డోంగ్లి జనవరి 2 :-జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలంలోని సొసైటీ మరియు ప్రైవేట్ ఎరువుల దుకాణాలను స్థానిక మండల వ్యవసాయ అధికారి రాజు మరియు మండల స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్ సర్ తనిఖీ చేయడం జరిగింది.రైతులకు…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 02 – 01- 2026 ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పెద్ద గొల్ల నారాయణకు పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బీసీ వర్గాల…
జనం న్యూస్ జనవరి 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా కె.పి హెచ్బి కాలోని ఐదవ ఫేస్ కుకట్ పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జనశ్రేణుల సమక్షంలో కేక్…
జనం న్యూస్ జనవరి 02: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజునా 2026 సంవత్సర క్యాలెండర్ మండల విద్యాధికారి ఆనంద్ రావు , కాంప్లెక్స్ పి జి ప్రధానోపాధ్యాయులు కృష్ణ చారి చేతుల మీదుగా క్యాలెండర్ను…
జనం న్యూస్ జనవరి 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ స్ధానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మండపేట లో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆటల పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ పోటీలను ప్రిన్స్ పాల్ డా.టి.కె.వి.శ్రీనువాసు ప్రారంభించారు.ఈ పోటీలలో…
జనం న్యూస్ జనవరి 2 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర సచి వాలయంలో మేడికొండ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో ఘనంగా…
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 02 పెబ్బేరు శుక్రవారం పెబ్బేరు పట్టణ మున్సిపాలిటీ కి చెందిన నరేందర్ రెడ్డి గత వారం రోజుల క్రితం ఆకస్మికంగా మరణించారు ఇట్టి విషయం తెలుసుకొని నేడు వారి నివాసానికి వెళ్లి…
స్ధానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మండపేట లో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆటల పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ పోటీలను ప్రిన్స్ పాల్ డా.టి.కె.వి.శ్రీనువాసు ప్రారంభించారు.ఈ పోటీలలో వాలీబాల్ మెన్స్, ఉమెన్ కబడ్డీ, రన్నింగ్ మెన్ అండ్ ఉమెన్,…
[ జనం న్యూస్ జనవరి 2 2026 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ ముమ్మిడివరం పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు సమావేశం స్థానిక డాక్టర్ జంధ్యాల చంద్ర శేఖర్ రావు & జంధ్యాల సాంబశివ కుమార్ కళ్యాణ మండపము…
పాపన్నపేట,జనవరి01 ( జనంన్యూస్) : నూతన సంవత్సరం సందర్భంగా ఏడుపాయల వన దుర్గామాత ఆలయం భక్తులతో కిటకిటలాడింది.పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.భక్తులు ఈ సందర్భంగా పలు ప్రాంతాలనుండి ఏడు పాయలకు చేరుకున్న భక్తులు నూతన సంవత్సరంలో…