రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడికా ఇలాంటి ఘోరం
పయనించే సూర్యుడు అక్టోబర్ 4 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మాల మహానాడు స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆవులు దాస్ భారతదేశ సమైక్యత కోసం బలహీన వర్గాల కోసం పోరాడి రాజ్యాంగాన్ని రచించిన మన భారత…
ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాల్లో సంతోషం కోసమే ముఖ్యమంత్రి కొత్త పథకం అమలు చేశారు : ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 4 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 స్త్రీ శక్తి పథకం వల్ల మహిళలు పొందుతున్న సంతోషం కంటే రెట్టింపు సంతోషం డ్రైవర్లు పొందాలన్నదే ముఖ్య మంత్రి ఆలోచన గత ప్రభుత్వం రూ.30వేలకు…
గత ప్రజా నాయకులు అధికారులు కలిసి అవగాహన లేని తో ఐ డి యస్ ఎం టీ కాలనీ కాలనీవాసులను నిలువున ముంచారు
*గతంలో ఐ డి ఎస్ ఎం టి కాలనీ ఇళ్ల స్థలాలకు మోటేషన్ చేసిన మున్సిపల్ కమిషనర్లపై చీటింగ్ కేసు నమోదు చేసి విధుల నుండి తొలగించాలి పి.రాములు నేత జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ : జాగో తెలంగాణ…
లక్ష్మీదేవికి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆకేపాటి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అక్టోబర్ 4, నందలూరు మండలంలోని పాటూరు గ్రామానికి చెందిన వైయస్సార్సీపి నాయకుడు ముమ్మడి శెట్టి చంద్ర సతీమణి లక్ష్మీదేవి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్నవైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్…
ప్రజా ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్దపీట బండి రమేష్
జనం న్యూస్ అక్టోబర్ 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ; ప్రజాస్వామ్యంలో ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందని బలమైన సమాజ నిర్మాణానికి దోహద పడుతుందన్న ఉద్దేశ్యంతో రెండు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో కోట్లాది…
బిచ్కుందలో అంగరంగ వైభవముగా నిర్వహించిన దుర్గమాత నిమజ్జన శోభాయాత్ర.
బిచ్కుంద అక్టోబర్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం లో సార్వజనిక దుర్గామాత , దేవీ శరణ్యవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారు తొమ్మిది రకాలుగా అవతారలతో భక్తులకు దర్శనమిచ్చి పూజలు, కట్న కానుకలు స్వీకరించారు. శుక్రవారం…
వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ నిర్మాణానికి విరాళం అందజేసిన ఏం డీ అన్వర్
జనం న్యూస్, అక్టోబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం నిర్మాణానికి కర్కపట్ల గ్రామానికి చెందిన ఎం డి అన్వర్,పది…
యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి: మాజీ ఎమ్మెల్యే
జనం న్యూస్ అక్టోబర్ 03 నడిగూడెం యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గల కొల్లు పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు మానవ…
డోంగ్లి మండల బిజెపి మండల అధ్యక్ష పదవికి ధనుంజయ పటేల్ రాజీనామా ….
డోంగ్లి అక్టోబర్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లీ మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు ధనుజయే పాటిల్ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారని తెలిపారు ఈరోజు రేపు బీజేపీ పార్టీ కు గుడ్ బాయ్…
కండ్లపెల్లి తాజా మాజీ సర్పంచ్ శ్రమదానంజేసిబి టాక్టర్ సహాయ తో మట్టి తరలించి రోడ్డు మరమ్మత్తు
జనం న్యూస్ అక్టోబర్ 3 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తుంగూర్- కండ్లపెల్లి గ్రామాల మధ్య ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బ్రిడ్జి ప్రక్కన మట్టి కొట్టుకపోయి కయ్యాలుగా మారింది. దింతో మండల స్థాయి అధికారులు బ్రిడ్జిని పరిశీలించి ద్విచక్ర వాహనాలు…



పేదింటి విద్యార్థినికి ఆర్థిక సహాయం
మినరల్ మిక్సర్ పశు పోషకులకు ఒక వరం లాంటిది
మైనర్, రాష్ డ్రైవింగ్ పై నందికొండ పోలీసుల నజర్
మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట — పఠాన్ మెహర్ ఖాన్
తాగి బండి నడుపుతే జైలుకే..!
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
సీనియర్ పాత్రికేయుడు రామ్మోహన్ తల్లి కి ఘన నివాళి అర్పించిన M.P.P
ఆర్య వైశ్య సంఘ కార్తీక వన సమారాధన
ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వం మరింత పేద విద్యార్థులకు మంచి విద్య ప్రభుత్వం అందిస్తే ప్రైవేట్
అనుమతులేని మరియు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేట్ స్కూల్ ల పైన చర్యలు తీసుకోవాలి.








