జనం న్యూస్ 10డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జిల్లా కలెక్టర్ ని కలిసిన టియుడబ్ల్యూజే బృందం ఆసిఫాబాద్ : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అక్రిడేషన్ కార్డులతో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులకు ఎన్నికల…
నశా ముక్త్ భారత్ అభియాన్ కోఆర్డినేటర్ ఉమేరా ,జనం న్యూస్,డిసెంబర్ 10, నారాయణఖేడ్,సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నశా ముక్త్ భారత్,కార్యక్రమాన్ని బుధవారం ఇన్చార్జి హెచ్ఎం రాజశేఖర్, ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి యువతరం చెడు…
మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీడీవో సత్తయ్య జనం న్యూస్,డిసెంబర్ 10,కంగ్టి,సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎన్నికల నియమావళి నియమ నిబంధనలు, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు…
మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీడీవో సత్తయ్య జనం న్యూస్,డిసెంబర్ 10,కంగ్టి,సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎన్నికల నియమావళి నియమ నిబంధనలు, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు…
జుక్కల్ డిసెంబర్ 10 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జూకల్ మండల కేంద్ర స్కూల్ ఆటో బోల్తా పడిన ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందాడు విద్యార్థులను స్కూల్ కు తీసుకు వెళుతున్న ఆటో బోల్తా పడింది ఈ ప్రమాదంలో…
జనం న్యూస్ 10 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అయిజ:భారతీయ జనతా పార్టీ అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి, నాయకులు మరియు ప్రజలతో కలిసి, ప్రమాదకరంగా మారిన అయిజ–గట్టు…
జనం డిసెంబర్(10) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య పై కర్రలు,రాళ్లతో దాడి చేయడంతో మృతి చెందినాడు.
జనం న్యూస్ 10డిసెంబర్ (కొత్తగూడెం నియోజకవర్గం) శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్. కె సాబీర్ పాష, లకు పంచాయతి ప్రజలకుకృతజ్ఞతలు తెలిపిన సిపిఐ పార్టీ శ్రేణులుసుజాతనగర్ మండల పరిధిలోగల 2 ఇంక్లైన్ గ్రామపంచాయతీ ప్రప్రదంగా ఏర్పడినప్పుడు భారత కమ్యూనిస్టు…
జనం న్యూస్ 10 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కేసు నమోదు నుంచి తీర్పు వరకు… పోలీసుల కట్టుదిట్టమైన ఫాలోఅప్ ఫలితo ఈ కఠిన శిక్షలు నిందితులకు శిక్ష పడేందుకు కృషి…
జనం న్యూస్ 10 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మన భారత పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీ.కే. అరుణ తాజాగా ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)లో సభ్యురాలిగా నియమితులయ్యారు…