జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23 దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు తర్లుపాడు మండలం జగన్నాధపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.స్థానిక మండల పరిషత్ ప్రాథమిక…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23 తర్లుపాడు మండలంలోని తాడివారిపల్లి మరియు తర్లుపాడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ, ప్రతి పౌరుడు నిర్భయంగా మరియు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు…
జనం న్యూస్ జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర టిడిపి అధ్యక్షులు కట్ట సత్తిబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ముమ్మిడివరం గవర్నమెంట్ హాస్పిటల్…
జనం న్యూస్ జనవరి 23: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం లో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ మరియు కార్యాలయ సిబ్బంది, స్థానికులతో కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ…
మూడు రోజుల పాటు ఉత్సవాలనిర్వహణ జుక్కల్ జనవరి 23:- జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో బస్వలింగ శివాచార్య మఠసంస్థానం లో మూడు రోజుల పాటు జరిగే వసంత పంచమి, రథ సప్తమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.శుక్రవారం…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23 విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే పదో తరగతి పరీక్షల్లో వారు రాణించాలని ఆకాంక్షిస్తూ జనసేన నాయకులు ఉదారత చాటుకున్నారు. తర్లుపాడు మండలం తాడివారిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 10వ…
జనం న్యూస్ ;23 జనవరి శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి వై.రమేష్ : సిద్దిపేట పట్టణం భారత్నగర్లోని వివేకానంద విద్యాలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా విద్యాదేవి సరస్వతి పూజ నిర్వహించారు.అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్లా…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23 మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక నిరుపేద కుటుంబం వీధిన పడింది. మండల పరిధిలోని చెన్నారెడ్డి పల్లి ఎస్సీ కాలనీలో చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో మురారి…
జనం న్యూస్ : 23 జనవరి శుక్రవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ; సిద్దిపేట పట్టణం భారత్ నగర్ శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాదేవి సరస్వతి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా…
జనంన్యూస్. 23.శ్రీనివాస్ పటేల్.సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని గడ్కోల్ గ్రామం లో కారోబార్ గా పనిచేస్తున్న కాసుల.సాయన్న రాజీనామా చెయడంతో అక్కడ కారోబార్ పోస్ట్ కు ఖాళీ ఏర్పడింది. అయితే ప్రస్తుత పాలక వర్గం కొత్త కారోబార్ ను…