Breaking News
సాయి లోకేష్ అధ్యర్యం లో పండిట్ దిన దయాల్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్ కార్యక్రమంటైటిల్పండిట్ దిన దయాల్ ఉపాధ్యాయప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంతాళ్ళరాంపూర్ లో పశువులకు వచ్చే గాలి కుంటు వ్యాధి నివారణ ఉచిత టీకాలుసంగమేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపుమానవుడే మాధవుడు – సేవే నిజమైన భక్తి నిర్గుణ తత్వ మహారాజ్ ఉద్బోధBRS సర్పంచుల నిధులు కాంగ్రెస్ సర్పంచుల మళ్లింపు…..అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష- జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా,IPS..జహీరాబాద్ నియోజకవర్గంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లోతెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ధర్పల్లి సుమన్ కు బాధ్యతలువిద్య కుసుమానికి చేయూత
  • March 7, 2026
  • 52 views
గ్యాస్ ధరల షాక్ నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..!

జనం న్యూస్ 07 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దం, దానికి ప్రతిగా ఆ దేశం చేస్తున్న ప్రతిదాడులు భారత్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…

  • March 7, 2026
  • 54 views
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఘనంగా సుశీల రెడ్డి జన్మదిన వేడుకలు

జనం న్యూస్ మార్చి 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి స్థానికంగా సుశీల రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు మరియు శ్రేయోభిలాషులు కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా…

  • March 7, 2026
  • 63 views
ఏర్గట్లలోకళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

జనం న్యూస్ మార్చి 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం కళ్యాణలక్ష్మి పథకం కింద నలుగురు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, తహసీల్దార్ మల్లయ్య చేతుల మీదుగా లబ్ధిదారులకు…

  • March 7, 2026
  • 61 views
దుంపల ఆదిరెడ్డి కి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి

జనం న్యూస్ మార్చి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామంలో దుంపల ఆదిరెడ్డి గుండె పోటు తో మృతి చెందగా విషయం తెలిసిన వెంటనే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి…

  • March 6, 2026
  • 71 views
ప్రతి ఒక్కలో పోటీతత్వం రావాలి

మార్చి 6 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ కాట్రేనికోన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి పి.నాగేశ్వర రావు కాట్రేనికోన మండలంలో కాట్రేనికోన మరియు చెయ్యేరు పాఠశాలలను సందర్శించి పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు తగు సూచనలు…

  • March 6, 2026
  • 61 views
రాష్ట్రంలో నే మొదటి గా పీతల హేచరీ ఏర్పాటు

జనం న్యూస్ మార్చి 6 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన దేశంలో పాండిచ్చేరి ప్రాంతంలో పీతల హేచరీ ఉందని, దాని తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాట్రేనికోన మండలం చిర్రయానం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపెడ అధికారులు తెలియజేశారు. శుక్రవారం చిర్రయానం గ్రామంలో…

  • March 6, 2026
  • 64 views
బ్రూక్లిన్ గ్రామర్ హైస్కూల్లో ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం

ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రిన్సిపాల్ బుర్ర ప్రసాద్ గౌడ్ జనం న్యూస్, మార్చ్ 6, జగిత్యాల జిల్లా , మెట్ పల్లి, పట్టణంలో గల బ్రూక్లిన్ గ్లామర్ హై స్కూల్ పాఠశాలలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాల సమయంలో…

  • March 6, 2026
  • 62 views
జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ కీలక అంశాన్ని ప్రస్తావించారు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 6 సెల్ 9550978955 గ్రామాలు, పట్టణాల్లో చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లు, ఆటోలు మరియు ఇతర చిన్న ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను నడుపుతున్నారని తెలిపారు. ఈ…

  • March 6, 2026
  • 67 views
ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధికి చేయుత.

జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి ఎస్బిఐ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో పల్లికొండ బ్రాంచ్ ఎఫ్ఓఎస్ శ్రీ వికాస్. మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో పలు రకాల వస్తువులు బహుకరించినారు…

  • March 6, 2026
  • 67 views
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: మాదారంలో భారీ అవగాహన సదస్సు.

జనం న్యూస్ మార్చి 6, వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని మాదారం గ్రామంలో డ్రగ్స్ రహిత అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన EAGLE టీం గౌరవ డైరెక్టర్ సందీప్ శాండిల్య, మరియు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా .తెలంగాణ…