Breaking News
  • December 19, 2025
  • 118 views
నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సోము వీర్రాజు &వీరన్న చౌదరి

జనం న్యూస్ డిసెంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికినఎమ్మెల్సీ సోము వీర్రాజు మరియు రాజానగరం పూర్వపు అసెంబ్లీ కన్వీనర్ నీరు…

  • December 19, 2025
  • 143 views
ప్రధాన పంటలో అంతర పంటలు వేయండి : ఎ ఓ మల్లిక

జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 ఓబులవారిపల్లి మండల పరిధిలో చిన్న ఓరంపాడు జెడ్ హెచ్ డి సి సెకండ్ కాలనీ లో సాల్వ నరసింహులు పొలం లో అంతర పంటల సాగు అవగాహన కల్పించుటకై ప్రధాన పంట సపోటా అంతర…

  • December 19, 2025
  • 117 views
సర్పంచిగా గెలిచినా బీఆరెస్ అభ్యర్థి నీ పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.

జనం న్యూస్ డిసెంబర్ 19, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పరిగి మండలంలోని మాదారం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన పరిగి మండలం మాదారం గ్రామం బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి…

  • December 19, 2025
  • 114 views
రక్తదానంతో ప్రాణ దానం – సంగాల అయ్యపు రెడ్డి.

జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు.. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని పాత…

  • December 19, 2025
  • 107 views
ప్రజల సహకారం, పోలీస్ సిబ్బంది అప్రమత్తతతో గ్రామ పంచాయతీ ఎన్నికల ముగింపు

జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతంగా అమలు: జిల్లా ఎస్పీ.జోగులాంబ గద్వాల్ జిల్లాలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలు నామినేషన్…

  • December 19, 2025
  • 114 views
క్రిస్మస్ సందర్భంగా రిజిస్టర్ అయినచర్చిల అలంకరణకు ఆర్ధిక సహాయం

జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా ఈనెల డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ ను పురష్కరించుకొని 2025 సంవత్సరం లో భాగంగా గద్వాల జిల్లాలోని…

  • December 19, 2025
  • 105 views
ఈనెల 21, 22 తేదీలలో కేహల్గమ్ బీహార్ లొ జరిగే ఐ ఎఫ్ టి యు జాతీయ జనరల్ కౌన్సిల్ కు బయలుదేరిన జాతీయ, రాష్ట్ర నాయకులు

జనం న్యూస్ 19 డిసెంబర్ వికారాబాద్ జిల్లా బీహార్ రాష్ట్రంలో నీ కేహల్గామ్ పట్టణంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐ ఎఫ్ టి యు) జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈనెల 21,22 వ తేదీలలో జరగబోతున్నాయి. ఈ…

  • December 19, 2025
  • 105 views
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భారీ నిరసన: గళమెత్తిన జిల్లా కార్యదర్శి డి. రాము

జనం న్యూస్‌ 19 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ క్యాబినెట్ ‘వికసిత్ భారత్ శిక్షా అధీక్షక్ బిల్లు 2025’ ఆమోదాన్ని ఎస్‌.ఎఫ్‌.ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది గతంలో 2018లో ప్రవేశపెట్టిన ‘హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ బిల్లును, ఇప్పుడు…

  • December 19, 2025
  • 103 views
ఏపీకి కేంద్రం తీపి కబురు:అనంతపురం, విజయనగరంలో ఎంఎస్ఎంఈ విస్తరణ కేంద్రాలు!-రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్

జనం న్యూస్‌ 19 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ అనంతపురం, విజయనగరంలలో రెండు కొత్త ఎంఎస్ఎంఈ విస్తరణ కేంద్రాలకు కేంద్రం ఆమోదం.ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధికి, ఎంఎస్ఎంఈ సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు రూపొందించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం…

  • December 19, 2025
  • 112 views
కానిస్టేబుళ్ళుగా ఎంపికైన అభ్యర్థులు శిక్షణ నిమిత్తం 20న హాజరుకావాలివిజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

జనం న్యూస్‌ 19 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఉమ్మడి విజయనగరం జిల్లాకు కానిస్టేబుళ్ళుగా ఎంపికైన 133 మంది పురుష, మహిళా అభ్యర్ధులు డిసెంబర్ 20న జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉదయం 8గంటలకు 9 నెలల శిక్షణ…