Breaking News
ప్రపంచ హోమియో దినోత్సవం.విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మునిసిపల్ చైర్ పర్సన్మండుతున్న ఎండలు వడదెబ్బతో అల్లాడుతున్న ప్రజలు వేసవిలో అప్రమత్తంగా ఉండాలి:- డాక్టర్ కార్తీక్ విశ్వనాథ్.గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం – కేడీపేట పోలీసుల సత్వర స్పందనడిగ్రీ కళాశాల జాబ్ మేళాకు విశేష స్పందన . ….కూకట్పల్లిలో డిగ్రీ కళాశాల ప్రాంగణంలో డిగ్రీ విద్యార్థుల నూతన భవనం ప్రారంభంఆర్టిజన్ కార్మికులకు ఏపీ ఎస్ఈబి రూల్స్ అమలు చేయాలిస్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) ఆధ్వర్యంలో చలివేంద్రంశ్రీ శ్రీ శ్రీ నాగదేవత అమ్మవారి ఆలయంలో దశమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావుకూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన
  • December 26, 2025
  • 99 views
విజయనగరం ఎస్.ఎం.బి చర్చిలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు: ముఖ్య అతిథిగా మజ్జి శ్రీనివాసరావు…

జనం న్యూస్‌ 26 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం ఎస్.ఎం.బి చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు విజయనగరం నగరంలోని ప్రముఖ ఎస్.ఎం.బి చర్చిలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా…

  • December 26, 2025
  • 89 views
రాష్ట్రంలో నడుస్తోంది ‘రెడ్ బుక్’ రాజ్యాంగం: ఎమ్మెల్సీ వరదు కళ్యాణి నిప్పులు

జనం న్యూస్‌ 26 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఎం ఎల్ సీ వరదు కళ్యాణి అన్నారు. విశాఖ వై సీ పీ కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడారు. మంత్రి సంధ్యారాణి…

  • December 26, 2025
  • 95 views
సైబరు మోసాలు, డిజిటల్ అరెస్ట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించండివిజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

జనం న్యూస్‌ 26 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ సైబరు మోసాలు పట్ల అవగాహన లోపం కారణంగా ప్రజలు మోసాలకు గురవుతున్నారని, ఇటువంటి సైబరు మోసగాళ్ళు, వారు చెప్పే మాయమాటలు పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ…

  • December 24, 2025
  • 110 views
సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ..!

జనంన్యూస్. 24.నిజామాబాదు. నిజామాబాదులో సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణలో పాల్గొనడానికి సిరికొండ మండల జేఏసీ తరఫున బండారి నరేష్ ఆధ్వర్యంలో వెళ్లడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ను…

  • December 24, 2025
  • 107 views
విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నూతన డైరెక్టర్లుగా నియామకం

జనం న్యూస్ డిసెంబర్ 24 ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన ఈ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్య వరప్రసాద్ అడపా వెంకటరమణ అరిగెల వెంకట…

  • December 24, 2025
  • 117 views
పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై సమీక్ష సమావేశం

జనం న్యూస్ డిసెంబర్ 24, వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం పాల్గొన్న ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు,నాయకులు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీమంత్రి ఎమ్మెల్యే సబితా…

  • December 24, 2025
  • 110 views
కిడ్స్ పార్క్ స్కూల్లో ముందస్తు క్రిస్మస్ సంబరాలు..!

జనంన్యూస్. 24. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు. రురల్.సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ పాఠశాలలో క్రిస్మస్ ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా క్రిస్మస్ ట్రీ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు…

  • December 24, 2025
  • 108 views
శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా హయగ్రీవ పాఠశాలలో ఘనంగా నిర్వహించిన గణిత ప్రదర్శన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్సై పడాల రాజేశ్వర్

జనం న్యూస్ డిసెంబర్ 22: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న హయగ్రీవ పాఠశాలలో గణిత శాస్త్ర పితామహుడుశ్రీనివాస రామానుజన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గణిత ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన గణిత నమూనాలు, ప్రదర్శనలు ప్రేక్షకులను…

  • December 24, 2025
  • 117 views
శబరిమలై యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు.

శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాలు చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు బుధవారం ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్ర కు బయలుదేరినారు. కఠినమైన నియమాలను పాటిస్తూ 41 రోజులపాటు మండల…

  • December 24, 2025
  • 100 views
నూతన సర్పంచ్‌లు, వార్డ్‌మెంబర్లకు సన్మానం..!

జనంన్యూస్. 24. నిజామాబాదు. రురల్. శ్రీనివాస్ పటేల్. కాంగ్రెస్ బలోపేతానికి కలిసి పనిచేయాలి –రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి సన్మానించారు.…