నరసయ్య కుటుంబ పరామర్శించిన మండల అధ్యక్షులుమల్లెల శ్రీరామ్ మూర్తి.
జనం న్యూస్, తేదీ .29-10-2025.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నాగారం రిపోర్టర్ బాలాజీ. పాల్వంచ నాగారం గ్రామానికి చెందిన కాటారపు నరసయ్య సతీమణి ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న BRS పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్…
నివాసాల మధ్య వర్షపు నీరు తొలగిస్తున్న ఎంపీడీవో కే ఆర్ ఎం ప్రసాద్,
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని బస్టాండ్ నుంచి నీలి పల్లె వెళ్లే రహదారిలో ఉన్నటువంటి గణేష్ నగర్ విద్యానగర్ పరిసర గృహాలలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఏర్పడిన వర్షపు నీటిని తొలగించేందుకు ఎంపీడీవో ఆధ్వర్యంలో నాగిరెడ్డిపల్లె…
మొంథా తుఫాన్ లో యాచకులకు అన్నం పొట్లాలు అందజేత
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు లో మొంథా తుఫాన్ కారణంగా దుకాణాలు సముదా యాలు మూత పడడంతో యాచకులకు నిరుపేదలకు పూట గడవని పరిస్థితి నెలకొంది. ఎడతెరపని వర్షం కురవడంతో బిచ్చగాళ్లకు బయటికి వెళ్లలేని పరిస్థితి.ఈ క్రమంలో నందలూరు…
మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:
జనం న్యూస్ 29 అక్టోబర్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా లో మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.…
తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండండి వొడితల ప్రణవ్
ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచన.. ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు.. జనం న్యూస్, అక్టోబర్ 29, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ రాష్ట్రంపై మొంథా తుఫాను ప్రభావం మరో రెండు రోజులు కొనసాగనున్న నేపథ్యంలో చలి గాలులు,…
లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తివేత4000 క్యూసెక్కుల నీటి విడుదల..
. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సూపరింటెండింగ్ ఇంజనీర్ రమేశ్… జనం న్యూస్, అక్టోబర్ 29 (కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ ) లోయర్ మానేరు డ్యామ్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మరియు మిడ్ మానేరు రిజర్వాయర్ నుండి వచ్చే…
చెట్టు మీద కూలి వ్యక్తి మృతి
జనం న్యూస్ అక్టోబర్(29) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం చందుపట్ల గ్రామంలో కొత్త బడి దగ్గర బైక్ పై మద్దిరాల గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ(45)అనే వ్యక్తి తానoచెర్ల మెడికల్ షాపుకు వెళ్తుండగా రోడ్డు వెంబడి ఉన్న చెట్టు కూలి…
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలిజిల్లా ఎస్పీ కే. నారాయణ రెడ్డి
జనం న్యూస్ 29 అక్టోబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీటి ప్రవాహ పరిస్థితిని జిల్లా ఎస్పీ కే. నారాయణ రెడ్డి బుధవారం సమీక్షించారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని…
తాళ్ళరాంపూర్ లో ఓపెన్ టు కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభించిన-సీఐ సత్యనారాయణ గౌడ్
జనంన్యూస్అక్టోబర్ 28:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం: తాళ్ళరాంపూర్ గ్రామంలోని సొసైటీ ఫంక్షన్ హాల్లో మంగళారవరంరోజునా ఓపెన్ టు కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్ హాజరై క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్భంగాసీఐ మాట్లాడుతూ…
హుస్సేన్ నగర్ లో ఉన్న భూములను కబ్జాలో ఉన్న పేదవారికి పంచండి..!
జనంన్యూస్. 29.సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ, గడ్కోల్ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలి -హుస్సేన్ నగర్ సర్వేనెం.836 సీలింగ్ లో భూములను కబ్జాలో ఉన్న పేదలకు ఇవ్వాలి.సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ డిమాండ్ సిరికొండ, గడ్కోల్ భూముల సమస్యను…



సామాన్య ప్రజల భద్రత పట్టింపు లేని భద్రతాధికారులుతమ నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు చేస్తున్న సంబంధిత శాఖ అధికారులు ఎందరో ఉన్న ఒకరికి కూడా పట్టింపు లేదు
నవంబర్ 9 ఆదివారం రోజున సిద్దిపేటలో అష్టావధానం
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కంచం చేత పట్టి లైన్లో నిల్చున్న కలెక్టర్
విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నరసింగరావు
కలెక్టర్ పై తక్షణం కేసు నమోదు చేయాలి ఏ.పీ.యు.డబ్ల్యూ.జే డిమాండ్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన సీ ఈ వో రవి
మహిళా ప్రపంచ క్రికెట్ కప్ విజేతకు భారీ నజరానా – సీఎం చంద్రబాబు,మంత్రి లోకేష్పై ప్రశంసలు కురిపించిన మేడా విజయశేఖర్ రెడ్డి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వసతులు లేక రోగుల ఇబ్బందులు
శ్రీ సద్గురు సాయి నాథ్మందిరం 26 వ వార్షి కోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు








