Breaking News
ప్రపంచ హోమియో దినోత్సవం.విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మునిసిపల్ చైర్ పర్సన్మండుతున్న ఎండలు వడదెబ్బతో అల్లాడుతున్న ప్రజలు వేసవిలో అప్రమత్తంగా ఉండాలి:- డాక్టర్ కార్తీక్ విశ్వనాథ్.గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం – కేడీపేట పోలీసుల సత్వర స్పందనడిగ్రీ కళాశాల జాబ్ మేళాకు విశేష స్పందన . ….కూకట్పల్లిలో డిగ్రీ కళాశాల ప్రాంగణంలో డిగ్రీ విద్యార్థుల నూతన భవనం ప్రారంభంఆర్టిజన్ కార్మికులకు ఏపీ ఎస్ఈబి రూల్స్ అమలు చేయాలిస్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) ఆధ్వర్యంలో చలివేంద్రంశ్రీ శ్రీ శ్రీ నాగదేవత అమ్మవారి ఆలయంలో దశమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావుకూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన
  • December 24, 2025
  • 101 views
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జనం న్యూస్: డిసెంబర్ 24 బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్; డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిద్దిపేట రీజనల్ సెంటర్ ప్రారంభమై 40 సంవత్సరాలు పూర్తయింది.ఈ సందర్భంగా స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతుంది…

  • December 24, 2025
  • 116 views
దేశం గర్వించ దగ్గ మహానేత అటల్ జీ..

జనం న్యూస్ డిసెంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆ మహనీయుని ఆదర్శాలు, ఆశయాలు అనిర్వచనం. విగ్రహా విష్కరణను జయప్రదం చేయండి. ప్రజలకు… బీజేపీ నేత డాక్టర్ ఏలూరి. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పాయ్ గారి 100వ…

  • December 24, 2025
  • 105 views
2కె రన్ జెర్సీలు ఆవిష్కరణ

జనం న్యూస్, డిసెంబర్ 24,అచ్యుతాపురం: సీఐటీయూ అఖిల భారత మహాసభలు సందర్భంగా ఈనెల 27 అనగా శనివారం ఉదయం 6 గంటలకు పూడిమడక రోడ్డులో ఉన్న ప్రశాంతి కాలేజీ నుంచి కొనేంపాలెం వరకు జరుగుతున్న 2కె రన్ లో యువతీ యువకులు,కార్మికులు,…

  • December 24, 2025
  • 154 views
రైతుల పక్షాన అండగా ఉంటాంన్యాయం జరిగేంతవరకు పోరాడుతాం:మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

గుమ్మడిదలలో సిజిఆర్ ఇంటికి తేనేటి విందుకు హాజరు. జనం న్యూస్ డిసెంబర్ 24 సంగారెడ్డి జిల్లా రైతుల పక్షాన న్యాయం జరిగేంతవరకు తమ పోరాటం కొనసాగిస్తామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. గుమ్మడిదల మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్…

  • December 24, 2025
  • 127 views
శబరిమలై యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు.

శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాలు చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు బుధవారం ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్ర కు బయలుదేరినారు. కఠినమైన నియమాలను పాటిస్తూ 41 రోజులపాటు మండల…

  • December 24, 2025
  • 105 views
స్థానిక అధికారులను కలిసిన రావుట్ల సర్పంచ్..!

జనంన్యూస్. 24. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం లొని రావుట్ల గ్రామం లో నూతనంగా ఎన్నుకోబడిన గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డ్ నెంబర్, సెక్రటరీ, కారోబార్ సిబ్బంది కలిసి సిరికొండ ఎమ్మార్వో రవీందర్ రావు.మరియు…

  • December 24, 2025
  • 141 views
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో బహిరంగ వేలం

మొత్తం ఆదాయం రూ.42,55,555 జనం న్యూస్ డిసెంబర్ 24 సంగారెడ్డి జిల్లా బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రాంగణంలో బుధవారం బహిరంగ వేలం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేలాన్ని దేవస్థానం ఈవో శశిధర్ గుప్తా, ఆలయ…

  • December 24, 2025
  • 102 views
కైట్స్ డిగ్రీ కాలేజీలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం

జనం న్యూస్, డిసెంబర్ 24,అచ్యుతాపురం: స్థానిక కైట్స్ డిగ్రీ కాలేజీలో సెంట్రల్ యూనివర్సిటీ పీజీ ప్రవేశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక కేంద్ర విశ్వ విద్యాలయం డీన్ ప్రొఫెసర్ డా. వెంకట రమణ పాల్గొని, కేంద్ర విశ్వ…

  • December 24, 2025
  • 112 views
గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో హుండీ లెక్కింపు

జనం న్యూస్ డిసెంబర్ 24 సంగారెడ్డి జిల్లా పటాన్‌చేరు మండల పరిధిలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో లావణ్య, ఆలయ చైర్మన్ హరి ప్రసాద్…

  • December 24, 2025
  • 99 views
క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆ ఏసుప్రభు చల్లని దీవెనలు ప్రతి ఒక్కరిపై…