మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చిన అశోక్ కుమార్ పొట్ట
జనం న్యూస్, అక్టోబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నివాసంలో శనివారం మామిడియాల గ్రామానికి చెందిన అశోక్ కుమార్, కలిసి గ్రామస్తులకు రావలసిన ప్యాకేజీలను ఇప్పించాలని వినతి పత్రం…
మద్యం దుకాణాలకు దరఖాస్తులు ప్రారంభం
జనం న్యూస్ అక్టోబర్(4) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సర్కిల్ పరిధిలో ఉన్న 17 మద్యం దుకాణాలకు శనివారం నాడు రెండు దరఖాస్తులు వచ్చినవి అని తుంగతుర్తి సర్కిల్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజిత తెలిపారు. ప్రభుత్వం 2025-2027 రెండు…
బీసీ ఉద్యమ స్ఫూర్తిగా కల్వకుంట్ల కవిత ఆ దారిలోనే గుంజపడుగు హరిప్రసాద్
టీఆర్ఎస్ ఉద్యమ సైనికుడు, నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక నాయకుడు — ఇప్పుడు జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జనం న్యూస్ కరీంనగర్, అక్టోబర్ 4 ( ప్రతినిధి): తెలంగాణ ఉద్యమ వీరుడు, టీఆర్ఎస్ పార్టీకి నిబద్ధతతో సేవలందిస్తున్న ప్రముఖ నాయకుడు గుంజపడుగు హరిప్రసాద్…
పార్టీ అభ్యర్ధుల గెలుపునకు కృషి చేయాలి
మండల అధ్యక్షులు కలగూర రాజ్ కుమార్ (జనం న్యూస్ 4 అక్టోబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలో శనివారం రోజున ప్రెస్ మీట్ నిర్వహించి, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండి.. పార్టీ అభ్యర్ధుల గెలుపునకు కృషి చేయాలని…
స్థానిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలిమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్
జనం న్యూస్ 05అక్టోబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో రాబోవు స్థానిక జడ్పిటిసి ఎంపీటీసీ ఎలక్షన్లోతెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ సహకారంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి…
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం
జనం న్యూస్ 04 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ – గట్టు మండలం ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొన్న. ఎన్ హెచ్ పి ఎస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్…
వరదలో కొట్టుకపోయిన ఇద్దరు వ్యక్తులు సురక్షితం
పాపన్నపేట.అక్టోబర్ 04(జనంన్యూస్)నీటి ప్రవాహంలో కొట్టుకపోయిన ఇద్దరు యువకులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలు…హైద్రాబాద్ కూకట్ పల్లికి చెందిన 20మంది యువకులు అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు శనివారం ఏడుపాయలకు వచ్చారు.ఆలయం సమీపంలో ఉన్న చెక్ డ్యాం…
మల్లికార్జున్ అప్పా షెట్కార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు.
జనం న్యూస్ అక్టోబర్ 4 : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి మరియు బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాధర్ ఆధ్వర్యంలో బిచ్కుంద…
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశానుసారంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం
జనం న్యూస్ బిచ్కుంద అక్టోబర్ 4 :కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ యార్డులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్ సీనియర్ నాయకుడు గోపాల్ రెడ్డి డెలికేట్ విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్…
రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడికా ఇలాంటి ఘోరం
పయనించే సూర్యుడు అక్టోబర్ 4 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మాల మహానాడు స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆవులు దాస్ భారతదేశ సమైక్యత కోసం బలహీన వర్గాల కోసం పోరాడి రాజ్యాంగాన్ని రచించిన మన భారత…



ఇందూరు కళాభారతి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ..!
లక్ష్మీ హత్య కేసులో నిజానిజాలు
(సంగారెడ్డి జిల్లా) జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండల్ బీసీ జేఏసీ ఏర్పాటు
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ పై వ్యతిరేకంగా జరిగిన వైయస్సార్ ర్యాలీ
శ్రమశక్తి నీతి–2025తో కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర..
జూరాల ఆయకట్టుకు యాసంగిలో వెంటనే నీరును విడుదల చేయాలి.
డ్రంక్ అండ్ డ్రైవ్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాతప్పదు – ఎస్సై పడాల రాజేశ్వర్
నిర్లక్ష్యపు నీడలో పంచాయతీ భవనాలు
సోయా కొనుగోలు చేయాలని బిచ్కుంద రైతులు ధర్నా రాస్తారోకో…
దేశాయ్ సమస్యలపై ఆందోళనలు ఉదృతం..!








