రేనికోన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పి ఎం జె జె బి వై) పథకం ద్వారా వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు చెల్లించడం ద్వారా సహజ…

  • February 10, 2026
  • 73 views
వైభవంగా మడుతూరు నూకాంభికా అమ్మవారి పండుగ

జనం న్యూస్, ఫిబ్రవరి 10,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం మడుతూరు గ్రామంలో వేంచేసియున్న నూకాంబిక అమ్మవారి పండగను గ్రామస్తులంతా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అగ్నిగుండాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ…