Breaking News
బీహార్ లో బీజేపీ ఘన విజయంసులూరుపేట లో బిజెపి నేతలు సంబరాలుజనసేన పార్టీ ఆధ్వర్యంలో మన్నారు పోలూరు చిన్న గిరిజన కాలనీలో 100 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీనేడు అమన్ యూత్ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్…రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న పల్లెటూరి కుర్రాళ్లు గద్వాల్ జిల్లాకు గర్వకారణంమద్నూర్ శ్రీ వీరభద్ర స్వామి మహోత్సవాలు… మూడు రోజుల పాటు మహా వైభవం — భక్తి, సాంప్రదాయం, పండుగ సందడి . …పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ అయిన ఎమ్మెల్యే …..ఆర్యభట్ట స్కూల్లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారుఅభివృద్ధికి పట్టం కట్టిన బీహార్ ప్రజలు__జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గనిశెట్టినిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..!అయిజ పట్టణంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన
  • September 20, 2025
  • 37 views
మాజీ ఎమ్మెల్యే చర్చకు రండి… కబ్జాకారులు ఎవరో తేల్చుదాం..! కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి

. జనం న్యూస్ సెప్టెంబర్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రాజకీయ లబ్ధి కోసం హడావుడిగా శంకుస్థాపన వేశారు.. నిధులు తీసుకువచ్చింది మా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల…

  • September 20, 2025
  • 44 views
13 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి

జనం న్యూస్,సెప్టెంబర్ 20,అచ్యుతాపురం: పని గంటల విధానంలో ప్రభుత్వం ఎనిమిది గంటల నుండి 13 గంటలు పెంచుతూ రాత్రి సమయంలో మహిళలతో పని చేయించేందుకు నిన్న క్యాబినెట్లో కార్మిక చట్టాలను సవరించడం జరిగిందని, పనిగంటల పెంపు పద్ధతిని వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ…

  • September 20, 2025
  • 86 views
చిన్న పిల్లలకు శాపంగా మారిన నాసిరక వస్తువులు కురుకురె ప్యాకెట్స్ చాక్లెట్లు చిప్స్ ప్యాకెట్లు, లాలిపాప్ పిల్లలు తినే అడ్డమైనవి తయారుచేసి పిల్లల ప్రాణాలు పోతున్న పట్టించుకోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు

జనం న్యూస్ సెప్టెంబర్ 20 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇలాంటి తయారు చేస్తున్న కంపెనీల మీద చర్యలు తీసుకోవాలి తన కొడుకు రోజులాగే ప్రతి రోజు స్కూలుకి వెళ్లడం చక్కగా ఆడుకోవడం మంచిగా తన దినచర్య కొనసాగుతుండగా ఒకరోజు ఉదయం లేవగానే…

  • September 20, 2025
  • 212 views
గ్రామపంచాయతీ కార్యదర్శివినతి పత్రంమూలి మహేష్MRPS మండల్ అధ్యక్షులు ఆధ్వర్యంలో

జనం న్యూస్ హయత్ నగర్ 20.09.2025 పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు యాచారం గ్రామపంచాయతీ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శి వికలాంగులకు 6000 పెన్షన్ పెంచాలని చేత పెన్షన్ దారులకు 4000 పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ…

  • September 20, 2025
  • 147 views
అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కేసులు తప్పవుఎస్సై శ్రీనివాస్ గౌడ్

పాపన్నపేట. సెప్టెంబర్.19 (జనంన్యూస్) పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి గ్రామ శివారు నుంచి గురువారం రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లి రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని ఠాణాకు తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్…

  • September 20, 2025
  • 213 views
చర్లపల్లి ఐ జి కాలని ప్రభుత్వ పాఠశాలలో గణంగా బతుకమ్మ పండుగను జరుపుకున్న విద్యార్థులు .

జనంన్యూస్ 20 సెప్టెంబర్ 2025 మేడ్చల్ మల్కాజిగిరి చర్లపల్లి లో గల ఇందిరమ్మ గృహకల్ప కాలనిలో నూతనం ఏర్పడినటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించి .తల్లి తండ్రులతో కాలని పెద్దలతో.నూతనంగా ప్రభుత్వ పరంగా ఏర్పడినటువంటి ఉపాధ్యాలతో సంతోషాన్ని…

  • September 20, 2025
  • 39 views
చతుర్వేద టాలెంట్ స్కూల్లో సాంప్రదాయ బతుకమ్మ ఉత్సవాలు

(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 20) ఈరోజు దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో చతుర్విధ టాలెంట్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు జె శంకర్ సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. పిల్లలందరూ సంతోషంతో రకరకాల పువ్వులు సమకూర్చి టీచర్స్ యొక్క…

  • September 20, 2025
  • 49 views
అంగన్వాడి కేంద్రంలో బతుకమ్మ సంబరాలు

జనం న్యూస్ సెప్టెంబర్ 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో చండూర్ గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో బతుకమ్మ సంబరాలు జరిపారు పిల్లలు వేరువేరు పూలతో బతుకమ్మను పేర్చి ఎంతో ఉత్సాహంగా పిల్లలు ఆడారు బతుకమ్మ సంబరాల్లో…

  • September 20, 2025
  • 41 views
గ్రామపంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం అందజేత

(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 20) రాయపోల్: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు వికలాంగుల పెన్షన్‌ను రూ.6016కు పెంచాలని, అలాగే ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, గీతకార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికుల పెన్షన్‌ను రూ.4016కు పెంచాలని…

  • September 20, 2025
  • 42 views
రాయపోల్ లో వికలాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్

(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 20 ) రాయపోల్: ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అయ్యగల రవి మాదిగ ఆధ్వర్యంలో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు వికలాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ…