Breaking News
సేవే జీవితం… విద్యే ఆయుధం — చిన్నబోయిన గొప్ప మనసు.99 రోజులభాగంగా.నర్సింగ్ పల్లిలో ప్రజా పాలనా ప్రణాళిక.సాయి లోకేష్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుస్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్ పిఎఫ్) ఆధ్వర్యంలో 5 కె రన్గట్టుపల్లి గ్రామంలో వేగవంతంగా అండర్ డ్రైనేజీ పనులునేడు @06′ @ ప్రియల్ ఏభాజపా’ సంస్థాపన దినోత్సవ శుభాకాంక్షలుబిఆర్ఎస్ సీనియర్ నాయకులు భుపేష్ గారిని పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..జనసేన పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ కత్తి సుబ్బరాయు డు ని ఘనంగా సన్మానించి న,యల్లటూరు శ్రీనివాసరాజుకాట్రేనికోన మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటుయూనిఫామ్ పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్
  • January 7, 2026
  • 101 views
అందుబాటులో రైతులకు యూరియా

జనం న్యూస్ : జనవరి 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రైతులకు కావలసిన యూరియాను అందు బాటులో ఉంచామని కాట్రేనికోన మండల వ్యవసాయ అధికారి బి మృదుల పేర్కొన్నారు, మండల వ్యవసాయాధికారి బి మృదుల, తహసీల్దార్ రవి కిరణ్,సర్పంచ్ గంటి…

  • January 7, 2026
  • 107 views
వాహనాలు తనిఖీ చేసిన ఎస్సై మోహన్ రెడ్డి…

బిచ్కుంద జనవరి 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం నాడు ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి వాహనానికి ఆర్…

  • January 7, 2026
  • 92 views
మార్లవాయి ప్రగతికి ప్రజా ప్రభుత్వం పచ్చజెండా

రూ.91 లక్షల నిధులు మంజూరు – సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లికి సుగుణక్క కృతజ్ఞతలు జనం న్యూస్ 7డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్: జైనూర్ మండలం మార్లవాయి గ్రామ అభివృద్ధికి మార్గం సుగమమైందని కొమురంభీం ఆసిఫాబాద్…

  • January 7, 2026
  • 95 views
కన్యకా చెరువు సాగునీటి కాలువల ఆక్రమణ విషయమై కడప జిల్లా ఇంచార్జ్ మంత్రి సవితకు వినతి పత్రం ఇచ్చిన సర్పంచ్ జంబు సూర్య నారాయణ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయితీలోని కన్యకా చెరువు ఎర్ర చెరువు సాగునీటి పంట కాలువలు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురి అయ్యాయి ఇప్పటికీ ఉన్న కాలువలన్నీ వాటి మనుగడ కోల్పోయి పూర్తిస్థాయిలో ఖరీదైన…

  • January 7, 2026
  • 97 views
బుద్ధ వనం సందర్శించిన జెన్కో డైరెక్టర్

జనం న్యూస్ – జనవరి 7-నాగార్జునసాగర్ టౌన్ – నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని బుధవారం నాడు తెలంగాణ జెన్కో హెచ్ ఆర్ డైరెక్టర్ ఎస్ యు కుమార్ రాజు జెన్కో ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనం లోని పలు…

  • January 7, 2026
  • 101 views
ముగ్గుల పోటీల విజేతలకు సన్మానం

మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించారు మహిళలతోనే రాష్ట్రము గ్రామాల అభివృద్ధి ఇందిరానగర్ గ్రామ సర్పంచ్ అంబాల రాజ్ జనం న్యూస్ జనవరి 7 2026( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఇందిరానగర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో…

  • January 7, 2026
  • 101 views
పర్యావరణ పరిరక్షణ సామాజిక పరిశుభ్రత

జనం న్యూస్ జనవరి ఏడు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తపాలెం ఏరియాలో సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ రావు వారి అధ్యక్షతన జరిగిన “స్వచ్ఛ సంక్రాంతి “కార్యక్రమంలో…

  • January 7, 2026
  • 94 views
గొల్లపల్లి ఉర్దూ పాఠశాలకు భూమి పూజ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ గొల్లపల్లి లోని ఉర్దూ పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని పడగొట్టి అదే స్థలంలో 14 లక్షల రూపాయల రాజ్యసభ నిధులతో రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా…

  • January 7, 2026
  • 96 views
…..శబరిమలై యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు

జనం న్యూస్ జనవరి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో గ్రామంలోని అయ్యప్ప స్వాములు 41 రోజుల పాటు కఠిన నియమాలు ఆచరిస్తూ అయ్యప్ప స్వామి దీక్ష…

  • January 7, 2026
  • 96 views
భారత ప్రభుత్వ చిరుధాన్యాల పరిశోధన సంస్థ వారి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమము.

జనం న్యూస్ జనవరి 7, వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని కంకల్ గ్రామంలో ఈ రోజు IIMR భారత ప్రభుత్వ చిరు ధాన్యాల పరిశోధన సంస్థ వారి ఆధవర్యంలో రైతుల కు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా…