జనం న్యూస్ 11.02.2026 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ జిల్లా కార్యాలయం, అమలాపురం జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వారి కి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వర్ధంతి…
జనం న్యూస్ ఫిబ్రవరి 11 అమలాపురం ఈరోజు దీన దయాల్ ఉపాధ్యాయ వ వర్ధంతి సందర్భంగా అమలాపురంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఆర్ వి నాయుడు…
జనంన్యూస్. 11.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. ఓటు హక్కు వినియోగించుకున్న అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ దంపతులుమరో రెండు రోజుల్లో వెలువడనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలలో అత్యధిక మెజారిటీ స్థాయిలో ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ పై భాజపా జెండా ఎగరబోతుందని అర్బన్ శాసనసభ్యులు…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 11 సెల్ 9550978955 పల్నాడు జిల్లా నరసరావుపేట బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సమర్పణ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు…
.జనంన్యూస్.11సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు సెక్షన్ ఆఫీసర్ ఏఎన్ఎంలు. లైన్మెన్ జిపిఓ సెక్రటరీ కారోబార్. గ్రామానికి సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 11 సెల్ 9550978955 నరసరావుపేట పట్టణ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ క్రమంలో రూ.23.60 కోట్ల భారీ నిధులతో పలు కీలక పనులు చేపడుతున్నట్లు…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్సలికినీడి నాగు ఫిబ్రవరి 11 సెల్ 9550978955 కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు వినతిపిల్లలు, యువత భద్రత దృష్ట్యా సోషల్ మీడియా…
జనం న్యూస్ 11 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పండంటి ఇద్దరు కవలలు మెగా వారసులు కు జన్మనిచ్చిన శుభసందర్భంగా ఈరోజు తేది అనగా 10-02-2026 మంగళవారం నాడు…
జనం న్యూస్ 11 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు కలిసి, వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ అవుట్ సోర్సింగ్…
జనం న్యూస్ 11 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం నియోజకవర్గం వైసీపీ నాయకులతో మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి అధ్యక్షతన మన కార్యకర్త-మన కుటుంబం కార్యక్రమం మంగళవారం జరిగింది. రాష్ట్ర వైసీపీ కార్యదర్శి, విజయనగరం, రాజాం…