Breaking News
ఎన్ఆర్ఐ వధూవరుల వివాహ వేడుకల్లో పాల్గొన్న రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనం పల్లి సురేందర్ రెడ్డిమహిళా అక్షరాస్యతకు జ్యోతిబా పూలే ఎనలేని కృషి.సామాజిక సమానత్వానికి దీప్తిమంతుడైన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి నేడు..పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదు ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు: – వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS.మహాత్మ జ్యోతిరావు పూలే 199 వ జయంతి వేడుకలు …ఎండ తీవ్రతకు బలి… గండ్రవానిగూడెం గ్రామంలో విషాదంజగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.జ్యోతిరావు పూలే ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుదాం: డాక్టర్ పినిపే శ్రీకాంత్పెనుమల్ల గ్రామ పంచాయతీనిఅకస్మిక సందర్శన ఎంపీడీవోకాట్రేనికోన శ్రీ వాణి కాన్వెంట్ హై స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు
  • December 19, 2025
  • 117 views
సర్పంచిగా గెలిచినా బీఆరెస్ అభ్యర్థి నీ పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.

జనం న్యూస్ డిసెంబర్ 19, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పరిగి మండలంలోని మాదారం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన పరిగి మండలం మాదారం గ్రామం బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి…

  • December 19, 2025
  • 115 views
రక్తదానంతో ప్రాణ దానం – సంగాల అయ్యపు రెడ్డి.

జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు.. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని పాత…

  • December 19, 2025
  • 108 views
ప్రజల సహకారం, పోలీస్ సిబ్బంది అప్రమత్తతతో గ్రామ పంచాయతీ ఎన్నికల ముగింపు

జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతంగా అమలు: జిల్లా ఎస్పీ.జోగులాంబ గద్వాల్ జిల్లాలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలు నామినేషన్…

  • December 19, 2025
  • 114 views
క్రిస్మస్ సందర్భంగా రిజిస్టర్ అయినచర్చిల అలంకరణకు ఆర్ధిక సహాయం

జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా ఈనెల డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ ను పురష్కరించుకొని 2025 సంవత్సరం లో భాగంగా గద్వాల జిల్లాలోని…

  • December 19, 2025
  • 106 views
ఈనెల 21, 22 తేదీలలో కేహల్గమ్ బీహార్ లొ జరిగే ఐ ఎఫ్ టి యు జాతీయ జనరల్ కౌన్సిల్ కు బయలుదేరిన జాతీయ, రాష్ట్ర నాయకులు

జనం న్యూస్ 19 డిసెంబర్ వికారాబాద్ జిల్లా బీహార్ రాష్ట్రంలో నీ కేహల్గామ్ పట్టణంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐ ఎఫ్ టి యు) జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈనెల 21,22 వ తేదీలలో జరగబోతున్నాయి. ఈ…

  • December 19, 2025
  • 106 views
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భారీ నిరసన: గళమెత్తిన జిల్లా కార్యదర్శి డి. రాము

జనం న్యూస్‌ 19 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ క్యాబినెట్ ‘వికసిత్ భారత్ శిక్షా అధీక్షక్ బిల్లు 2025’ ఆమోదాన్ని ఎస్‌.ఎఫ్‌.ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది గతంలో 2018లో ప్రవేశపెట్టిన ‘హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ బిల్లును, ఇప్పుడు…

  • December 19, 2025
  • 104 views
ఏపీకి కేంద్రం తీపి కబురు:అనంతపురం, విజయనగరంలో ఎంఎస్ఎంఈ విస్తరణ కేంద్రాలు!-రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్

జనం న్యూస్‌ 19 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ అనంతపురం, విజయనగరంలలో రెండు కొత్త ఎంఎస్ఎంఈ విస్తరణ కేంద్రాలకు కేంద్రం ఆమోదం.ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధికి, ఎంఎస్ఎంఈ సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు రూపొందించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం…

  • December 19, 2025
  • 112 views
కానిస్టేబుళ్ళుగా ఎంపికైన అభ్యర్థులు శిక్షణ నిమిత్తం 20న హాజరుకావాలివిజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

జనం న్యూస్‌ 19 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఉమ్మడి విజయనగరం జిల్లాకు కానిస్టేబుళ్ళుగా ఎంపికైన 133 మంది పురుష, మహిళా అభ్యర్ధులు డిసెంబర్ 20న జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉదయం 8గంటలకు 9 నెలల శిక్షణ…

  • December 19, 2025
  • 102 views
అనకాపల్లిలో గన్‌తో హల్‌చల్: కెనరా బ్యాంక్‌లో భారీ దోపిడీకి విఫలయత్నం!

జనం న్యూస్‌ 19 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ కెనరా బ్యాంకులో దుండగులు దొపిడీకి ప్రయత్నించగా బ్యాంకు మేనేజర్ చాకచక్యంగా వ్యవహరించడంతో వారు పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లిలోని రింగ్రీడ్లో కెనరా బ్యాంకు వద్దకు మధ్యాహ్నం సమయంలో రెండు…

  • December 19, 2025
  • 108 views
రేపు తాళ్లపాలెం గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి విచ్చేయుచున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

స్థల పరిశీలన చేస్తున్న శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ జనం న్యూస్ డిసెంబర్ 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి నియోజకవర్గం.కశింకోట మండలం తాళ్లపాలెం గ్రామం నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి 20…