జనం న్యూస్ 26 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం ఎస్.ఎం.బి చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు విజయనగరం నగరంలోని ప్రముఖ ఎస్.ఎం.బి చర్చిలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా…
జనం న్యూస్ 26 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఎం ఎల్ సీ వరదు కళ్యాణి అన్నారు. విశాఖ వై సీ పీ కార్యాలయంలో గురువారం ఆమె మాట్లాడారు. మంత్రి సంధ్యారాణి…
జనం న్యూస్ 26 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ సైబరు మోసాలు పట్ల అవగాహన లోపం కారణంగా ప్రజలు మోసాలకు గురవుతున్నారని, ఇటువంటి సైబరు మోసగాళ్ళు, వారు చెప్పే మాయమాటలు పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ…
జనంన్యూస్. 24.నిజామాబాదు. నిజామాబాదులో సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణలో పాల్గొనడానికి సిరికొండ మండల జేఏసీ తరఫున బండారి నరేష్ ఆధ్వర్యంలో వెళ్లడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ను…
జనం న్యూస్ డిసెంబర్ 24 ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన ఈ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్య వరప్రసాద్ అడపా వెంకటరమణ అరిగెల వెంకట…
జనం న్యూస్ డిసెంబర్ 24, వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం పాల్గొన్న ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు,నాయకులు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీమంత్రి ఎమ్మెల్యే సబితా…
జనంన్యూస్. 24. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు. రురల్.సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ పాఠశాలలో క్రిస్మస్ ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా క్రిస్మస్ ట్రీ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు…
జనం న్యూస్ డిసెంబర్ 22: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న హయగ్రీవ పాఠశాలలో గణిత శాస్త్ర పితామహుడుశ్రీనివాస రామానుజన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గణిత ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన గణిత నమూనాలు, ప్రదర్శనలు ప్రేక్షకులను…
శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాలు చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు బుధవారం ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్ర కు బయలుదేరినారు. కఠినమైన నియమాలను పాటిస్తూ 41 రోజులపాటు మండల…
జనంన్యూస్. 24. నిజామాబాదు. రురల్. శ్రీనివాస్ పటేల్. కాంగ్రెస్ బలోపేతానికి కలిసి పనిచేయాలి –రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచ్లు, వార్డ్ మెంబర్లను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి సన్మానించారు.…