రాయపోల్ లో వికలాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్
(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 20 ) రాయపోల్: ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అయ్యగల రవి మాదిగ ఆధ్వర్యంలో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు వికలాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ…
గ్రామపంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం అందజేత
(సూర్యుడు సెప్టెంబర్ 20 రాజేష్) రాయపోల్: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు వికలాంగుల పెన్షన్ను రూ.6016కు పెంచాలని, అలాగే ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, గీతకార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికుల పెన్షన్ను రూ.4016కు పెంచాలని డిమాండ్…
పర్యావరణ పరిరక్షణలో ముందడుగు వేసిన విద్యార్థులు
ఏర్గట్ల జడ్పి హైస్కూల్ విద్యార్థుల స్ఫూర్తిదాయక ప్రయత్నం జనం న్యూస్ సెప్టెంబర్ 21:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విప్రో ఎర్తిఆన్ ప్రాజెక్ట్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ అంశంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.విద్యార్థులు…
బిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు, వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి…
జనం న్యూస్ సెప్టెంబర్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ… టేకుమట్ల మండల కేంద్రంలో…
బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్
జనం న్యూస్ సెప్టెంబర్ 20 చిలిపి చెడు మండలం ప్రతినిధి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచేడ్. మండల్ లో అజ్జమర్రి లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా అజ్జమర్రి 143 బూత్ అధ్యక్షులు…
అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్న ఆర్ ఐ….
జుక్కల్ సెప్టెంబర్ 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం లో శుక్రవారం అర్ధరాత్రి ఒకటి 30 నిమిషాలకు సబ్ కలెక్టర్ బాన్సువాడ వారి ఆదేశాల మేరకు పోతంగల్ మంజీరా ప్రాంతం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా…
దేవిమాత మండపాలకు పట్టుచీరాల పంపిణీ చేసిన -అర్బన్ ఎమ్మెల్యే..!
జనంన్యూస్. 20. నిజామాబాదు. టౌన్. ఇందూర్ నగరం . ధన్ పాల్ లక్ష్మీబాయ్ & విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్వాడి గల్లీ DSN కార్యాలయంలో నిర్వహించిన పట్టుచీరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు మరియు ట్రస్ట్…
శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ గా కొట్టే సాయి ప్రసాద్ ని నియమించడం ప్రతి జనసైనికుడికి గర్వ కారణం-కొట్టే శ్రీహరి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. జనసేన సిద్ధంతాలకు కట్టుబడి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బాటలో నడిచిన శ్రీ కాళహస్తి నియోజకవర్గ జనసైనికుడు మా అన్నకొట్టే సాయి ప్రసాద్ కి శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ పదవి రావడం ఒక…
బిఆర్ఎస్ పార్టీలో చేరిన కొండాపురం గ్రామ నాయకులు
జనం న్యూస్ 19 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బి ఆర్ యస్ పార్టీ కండువా కప్పి,పార్టీలోకి ఆహ్వానించిన గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జిబాసు హనుమంతు నాయుడు ఈరోజు గద్వాల…
చెరువును ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలిమాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
జనం న్యూస్ సెప్టెంబర్ 20 శాయంపేట రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒప్పించి…



కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బి ఆర్ ఎస్ పార్టీ లో రవీంద్ర కుమార్ నాయక్ సమక్షం లోజాయిన్ అయ్యారు.
బీహార్ లో బీజేపీ ఘన విజయంసులూరుపేట లో బిజెపి నేతలు సంబరాలు
జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన్నారు పోలూరు చిన్న గిరిజన కాలనీలో 100 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ
నేడు అమన్ యూత్ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్…
రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న పల్లెటూరి కుర్రాళ్లు గద్వాల్ జిల్లాకు గర్వకారణం
మద్నూర్ శ్రీ వీరభద్ర స్వామి మహోత్సవాలు… మూడు రోజుల పాటు మహా వైభవం — భక్తి, సాంప్రదాయం, పండుగ సందడి . …
పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ అయిన ఎమ్మెల్యే …..
ఆర్యభట్ట స్కూల్లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు
అభివృద్ధికి పట్టం కట్టిన బీహార్ ప్రజలు__జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గనిశెట్టి
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..!








