జనం న్యూస్ ఫిబ్రవరి 14 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ఐ పోలవరం మండలం కేశనకుర్రు గ్రామములో వేంచేసియున్న శ్రీ మల్లమాంబా దేవి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజులు త్రీ ఏకాహ భజన కార్యక్రమం నిర్వహించి శుక్రవారం అమ్మవారికి లక్ష కుంకుమార్చన…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 13 02 2026 ప్రజల నమ్మకాన్ని సంపూర్ణంగా గెలుచుకుని భారీ మెజార్టీతో కౌన్సిలర్గా ఎన్నికైన సానియా ఖదీర్కు వార్డ్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల సమస్యలను…
జనం న్యూస్ ఫిబ్రవరి 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామం నుండి బొజ్జన్న కొండకు వెళ్లే ప్రధాన రహదారి కి మరమ్మత్తులు చేపట్టాలని రహదారి మీద చెరువులను తలపిస్తున్న గోతులను వెంటనే పుడ్చాలని బహుజన్ సమాజ్…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 13 02 2026 కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించి బి ఆర్ ఎస్ పార్టీని ఘన విజయం వైపు నడిపించిన ప్రజలకు హృదయపూర్వక…
జనం న్యూస్ ; 14 ఫిబ్రవరి శనివారం; సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ : తెలంగాణ అస్తిత్వం: హాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీ లో శనివారం ‘శివోహం’ క్యాన్వాస్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించి, అందరికి…
వైరల్ అయితేనే కదిలే పాలన! అధికారుల బాధ్యతారాహిత్య ప్రవర్తనకు కందేనకుంట గట్టి సాక్ష్యం (గంగదరి పూర్ణచందర్ గౌడ్ జనం న్యూస్ రిపోర్టర్ ) జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కందెనకుంట ఘటనలో కులం దుర్మార్గం అయితే.. అధికార యంత్రాంగం…
జనం న్యూస్ ఫిబ్రవరి 13: నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం:అంకాపూర్ వైదిక ధ్యానయోగ ఆశ్రమంలో మూడవ రోజు శనివారం అధర్వ వేద పారాయణ మహా యజ్ఞాన్ని శాస్త్రబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధరానంద భారతి స్వామి, వేద పునీతానంద భారతి స్వాములు…
జనం న్యూస్ ఫిబ్రవరి 14 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి వినియోగదారుల విశ్వాసమే వ్యాపార విజయానికి పునాది అని బండి రమేష్ స్పష్టం చేశారు. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా, టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన శుక్రవారం బేగంపేట డివిజన్…
జనం న్యూస్ మామిడి రవి శాయంపేట మండలం రిపోర్టర్ శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు…
జనం న్యూస్ ఫిబ్రవరి 15 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం లోని చండూరు గ్రామంలో ఆదివారం నుండి బుధవారం వరకు శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవములు జరుపబడును ఓం నమశ్శివాయ. శ్లో వాగర్థా…