Breaking News
ప్రపంచ హోమియో దినోత్సవం.విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మునిసిపల్ చైర్ పర్సన్మండుతున్న ఎండలు వడదెబ్బతో అల్లాడుతున్న ప్రజలు వేసవిలో అప్రమత్తంగా ఉండాలి:- డాక్టర్ కార్తీక్ విశ్వనాథ్.గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం – కేడీపేట పోలీసుల సత్వర స్పందనడిగ్రీ కళాశాల జాబ్ మేళాకు విశేష స్పందన . ….కూకట్పల్లిలో డిగ్రీ కళాశాల ప్రాంగణంలో డిగ్రీ విద్యార్థుల నూతన భవనం ప్రారంభంఆర్టిజన్ కార్మికులకు ఏపీ ఎస్ఈబి రూల్స్ అమలు చేయాలిస్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) ఆధ్వర్యంలో చలివేంద్రంశ్రీ శ్రీ శ్రీ నాగదేవత అమ్మవారి ఆలయంలో దశమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావుకూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన
  • December 26, 2025
  • 109 views
ఘనంగా క్రిస్టమస్ వేడుకలు

పీ.ఏ.పల్లి,గుడిపల్లి మండలం లోని క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు యేసుప్రభువు జన్మదిన సందర్భంగా చర్చి లో కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రార్థన లు చేశారు.యేసుప్రభువు ప్రేమ స్వరూపి,దయనీయుడు, శాంత వాసి,కరుణ స్వభావి అని ఫాథర్ బోధించాడు. ప్రార్థనలు జరిగిన…

  • December 26, 2025
  • 100 views
పుస్తకాలు కొనండి….ప్రతి సంవత్సరం 11 రోజులపాటు హైదరాబాద్ కేంద్రంగా ఎన్టీఆర్ స్టేడియం లో హైదరాబాద్ బుక్ ఫేయిర్ పేరుతో నిర్వాహకులు పుస్తకాల పండుగను నిర్వహిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 26 డిసెంబర్ పుస్తక ప్రియులకు దేశ ,ప్రపంచ గొప్ప గొప్ప రచయితల రచనలకు పరిచయం చేసిపుస్తక పఠనానికి దోహదం చేస్తున్నారు. దాదాపు 368 పైగా పుస్తకాల స్టాల్ లను ఏర్పాటు చేసి…

  • December 26, 2025
  • 100 views
అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహణభవిష్యత్తు రాజకీయాలకు దిశానిర్దేశం చేసిన మహానేత వాజ్పేయి : బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి

కొత్తగూడెం, డిసెంబర్ 26 (జనం న్యూస్): భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగూడెం IMA…

  • December 26, 2025
  • 90 views
గోవింద్ పూర్ సర్పంచ్ ను సన్మానించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 26 జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ గ్రామం నూతనంగా సర్పంచ్ గా ఎన్నికైన కవిత వెంకట్ పార్టీ నాయకులతో ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారిని మర్యాద పూర్వకంగా…

  • December 26, 2025
  • 106 views
వాజ్ పేయి చేసిన సేవలు చిరస్మరణీయం ఇళ్ల సత్యనారాయణ

జనం న్యూస్ డిసెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం ముమ్మిడివరం గ్రామంలో బీజేపీ పూర్వపు పార్లమెంట్ కన్వీనర్ మండల ఇంచార్జ్ ఇళ్ల సత్యనారాయణ, సమక్షంలో ఈ కార్యక్రమం డి శ్రీనివాస్ అధ్యక్షతన విష్ణు ఆలయంలో అటల్ బిహారి…

  • December 26, 2025
  • 94 views
జహీరాబాద్ నియోజకవర్గంలో జర్నలిస్టు వీరేశం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వైనరోత్తంను

సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 26 మర్యాదపూర్వకంగా కలసి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వీరేశం మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ సహనం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు అన్ని వర్గాల ప్రజలు…

  • December 26, 2025
  • 100 views
.ట్రూ ఫ్రెండ్స్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుక.

జనం న్యూస్ 26డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్ :యేసుక్రీస్తు జననం పురస్కరించుకొని జైనూర్ మండల కేంద్రం లోని ట్రూ ఫ్రెండ్స్ బాప్టిస్ట్ చర్చ్ ని ఆత్మీయులు అందంగా అలంకరించి,చర్చ్ పైన స్టార్స్ ధరింంప చేసి,భక్తులు చిన్న,పెద్దల తో…

  • December 26, 2025
  • 104 views
మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన వేడుకలు…

జనం న్యూస్ డిసెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్ పాయి జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు ఆర్వి నాయుడు అధ్యక్షతన అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని వారికి…

  • December 26, 2025
  • 100 views
స్వర్ణ భూమి శబరిమల మహాపాదయాత్ర చేసి వచ్చిన వినయ్ గురు స్వామి బృందానికి తాండూర్ పట్టణంలో ఘన స్వాగతం

బిచ్కుంద డిసెంబర్ 26 జనం న్యూస్ గురువారము ఉదయం తాండూర్ పట్టణంలో స్వర్ణ భూమి శబరిమల మహా పాదయాత్ర చేసి వచ్చిన బృందానికి వినయ్ గురుస్వామికి శ్రీ రేణుక మాత స్వామికి రాహుల్ స్వామికి కప్ప గణేష్ గురు స్వామికి శ్రీ…

  • December 26, 2025
  • 92 views
నెలరోజుల పాటు మనోవేధనకు గురయ్యాం: మంత్రి సంధ్యారాణి

జనం న్యూస్‌ 26 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ తన కుటుంబ సభ్యులు, అనధికార పీఏ సతీష్పై చేసిన ఆరోపణలు తప్పు అని పోలీసులే తేల్చారని మంత్రి సంధ్యారాణి పేర్నొన్నారు. బుధవారం సాలూరులో ఆమె మాట్లాడారు. రాజకీయంగా తనను…