బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం గళంఎత్తుదాం
తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి జనం న్యూస్, అక్టోబర్ 30 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) ప్రొఫెసర్ కోదండరాం ఆదేశాల మినగా బీసీలకు 42% రిజర్వేషన్ కోసం గళం ఎత్తుదామని తెలంగాణ జన సమితి జిల్లా…
కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం..!
రెంజల్ మండల వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు జారీ.. జనంన్యూస్.నిజామాబాద్, అక్టోబర్ 30. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల అలసత్వం వహించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, రెంజల్…
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : ఏ ఎస్సై రమణారెడ్డి
జనం న్యూస్, అక్టోబర్ 30,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్ మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జగదేవపూర్ మండల ఏఎస్ఐ రమణ రెడ్డి అన్నారు, గురువారం మండల కేంద్రంలోని మునిగడప, చాట్లపల్లి , వాహనాల…
తర్లుపాడు ఎస్సీ బాలుర వసతి గృహంలో తహసీల్దార్ ఆకస్మిక తనిఖీ
జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 30 తర్లుపాడు మండల తహసీల్దార్ కె.కె. కిషోర్ కుమార్ బుధవారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యత, పరిసరాల…
రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర నిలిచిపోయిన నీరును జెసిబి తో క్లియర్ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ అక్టోబర్ 30 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మోంతా తుఫాను భారీగా మూడు రోజులుగా కురిసిన వర్షాల వల్ల కొత్తూరు పంచాయతీ రైల్వే అండర్ బ్రిడ్జి దేవినగర్ వద్ద దొంగ గడ్డ నుండి భారీ ప్రవాహం రావడంతో చెట్టుకొమ్మలు…
మెంథా తుపాన్ కారణంగా మాదాపురం,పోల్కంపల్లి గ్రామాలకు రాకపోకలు బంద్
తుపాన్ కారణంగా గుడిపల్లి మండలం లోని మాదాపురం, పోల్కంపల్లి గ్రామాలకు వాగు ఉదృతంగా రావడం వలన గ్రామ ప్రజలు వాగు దాటి రాకుండా అవస్థలు పడ్డారు. పలు గ్రామాలు కి వెళ్లి రైతులు పనిచేసుకోకుండా ఉండిపోయారు. వాగు ఉదృతంగా రావడం వలన…
బారీ వర్షానికి 12 గోర్లు మృతి.
పీ.ఏ. పల్లి మండలం లోని అజ్మాపురం గ్రామములో కంబాలపల్లి వెంకటయ్య చెందిన 10 గోర్లు 2 పిల్లలు బారి తుపాన్ కి మృతి చెందావి అని రైతు ఆవేదన వ్యక్తం చెందినాడు అప్పు చేసి గోర్లు తీసుకుని మోపుకుంటూ ఉన్న రైతు…
మెంథా తుపాన్ ప్రభావం పీ.ఏ.పల్లి మండలం లోని గ్రామం పోతిరెడ్డి పల్లి గ్రామం ముంపుకు గురయ్యింది.
మొంథా తుఫాన్ ప్రభావం వలన పీఏ పల్లి మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో గల డిస్ట్రిబ్యూటరీ 7-B కెనాల్ లోకి ఎగువ చెరువులో గల నీరు చేరడం వల్ల కెనాల్ ఉప్పొంగి పోతిరెడ్డిపల్లి గ్రామం లోని ఇండ్లలోకి వర్షపు నీరు చేరడం…
ప్రైవేట్ బస్ లు తనిఖీ చేసిన పోలీసులు..
జనంన్యూస్. 30.నిజామాబాదు. నిజామాబాదు జిల్లాలో స్కూల్ బస్సులను మరియు ప్రైవేట్ బస్సులను తనిఖీలు నిర్వహన.పోలీస్ కమిషనర్ వెల్లడి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్.,…
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం – కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా కబడ్డీ టోర్నమెంట్ ముగింపు
జనం న్యూస్ అక్టోబర్ 29:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా యువతను డ్రగ్స్ మరియు చెడు వ్యసనాల నుండి దూరంగా ఉంచి, క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ పడాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో…



మహిళా ప్రపంచ క్రికెట్ కప్ విజేతకు భారీ నజరానా – సీఎం చంద్రబాబు,మంత్రి లోకేష్పై ప్రశంసలు కురిపించిన మేడా విజయశేఖర్ రెడ్డి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వసతులు లేక రోగుల ఇబ్బందులు
శ్రీ సద్గురు సాయి నాథ్మందిరం 26 వ వార్షి కోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు
ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
కొనసాగుతున్న జోనల్ స్థాయి క్రీడలు
కార్మికుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.
…శాయంపేట మండలాన్ని నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి (బిఎస్ఎస్) జిల్లా అధ్యక్షుడు సుమన్.
రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలి. భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడు పల్లె మోహన్ రెడ్డి
ఘనంగా వందేమాతరం గీతానికి 150 సంవత్సరాల వేడుకలు.
వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు








