జనo న్యూస్; డిసెంబర్ 19 శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్లో గత ఐదు రోజులుగా యోగా ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని వివేకానంద యోగా సొసైటీ, సిద్దిపేట…
జనం న్యూస్ డిసెంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులుగా నియమితులైన గుత్తుల సాయి వారిని ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం గాడిలంకలో మర్యాద పూర్వకముగా కలిసి దుశ్శలువాతో ఘనంగా…
జనం న్యూస్ డిసెంబర్19.2025( బండి కుమారస్వామి ఎల్కతుర్త మండల్ రిపోర్టర్ ) ఎలుకతుర్తి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో తల్లిదండ్రి లేని తంగేళ్లపల్లి స్నే తిక్ ప్రీ స్కూల్ అబ్బాయికి మూడో బర్త్ డే నిర్వహిచిన గోడిశాల వినయ్ కుమార్ రమ్య చేతుల…
వ్యవసాయ విస్తరణ అధికారి దయానంద్ బిచ్కుంద డిసెంబర్ 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం పుల్కల్ సొసైటీ పరిధిలో గల గ్రామాలలోని రైతులతో యూరియా బుకింగ్ మొబైల్ యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.…
ఉప సర్పంచ్ గా మామిడి లక్ష్మి సర్పంచ్ ఉప సర్పంచ్ కు ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి , బీఆర్ఎస్ పార్టీ నాయకులుజనం న్యూస్ 19డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా. స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ : రాజంపేట సర్పంచ్ పదవినీ…
పార్టీలోకి ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జనం న్యూస్ 19డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. సిర్పూర్ (యు):సిర్పూర్ (యు) మండలం మహాగావ్ గ్రామపంచాయతీ సర్పంచ్ సెడ్మకి జన్నెరావు, ఉపసర్పంచ్ ఆత్రం భీంరావ్, వార్డు సభ్యులు మెస్రం శ్రీరామ్,…
జనం న్యూస్ డిసెంబర్ 19 మహా ముత్తారం మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వెన్నెం సునీత నరేష్ వారికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మున్నూరు కాపు నాయకులు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహాముత్తారం మండలం కాంగ్రెస్…
జనం న్యూస్ | డిసెంబర్ 20 | కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని విజయనగర్ కాలనీలో నివాసముంటున్న కుంకుమ దయానంద్ నాయి బ్రాహ్మణ (క్షవుర వృత్తిదారు) అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఈరోజు ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో మృతి…
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా గుత్తెన దీవి, వేమవరంలో 23/12/ 2025 వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మద్దింశెట్టి గంగారావు గారి రైస్ మిల్ వద్ద హిందూ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్లు హిందూ…
జనంన్యూస్. 19.నిజామాబాదు.ప్రతినిధి.శ్రీనివాస పటేల్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్. మరియు పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. ను మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ జిల్లా , కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన నగేష్ రెడ్డి , నగర…