వి.వి ఎస్ మూర్తి డాక్ట రేట్ ప్రధానం
ఏ వి వి ఎస్ మూర్తిని సత్కరించిన కుటుంబ సభ్యులు కూటమి నాయకులు జనం న్యూస్ సెప్టెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి అరిగెల వీర వెంకట సత్యనారాయణ మూర్తి సర్వేపల్లి రాధాకృష్ణ కాలేజీ యానం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేస్తున్నారు కాకినాడ…
సిద్దిపేట లో ఆదర్శనగర్ వీధి నెంబర్ 5 లో మహిళ సొసైటీ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు
సిద్దిపేట, సెప్టెంబర్ 29 సిద్దిపేట: ఆదర్శనగర్ వీధి నెంబర్ 5 లో ఘనంగా బతుకమ్మ పండగ ను రంగు రంగు పూలతో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఒక లయతో అడుగులు వేస్తూ బతుకమ్మ పాటలను పాడుకుంటూ బొడ్డెమ్మతో…
సిద్దిపేట లో ఆదర్శనగర్ వీధి నెంబర్ 4 లో శ్రీ సిద్ధి వినాయక మహిళ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు
సిద్దిపేట, సెప్టెంబర్ 29(జనం న్యూస్ చంటి) సిద్దిపేట: ఆదర్శనగర్ వీధి నెంబర్ 4 లో ఘనంగా బతుకమ్మ పండగ ను రంగు రంగు పూలతో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఒక లయతో అడుగులు వేస్తూ బతుకమ్మ పాటలను…
స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి మండల అధ్యక్షులు నారాయణ
జనం న్యూస్ సెప్టెంబర్ 30 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని వాంకిడి మండల అధ్యక్షులు నారాయణ మంగళవారం పిలుపునిచ్చారు. వాంకిడి మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి గ్రామాల్లో…
ఆనందభాష్పలతో బతుకమ్మ వీడ్కోలు
(జనంన్యూస్ 30 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి ) మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని వివిధ గ్రామాల మహిళలు, సోమవారం రోజున బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు,మన తెలంగాణ సంస్కృతికి ప్రతి ఊరు రంగురంగుల పూలతో సుందరంగా మారుతోంది. ప్రపంచమంతా పూలతో…
కొత్త రాజోలిలోని తుమ్మలపల్లి రోడ్డు ప్రజలకుశాపంగా.మారింది.అధికారులు, నాయకులు నిర్లక్ష్యమేనా
జనం న్యూస్ 30 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలం:కొత్త రాజోలిలోని కొత్త తుమ్మలపల్లికి వెళ్లే రహదారి వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు ఒక భయానక అనుభవంగా…
డీఎస్పీగా ఎంపికైన నిఖితను అభినందించిన – అర్బన్ ఎమ్మెల్యే..!
జనంన్యూస్. 30.నిజామాబాదు.ప్రతినిధి. నిజామాబాదు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాలలో 386వ ర్యాంకు సాధించి డీఎస్పీ శిక్షణకు ఎంపికైన నిఖిత రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా…
మంచన్ పల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.
జనం న్యూస్ 30 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి లో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తంగేడు, గునుగు, గుమ్మడి, బంతి, చామంతి, సీతమ్మ జడ, బీర, రుద్రాక్ష పువ్వులతో బతుకమ్మను…
ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా ముందుండాలి.టి పి సి సి ఉపాధ్యక్షుడు బండి రమేష్
జనం న్యూస్ సెప్టెంబర్ 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి స్థానిక అసోసియేషన్లు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని వారికి నాయకులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని టి పి సి సి ఉపాధ్యక్షుడు మరియు జైరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మరియు కూకట్పల్లి…
డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు: అధికార పార్టీ వలన ఇబ్బంది పడ్డ పార్టీ కార్యకర్తలకు ఎవరైతే అధికారం అడ్డం పెట్టుకొని అక్రమాలు చేస్తున్నారో వారిని చట్టపరంగా న్యాయపూర్వక పోరాటం చేసేందుకు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత…



పేదల తిరుపతి… మీసాల రాయుడు… కురుమూర్తి స్వామి వారి సేవలో స్పీకర్ ప్రసాద్, అనిల్ కుమార్ యాదవ్
వెంకన్నపాలెంలో హెరిటేజ్ డైరీ చిల్లింగ్ సెంటర్ ప్రారంభం
శుభవార్త.. మధ్యాహ్న భోజన పథకంలో చేపల కర్రీ
రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథరెడ్డిని కలిసిన స్వర్ణాంధ్ర మదర్ ల్యాండ్ విక్టరీ అసోసియేషన్ అధ్యక్షులు వేపగుంట సామ్రాజ్
మహిళలకు శుభవార్త.. 19న చీరల పంపిణీ*సంగారెడ్డి జిల్లా
రేపటి నుండి జీవన్ముక్త మహారాజ్ ఉత్సవాలు
పీ.ఏ.పల్లి మండలం లోని పత్తి రైతుల ఆటో బోల్తా.
గౌతమ్ రెడ్డికి రక్షణ కల్పించాలి
నెట్టెంపాడులో మొసళ్ళు కలకలం.
పోలీసులే ర్యాలీ, రాస్తోరోకో చేసినట్లు ఉంది: బొత్స








