Breaking News
కాట్రేనికోన మండలంలోని . పంచాయతీలకు ప్రత్యేక అధికారులుకులమతాలకు అతీతంగా హనుమాన్ జయంతి శోభాయాత్రలో ముస్లిం మైనారిటీ భాగస్వామ్యం1000 మందికి చల్లటి మజ్జిగ, మంచినీటి పంపిణీ – ఐక్యతకు నిదర్శనంమానవపాడు ఇండెన్ గ్యాస్ వద్ద బారులుకమ్యూనిస్టులంటే మోడీ అమిత్ షాలకు భయం ఎందుకువైభవంగా హనుమాన్ జయంతోత్సవంరావిపాలెం దుర్గమాంబ అమ్మవారి జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరణబీరు పూర్ మండలం లో ప్రజా పాలన గ్రామసభలు అబివృద్ధి అంశాలపై చర్చ.ప్రజా పాలన ప్రగతి ప్రణాళికబస్వాపూర్ గ్రామపంచాయతీలో గ్రామసభ…బట్టాపూర్ లో ప్రజా పాలన గ్రామసభసమస్యల పరిష్కారానికి హామీ – అధికారులుప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ సమావేశం.
  • January 23, 2026
  • 61 views
జగన్నాధపురం పాఠశాలలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23 దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు తర్లుపాడు మండలం జగన్నాధపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.స్థానిక మండల పరిషత్ ప్రాథమిక…

  • January 23, 2026
  • 64 views
తర్లుపాడు మండల ఎమ్మార్వో కే. కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఓటర్ల  ప్రతిజ్ఞ

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23 తర్లుపాడు  మండలంలోని తాడివారిపల్లి మరియు తర్లుపాడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ, ప్రతి పౌరుడు నిర్భయంగా మరియు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు…

  • January 23, 2026
  • 64 views
విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమం.:- ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు.

జనం న్యూస్ జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర టిడిపి అధ్యక్షులు కట్ట సత్తిబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ముమ్మిడివరం గవర్నమెంట్ హాస్పిటల్…

  • January 23, 2026
  • 62 views
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్ల ప్రతిజ్ఞ చేయించిన –తహసీల్దార్ మల్లయ్య

జనం న్యూస్ జనవరి 23: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం లో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ మరియు కార్యాలయ సిబ్బంది, స్థానికులతో కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ…

  • January 23, 2026
  • 119 views
కౌలాస్ లో ఘనంగా వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభం.

మూడు రోజుల పాటు ఉత్సవాలనిర్వహణ జుక్కల్ జనవరి 23:- జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో బస్వలింగ శివాచార్య మఠసంస్థానం లో మూడు రోజుల పాటు జరిగే వసంత పంచమి, రథ సప్తమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.శుక్రవారం…

  • January 23, 2026
  • 60 views
పదో తరగతి విద్యార్థులకు అండగా జనసేన నాయకులుస్టడీ మెటీరియల్ పంపిణీ

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23 విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే పదో తరగతి పరీక్షల్లో వారు రాణించాలని ఆకాంక్షిస్తూ జనసేన నాయకులు ఉదారత చాటుకున్నారు. తర్లుపాడు మండలం తాడివారిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 10వ…

  • January 23, 2026
  • 59 views
వివేకానందలో వసంత పంచమి వేడుకలు

జనం న్యూస్ ;23 జనవరి శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి వై.రమేష్ : సిద్దిపేట పట్టణం భారత్‌నగర్‌లోని వివేకానంద విద్యాలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా విద్యాదేవి సరస్వతి పూజ నిర్వహించారు.అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్లా…

  • January 23, 2026
  • 65 views
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం రూ. 2 లక్షల ఆస్తి నష్టం

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23 మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక నిరుపేద కుటుంబం వీధిన పడింది. మండల పరిధిలోని చెన్నారెడ్డి పల్లి ఎస్సీ కాలనీలో చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో మురారి…

  • January 23, 2026
  • 60 views
శ్రీ వాణి స్కూల్లో అక్షరాభ్యాసం, కుంకుమార్చన వేడుకలు

జనం న్యూస్ : 23 జనవరి శుక్రవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ; సిద్దిపేట పట్టణం భారత్ నగర్ శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాదేవి సరస్వతి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా…

  • January 23, 2026
  • 67 views
కారోబార్ నియామకాన్ని నోటిఫికేషన్ ఇచ్చి నియమించాలి..

జనంన్యూస్. 23.శ్రీనివాస్ పటేల్.సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని గడ్కోల్ గ్రామం లో కారోబార్ గా పనిచేస్తున్న కాసుల.సాయన్న రాజీనామా చెయడంతో అక్కడ కారోబార్ పోస్ట్ కు ఖాళీ ఏర్పడింది. అయితే ప్రస్తుత పాలక వర్గం కొత్త కారోబార్ ను…