Breaking News
  • December 20, 2025
  • 102 views
దర్యాప్తు ప్రతిభను చాటుతూ: “49 పోట్లు.. 60 బృందాలు.. రికార్డు సమయంలో నిందితుల అరెస్ట్: ఎస్పీ దామోదర్ చాకచక్యానికి డీజీపీ ప్రశంసలు.”

జనం న్యూస్‌ 20 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ​రాష్ట్రంలో వివిధ జిల్లాలలో పోలీసులు చేధించిన ముఖ్య కేసుల దర్యాప్తును పరిశీలించి, వాటిలో ఉత్తమంగా దర్యాప్తు చేసిన కేసులకు ఇచ్చే ఎ.బి.సి.డి. (అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం…

  • December 20, 2025
  • 110 views
“రోడ్లపై పశువులను వదిలితే యజమానులకు జైలు శిక్షే – విజయనగరం ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ కఠిన హెచ్చరిక”

జనం న్యూస్‌ 20 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లాలో రహదారులపై పశువులు విచ్చలవిడిగా స్వేచ్ఛగా సంచరించే విధంగా విడిచిపెడితే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ డిసెంబర్ 19న హెచ్చరించారు.రహదారులపై పశువులు సంచరించడం వలన…

  • December 20, 2025
  • 111 views
జీఎస్టీ దోపిడీ: నిమ్మకు నీరెత్తిన అధికారులు.. బలైపోతున్న సామాన్యులు!

జనం న్యూస్‌ 20 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లాలో జీఎస్టీ 2.0 సంస్కరణలు కాగితాలకే పరిమితమయ్యాయి. నిబంధనలు అమలు చేయడంలో అధికారులు విఫలం కావడంతో వ్యాపారులు సామాన్యులను యధేచ్ఛగా నిలువు దోపిడీ చేస్తున్నారు.సెప్టెంబర్ 22 నుండి…

  • December 20, 2025
  • 99 views
జిల్లాకు ఆదివారం రేపు కల్వకుంట్ల కవిత రాక

జనం న్యూస్ 20 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లాలో రెండు రోజుల పాటు ‘జనం బాట’ కార్యక్రమం పెండింగ్ ప్రాజెక్టుల సందర్శన, రైతులతో ముఖాముఖిపర్యటన వివరాలు ఇలా ఉన్నాయి:ఆదివారం షెడ్యూల్:…

  • December 19, 2025
  • 111 views
గర్జించిన రాజంపేట.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో జరిగిన “ప్రజా గర్జన” ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు…

  • December 19, 2025
  • 109 views
జుక్కల్ మండల్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడిగా గంగాధర్….

జుక్కల్ డిసెంబర్ 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలో బి.ఆర్ఎస్ మండల స్థాయి కార్యకర్తల సమావేశం గురువారము జుక్కల్ మండల కేంద్రంలో నిర్వహించగా జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిందే పాల్గొన్నారు ఈ సమావేశం ఏర్పడి…

  • December 19, 2025
  • 103 views
సినీ నటి వాసుకీ (పాకీజా) ను ఆదుకుంటాం : ఎమ్మెల్యే సత్యానందరావు…

బొబ్బర్లంక వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న పాకీజా ను పరామర్శించి, ఆర్ధికసాయం చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు..… తెలుగు సినిమాలలో వెలుగు వెలిగి నేడు దీన స్థితిలో ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామంలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న నటి వాసుకీ (పాకీజా)…

  • December 19, 2025
  • 115 views
వినియోగదారుల సంఘ కమిటీ అధ్యక్షులుగా రామారావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

జనం న్యూస్ డిసెంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా.బి ఆర్ అంబేద్కర్ కోనసీమ వినియోగదారుల సంఘము (రి.నెం :382/2023)19/12/2025కు రెండు సంవత్సరాలు పూర్తి అవ్వి,3వసంవత్సరం లో అడుగు పెట్టంది..ఈసందర్భ గాఅమలా పురం,ఎర్రవంతెన దిగువ సమీపంలో ఉన్న వెంకటరమణ ఫంక్షన్…

  • December 19, 2025
  • 103 views
పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 19 మండలంలోని చెన్నారెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ముద్రించిన స్టడీ మెటీరియల్ చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరి…

  • December 19, 2025
  • 108 views
జైనూర్లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

–డిసిసి అధ్యక్షురాలు ఆధ్వర్యంలో నూతన వార్డు సభ్యుల చేరిక జైనూర్:జనం న్యూస్, డిసెంబర్ 19. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్:జైనూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ బలం చేకూరింది. శుక్రవారం జైనూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆసిఫాబాద్ జిల్లా…