Breaking News
రక్తదాన శిబిరాని ప్రారంభించిన జనసేన నాయకులు: రామ్ తాళ్లూరి, ప్రేమ కుమార్శ్రీరామ కళ్యాణంలో గోటితో వలసిన తలంబ్రాలు బియ్యం అందజేత.మూడు ముక్కలాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకున్న ఎస్ఐ నవీన్ చంద్రపెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు చారిత్రాత్మక నిర్ణయం: యాళ్ళ దొరబాబు హర్షం​కంది కుప్ప సీతారామ కళ్యాణం మహోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ రాజశేఖర్శ్రీరామ కళ్యాణంలో గోటితో వలసిన తలంబ్రాలు బియ్యం అందజేత.శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంబుగ్గ రామలింగేశ్వర స్వామి మూలమలుపుల వద్ద జాగ్రత్త – అతివేగం వద్దుఅంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం..చిట్కుల్ గ్రామంలో మొదటిసారి సీతారాముల కళ్యాణం
  • February 14, 2026
  • 75 views
రాజకీయాల్లో కొత్తవరవడి సృష్టించిన నారా లోకేష్ -మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ ఫిబ్రవరి 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ దేశంలోనే వినూత్నమైన కొత్త వరవడితో శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్య ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ శాసనసభ్యుల కుటుంబ సభ్యులతో ఆత్మీయ…

  • February 14, 2026
  • 76 views
ఉచిత ఆటో సదుపాయం

జనం న్యూస్ ఫిబ్రవరి 14 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దక్షిణ కాశీగా పేరు పొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రంలో మహా శివరాత్రి సందర్భంగా కాట్రేనికోన నుండి కుండలేశ్వరం వరకు ఉచిత ఆటో సదుపాయం ఏర్పాటు…

  • February 14, 2026
  • 69 views
శ్రీశ్రీశ్రీ మల్లమాంబ దేవిఆలయ వార్షికోత్సవ.

జనం న్యూస్ ఫిబ్రవరి 14 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ఐ పోలవరం మండలం కేశనకుర్రు గ్రామములో వేంచేసియున్న శ్రీ మల్లమాంబా దేవి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజులు త్రీ ఏకాహ భజన కార్యక్రమం నిర్వహించి శుక్రవారం అమ్మవారికి లక్ష కుంకుమార్చన…

  • February 14, 2026
  • 73 views
జహీరాబాద్ నియోజకవర్గం మున్సిపాలిటీలో రెండవ వార్డ్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సానియా ఖదీర్ ఘన విజయం సాధించారు.

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 13 02 2026 ప్రజల నమ్మకాన్ని సంపూర్ణంగా గెలుచుకుని భారీ మెజార్టీతో కౌన్సిలర్‌గా ఎన్నికైన సానియా ఖదీర్‌కు వార్డ్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల సమస్యలను…

  • February 14, 2026
  • 70 views
రహదారి మరమ్మత్తులు తక్షణం చేపట్టాలి : బి ఎస్ పి నేత సూదికొండ మాణిక్యాలరావు

జనం న్యూస్ ఫిబ్రవరి 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామం నుండి బొజ్జన్న కొండకు వెళ్లే ప్రధాన రహదారి కి మరమ్మత్తులు చేపట్టాలని రహదారి మీద చెరువులను తలపిస్తున్న గోతులను వెంటనే పుడ్చాలని బహుజన్ సమాజ్…

  • February 14, 2026
  • 71 views
జహీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాణిక్ రావు మునిసిపల్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 13 02 2026 కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించి బి ఆర్ ఎస్ పార్టీని ఘన విజయం వైపు నడిపించిన ప్రజలకు హృదయపూర్వక…

  • February 14, 2026
  • 73 views
మహాశివ రాత్రి ఆధ్యాత్మిక జాగృత రాత్రి        …ప్రఖ్యాత చితకారులు రుస్తుం

జనం న్యూస్ ; 14 ఫిబ్రవరి శనివారం; సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ : తెలంగాణ అస్తిత్వం: హాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీ లో శనివారం ‘శివోహం’ క్యాన్వాస్‌ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించి, అందరికి…

  • February 14, 2026
  • 72 views
కళ్లుండి కబోదులైన అధికారులు…

వైరల్ అయితేనే కదిలే పాలన! అధికారుల బాధ్యతారాహిత్య ప్రవర్తనకు కందేనకుంట గట్టి సాక్ష్యం (గంగదరి పూర్ణచందర్ గౌడ్ జనం న్యూస్ రిపోర్టర్ ) జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కందెనకుంట ఘటనలో కులం దుర్మార్గం అయితే.. అధికార యంత్రాంగం…

  • February 14, 2026
  • 69 views
ధర్మానికి ప్రతిరూపం గోమాత : స్వామీజీల ఆధ్యాత్మిక సందేశం

జనం న్యూస్ ఫిబ్రవరి 13: నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం:అంకాపూర్ వైదిక ధ్యానయోగ ఆశ్రమంలో మూడవ రోజు శనివారం అధర్వ వేద పారాయణ మహా యజ్ఞాన్ని శాస్త్రబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధరానంద భారతి స్వామి, వేద పునీతానంద భారతి స్వాములు…

  • February 14, 2026
  • 72 views
వినియోగదారుల విశ్వాసమే వ్యాపార విజయానికి పునాది. బండి రమేష్

జనం న్యూస్ ఫిబ్రవరి 14 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి వినియోగదారుల విశ్వాసమే వ్యాపార విజయానికి పునాది అని బండి రమేష్ స్పష్టం చేశారు. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా, టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన శుక్రవారం బేగంపేట డివిజన్…