జనం న్యూస్ డిసెంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కొంతమంది రైతులు తాము రుణాలు పొంది తిరిగి చెల్లించకపోవడంతో డిసిసిబి సిబ్బంది వసూళ్లకు రోడ్డెక్కారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన కాట్రేనికోనలో ప్లకార్డులు చేత…
జనం న్యూస్ 10 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రతి మనిషి స్వతంత్రంగా, జీవించేందుకు మానవ హక్కులే బలమైన ఆధారమని బి &జి హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ సౌత్…
జనం న్యూస్ 10 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మీడియా మిత్రులతో జిల్లా ఎస్పీ ‘ఇష్ట గోష్టి’ కార్యక్రమంను డిసెంబరు 9న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించి, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలను అందించేందుకు, నేరాల నియంత్రణకు జిల్లా…
జనం న్యూస్ 10 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సైబరు సెల్ పోలీసులు గత కొద్ది రోజుల్లో రూ. 26,78,792/- విలువైన 163 పోగొట్టుకున్న…
జనం న్యూస్ 10 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పెందుర్తి పీఎస్ పరిధిలోని సుజాతనగర్లో యువతితో సహజీవనం చేస్తూ తగాదా పడి కుర్చీతో కొట్టి చంపి పరారైన వ్యక్తిని పోలీసులు గాలించి 24 గంటల్లోనే అరెస్టు చేశారు. శ్రీకాకుళానికి…
జనం న్యూస్ 10 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయనగరం నియోజకవర్గంలో 54 వేల మంది సంతకాలు సేకరణ చేసినట్లు కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన నివాసంలో మీడియాతో…
జనంన్యూస్. 09.సిరికొండ. నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల కేంద్రం లొని హుసేన్నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి జిల్లా మల్లేష్ కు నిజామాబాదు రురల్ కాంగ్రెస్ యువజన నాయకుడు ఉమ్మాజి నరేష్ 10000 రూపాయలు ఆర్థిక సాయం చేసారు.
జనం న్యూస్, డిసెంబర్ 09,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం లోని సెజ్ 2 ఎస్ఎస్ పీటీఆర్ భర్తీ పనుల కారణంగా చిప్పాడ 11 కివీ ఫీడర్ పరిధిలో గల 10వ తేదీ అనగా బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3…
జనం న్యూస్ 09 డిసెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం) కొత్తగూడెం లీగల్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ యువతీని మోసం చేసిన కేసులో వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు…
జనం న్యూస్ డిసెంబర్ 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆంధ్ర ప్రదేశ్ భాజపా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటల్ సందేశ్ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 11 వ తేదీ ధర్మవరం నియోజకవర్గం నుంచి…