Breaking News
ప్రపంచ హోమియో దినోత్సవం.విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మునిసిపల్ చైర్ పర్సన్మండుతున్న ఎండలు వడదెబ్బతో అల్లాడుతున్న ప్రజలు వేసవిలో అప్రమత్తంగా ఉండాలి:- డాక్టర్ కార్తీక్ విశ్వనాథ్.గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం – కేడీపేట పోలీసుల సత్వర స్పందనడిగ్రీ కళాశాల జాబ్ మేళాకు విశేష స్పందన . ….కూకట్పల్లిలో డిగ్రీ కళాశాల ప్రాంగణంలో డిగ్రీ విద్యార్థుల నూతన భవనం ప్రారంభంఆర్టిజన్ కార్మికులకు ఏపీ ఎస్ఈబి రూల్స్ అమలు చేయాలిస్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) ఆధ్వర్యంలో చలివేంద్రంశ్రీ శ్రీ శ్రీ నాగదేవత అమ్మవారి ఆలయంలో దశమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావుకూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన
  • December 26, 2025
  • 113 views
కొత్తపేట శాసనసభ్యులను మర్యాద పూర్వకంగా కలిసిన టిడిపి జిల్లా నూతన కార్యవర్గం

జనం న్యూస్ ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులుగా నియమితులైన గుత్తుల సాయి టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గంధం పల్లంరాజు వారితో కలిసి ఈ రోజు రావులపాలెంలో కొత్తపేట శాసనసభ్యులు బండారు…

  • December 26, 2025
  • 119 views
టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గంధం పల్లం రాజును సన్మానించిన జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు

జనం న్యూస్ డిసెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గంధం పల్లం రాజు గారిని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి విచ్చేసిన బిజెపి సీనియర్ నాయకులు యళ్ళ దొరబాబు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ…

  • December 26, 2025
  • 111 views
మొగుడంపల్లి మండలంలోని గోపన్పల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సమ్మన్ గారి ఈశ్వర్ ప్రమాణస్వీకారం

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బీ వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 26 పూర్తికాగానే ప్రజాసేవకు శ్రీకారం చుట్టారు. గ్రామ ప్రజలు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో సర్పంచ్ ఈశ్వర్ తన సొంత డబ్బులతో రెండు బోర్లను…

  • December 26, 2025
  • 591 views
బి ఆర్ఎస్ పార్టీ సర్పంచులకు పార్టీ అధ్యక్షులు సన్మానం….

జుక్కల్ డిసెంబర్ 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలో బి ఆర్ఎస్ సర్పంచులు కొత్తగా ఎన్నికైన సర్పంచులు లొంగన్ సర్పంచ్ సదు పటేల్ గుండురు సర్పంచ్ కాశీనాథప్ప. డోన్గావ్ సర్పంచ్ శ్రీనివాస్. కౌలాస్ సర్పంచ్ ఎంబరీ…

  • December 26, 2025
  • 101 views
వాజ్ పేయి చేసిన సేవలు చిరస్మరణీయం: మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా

జనం న్యూస్ డిసెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, కార్యక్రమం కో కన్వీనర్ గనిశెట్టి వెంకటేశ్వరరావు అధ్యక్షతన పి.గన్నవరం నియోజకవర్గ సమావేశం గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

  • December 26, 2025
  • 97 views
జహీరాబాద్ నియోజకవర్గం మొగడంపల్లి మండలంలోని మెథడిస్ట్ చర్చిలో క్రిస్మస్ సెమీ

సందర్భంగా ఘనంగా వేడుకలు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 26 నిర్వహించారు. ఈ సందర్భంగా టి ఎస్ ఎస్ సిసిడిసి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై నరోత్తం చర్చికి కేకులు అందజేసి క్రైస్తవ సోదర…

  • December 26, 2025
  • 99 views
స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి జయంతి ఘన నివాళులు

జనం న్యూస్ డిసెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యారు గ్రామంలో భారతీయ జనతా పార్టీ. స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా మండల పార్టీ…

  • December 26, 2025
  • 93 views
బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో ఘనంగా రైతుల దినోత్సవం…

జనం న్యూస్ ;26 డిసెంబర్ శుక్రవారం;సిద్దిపేట నియోజి కవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; జాతీయ రైతుల దినోత్సవం లో భాగంగా సిద్దిపేట బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో రైతులను ఘనంగా సన్మానించడం జరిగింది..ఈ సందర్భంగా సిద్దిపేట శాఖ ఇంచార్జి బికె భవాని పలువురు…

  • December 26, 2025
  • 103 views
గుంతల మయమైన శేఖాపూర్ రోడ్డును పరిశీలించిన జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 26 డిసెంబర్ జహీరాబాద్ నుండి వయా శేఖాపూర్ కర్ణాటక బార్డర్ బోనస్ పూర్ వరకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక శాసన సభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు అప్పటి…

  • December 26, 2025
  • 104 views
సలహాదారుడికి జన్మదిన శుభాకాంక్షలు: అనిల్ కుమార్ యాదవ్

హైదరాబాద్ జనం న్యూస్ 26 డిసెంబర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారి స్వగృహంలో ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా పాలన…