Breaking News
రక్తదాన శిబిరాని ప్రారంభించిన జనసేన నాయకులు: రామ్ తాళ్లూరి, ప్రేమ కుమార్శ్రీరామ కళ్యాణంలో గోటితో వలసిన తలంబ్రాలు బియ్యం అందజేత.మూడు ముక్కలాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకున్న ఎస్ఐ నవీన్ చంద్రపెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు చారిత్రాత్మక నిర్ణయం: యాళ్ళ దొరబాబు హర్షం​కంది కుప్ప సీతారామ కళ్యాణం మహోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ రాజశేఖర్శ్రీరామ కళ్యాణంలో గోటితో వలసిన తలంబ్రాలు బియ్యం అందజేత.శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంబుగ్గ రామలింగేశ్వర స్వామి మూలమలుపుల వద్ద జాగ్రత్త – అతివేగం వద్దుఅంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం..చిట్కుల్ గ్రామంలో మొదటిసారి సీతారాముల కళ్యాణం
  • February 16, 2026
  • 67 views
నేనే రాజు నేనే మంత్రి’ అని ఎందుకు అన్నానంటే..!: రేవంత్ రెడ్డి స్పష్టీకరణ

జనం న్యూస్ 16 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న ముఖ్యమంత్రి గెలుపు, ఓటములకు బాధ్యత తీసుకుంటాననే అలా చెప్పానని వెల్లడి తానెప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదన్న రేవంత్ రెడ్డి…

  • February 16, 2026
  • 74 views
వైభవంగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలోని శ్రీ రాజ రాజేశ్వరి స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం…

  • February 14, 2026
  • 78 views
బాలసాహిత్య కృషికి అభినందనలు

జనం న్యూస్ ;14 ఫిబ్రవరి శనివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వైరమేష్ ; బాలసాహిత్యంలో విశేష కృషి చేస్తున్న సిద్దిపేట బాలసాహితీవేత్తలను తెలంగాణ సారస్వత పరిషత్ శాశ్వత సభ్యులు గరిపల్లి అశోక్ అభినందనలు తెలిపారు. సిద్దిపేటలో జరిగిన బాలసాహితీవేత్తల సమావేశంలో గరిపల్లి అశోక్…

  • February 14, 2026
  • 78 views
డాక్టరెట్ పొందిన శ్రీశైలం యాదవ్ కు సత్కారం

జనం న్యూస్ ;14 ఫిబ్రవరి శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్; ఎంత కష్టమైనా, ఇష్టంగా చదివితే ఉన్నతులుగా ఎదుగుతారని యాదవ ఎంప్లాయిస్ సొసైటీ అధ్యక్షులు బైరి అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. జువాలాజీలో పరిశోధన చేసి, డాక్టరెట్ పొందిన బంక…

  • February 14, 2026
  • 70 views
పుల్వామా అమరులకు నివాళులు.

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 14 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో అమర జవాన్ స్తూపం వద్ద పుల్వామా అమరులకు నివాళులు అర్పించారు.మన దేశాన్ని నిరంతరం రక్షణ గా ,భద్రంగా ప్రతి జవాను కాపల కాస్తుంటారు.…

  • February 14, 2026
  • 98 views
ముస్లిం మైనారిటీ నూతన సంఘం ఎంపిక

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ ఫిబ్రవరి 14పెబ్బేరు శనివారం పెబ్బేరు మండలం లోని అయ్యవారిపల్లి గ్రామంలో శనివారం ముస్లిం మైనారిటీ సంఘం నూతన కమిటీని ఏక గ్రీవంగా ఎన్నుకున్నారుj అధ్యక్షుడిగా ఎం డి మహిమూద్ ఉపాధ్యక్షుడిగా ఎం…

  • February 14, 2026
  • 72 views
నాగార్జునసాగర్ ను సందర్శించిన ఎలక్షన్ అబ్జర్వర్

జనం న్యూస్ -ఫిబ్రవరి 14- నాగార్జునసాగర్ టౌన్ – అంతర్జాతీయ పర్యాటక కేంద్రం అయిన నాగార్జునసాగర్ ను శనివారం నాడు నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు తెలంగాణ రాష్ట్ర విద్యా మండలి పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ జి. రమేష్…

  • February 14, 2026
  • 65 views
మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్లకు హాజరు అయిన పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు అప్రమత్తంగా నిర్వహించాలి. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్,

పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు అప్రమత్తంగా నిర్వహించాలి. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్,. జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 14 సెల్ 9550978955 కోటప్పకొండ తిరునాళ్ళు బందోబస్తును గురించి గౌరవ ఎస్పీ పోలీసు అధికారులు…

  • February 14, 2026
  • 74 views
రాష్ట్రస్థాయి అబాకస్ మరియు వేదిక్ మాథ్స్ పోటీలలో విజ్డం స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.14-02-26 ​విజయవాడలో జరిగిన ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి అబాకస్ మరియు వేదిక్ మాథ్స్ పోటీలలో నంద లూరుకు చెందిన విజ్డం స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాల పేరును రాష్ట్రస్థాయిలో మారుమోగించారు. సుమారు 950 మంది…

  • February 14, 2026
  • 76 views
అంబులెన్స్ పైలట్లకు ( డ్రైవర్లు ) జీతాలు కు అదనంగా రూ”2000. పెంచిన ప్రభుత్వం

హర్షం వ్యక్తం చేసిన పైలెట్లు (డ్రైవర్లు) అనకాపల్లి కూటమి ప్రభుత్వం 2వేలు రూపాయలు జీతం పెంచడంతో ఆంధ్ర ప్రదేశ్ 108 అంబులెన్స్ సర్వీస్ పైలట్లు (డ్రైవర్లు) హర్షం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా ఆసుపత్రి లో యూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.…