చిలకలూరిపేట పట్టణంలో ని పోలిరెడ్డి పాలెం మునిసిపల్ ప్రాధమిక పాఠశాల యందు ఈరొజు వైద్య ఆరోగ్య శాఖసిబ్బంది
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 3 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 యం వెంకటేశ్వర్లు పాఠశాల విద్యార్ధిని, విద్యార్థులకు దోమల నివారణకై అవగాహన కల్పించడం జరిగింది, పగటిపూట దోమలు కుట్టడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి కాబట్టి…
రైతుకి చేయూత : జీఎస్టీ 2.O
జనం న్యూస్,అక్టోబర్ 03 ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడు సచివాలయం నుండి ఓబులవారిపల్లి క్రాస్ రోడ్ వరకు జీఎస్టీ 2.O అవగాహన ర్యాలీ కార్యక్రమంలో అధికారులు మరియు ప్రజలతో కలసి ప్రత్యక్షంగా రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప…
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా గా రైతు వేదిక
జనం న్యూస్ అక్టోబర్ 3 నడిగూడెం మండలం లోని రత్నవరం గ్రామం లో గత బిఆర్ ఎస్ ప్రభుత్వం రైతుల కోసం నిర్మించిన రైతు వేదిక నేడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా గా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం అయితే చాలు…
శాయంపేటలో వైభవంగా దసరా ఉత్సవాలు.
శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో గురువారం దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. దసరా వేడుకల అనంతరం శ్రీ మత్స్యగిరి స్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనము లో…
మాజీ ఎమ్మెల్యే సిందే ఆధ్వర్యంలో అలైబలై
జుక్కల్ అక్టోబర్ 3 జనం న్యూస్ దసరా పండగ సందర్భంగా నేడు జుక్కల్ నియోజకవర్గంలోని ఆర్యవైశ్య సంఘంలో ఏర్పాటు చేసిన అలయ్-బలయ్ కార్యక్రమంలో పాల్గొని గౌరవనీయులు జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ షిండే ని కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన జుక్కల్…
పితానిని అభినందించిన చిర్ల
సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సీఈసీ సభ్యులుగా నియమితులైయినా పితాని బాలకృష్ణ ని అంబేద్కర్ కోనసీమ జిల్లా వై సి పి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి శుక్రవారం అభినందించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనలతో పార్టీని మరింత బరోపేతం…
మై భారత్ ఆధ్వర్యంలో వృద్ధుల దినోత్సవం
జనం న్యూస్ అక్టోబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మై భారత్ స్పోర్ట్స్ అండ్ ఎఫైర్స్ కేంద్ర వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణం నందు ఆర్సీఎం వృద్ధాశ్రమం నందు వృద్ధుల దినోత్సవం నిర్వహించడం…
సమాజంలో ప్రత్యేకత,ఉన్నత విలువలు,గౌరవం పొందాలంటే చదువొక్కటే మార్గమని మరోసారి నిరూపించిన అఖిల:-మాజీ TSIDC చైర్మన్ మొహమ్మద్ తన్విర్
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 3 ఇటీవల డీఎస్పీగా ఎంపికైన అఖిల….తన తండ్రి పాక్స్ చైర్మన్ జగన్నాథ్ రెడ్డితో కలిసి TSIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్ మర్యాదపూర్వకంగా కలిశారు… ఈసందర్భంగా DSPగా ఎంపికైన అఖిలను సత్కరించి శుభాకాంక్షలు…
తడ్కల్ పండుగ పూట విషాదం,
విద్యుత్ షాక్ తో ఆపరేటర్ అశోక్ గౌడ్ మృతి, జనం న్యూస్,అక్టోబర్ 03,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. తడ్కల్ విద్యుత్ సబ్స్టేషన్లో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న అశోక్ గౌడ్,వయస్సు 34,విద్యుత్…
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో ఎస్సీ కాలనీ కి సంబంధించిన వాటర్ ట్యాంక్ అదనంగా గతంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులుమదన్ మోహన్ రావు బోర్ ఇవ్వడం జరిగింది
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 3 దానికి మోటర్ పంప్ సెట్ జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ గారు ఎంపీ నిధులనుండి మంజూరు చేయడం జరిగింది . వీరిద్దరికి పోసానిపేట్ గ్రామ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున…



పేదింటి విద్యార్థినికి ఆర్థిక సహాయం
మినరల్ మిక్సర్ పశు పోషకులకు ఒక వరం లాంటిది
మైనర్, రాష్ డ్రైవింగ్ పై నందికొండ పోలీసుల నజర్
మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట — పఠాన్ మెహర్ ఖాన్
తాగి బండి నడుపుతే జైలుకే..!
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
సీనియర్ పాత్రికేయుడు రామ్మోహన్ తల్లి కి ఘన నివాళి అర్పించిన M.P.P
ఆర్య వైశ్య సంఘ కార్తీక వన సమారాధన
ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వం మరింత పేద విద్యార్థులకు మంచి విద్య ప్రభుత్వం అందిస్తే ప్రైవేట్
అనుమతులేని మరియు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేట్ స్కూల్ ల పైన చర్యలు తీసుకోవాలి.








