జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు . ఇచ్చిన ఆత్మీయ విందులో పాల్గొన్న మంద కృష్ణ మాదిగ
జుక్కల్ ఫిబ్రవరి 12 జనం న్యూస్ : సుదీర్ఘ కాలం పాటు ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని నడిపించి, ఎస్సీ వర్గీకరణ సాధనకు అవిశ్రాంతంగా కృషి చేసిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నిన్న రాత్రి హైదరాబాద్…
పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం కోసం సిపిఐ పోరుబాట
-సిపిఐ విజయనగరం నియోజకవర్గ కార్యదర్శి బుగత అశోక్జనం న్యూస్ 12 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : కూటమి ప్రభుత్వ ఎన్నికల హమీలో బాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం, ఇంటి నిర్మాణానికి 5లక్షలు…
మర్యాదకర ప్రవర్తనతో ప్రజల్లో పోలీసుశాఖ ప్రతిష్టను పెంచాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.,జనం న్యూస్ 12 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ…
తామరాపల్లి వద్ద గంజాయి పట్టివేత
జనం న్యూస్ 12 ఫిబ్రవరి : విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : గంట్యాడ పోలీస్ స్టేషన్ పరిధిలో విశాఖపట్నం నుంచి రాయపూర్ వెళ్లే గ్రీన్ ఫీల్డ్ హైవేపై తామరపల్లి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్పై గంజాయి కలిగి ఉన్న 3గురు…
పోలీసులకు సమాచారం అందిస్తున్నాడనే అనుమానంతో యువకుడిపై దాడి తీవ్రంగా గాయపడ్డ యువకుడు-పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
జనం న్యూస్ పిబ్రవరి 12 : ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి : కాగజ్ నగర్ పట్టణంలోని ద్వారకానగర్ కు చెందిన అక్రమ్ ఖాన్ పై మంగళవారం రాత్రి ముగ్గురు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాదారులు దాడికి పాల్పడ్డారు. స్థానిక చిన్న…
బాలింతలకు అవగాహన సదస్సు
జనం న్యూస్, ఫిబ్రవరి 12, పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి:- ఈ రోజు ధర్మారం మండలం లోని బొమ్మరెడ్డి పల్లిలో రెండు అంగన్వాడీ కేంద్రాలలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత…
గ్రామాల్లో దివ్యాంగులను గుర్తించాలి` జూనియర్ సివిల్ జడ్జి ప్రసన్నలత
జనం న్యూస్ 10 ఫిబ్రవరి కోటబొమ్మాళి మండలం: మండలంలో ఒక్క గ్రామాన్ని కూడా విడిచి పెట్టకుండా ఆయా గ్రామాలలో ఉన్న దివ్యాంగులను, మానసిక వికలాంగులైన బాలబాలికలను గుర్తించి ఆ వివరాలను ఏ రోజుకారోజు మండల న్యాయ సేవా సంఘంకు అందించాలని మండల…
నులి పురుగులను నిర్మూలిద్దాం` ఎంపీడీవో ఫణీంద్రకుమార్
జనం న్యూస్ 10 ఫిబ్రవరి కోటబొమ్మాళి మండలం: అధికారులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది సమన్వయంతో కృషి చేసి నులి పురుగుల నిర్మూలనకు కృషి చేయాలని ఎంపీడీవో కె. ఫణీంద్రకుమార్ అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోగల…
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా పిర్యాదిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరణ
జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి జనం న్యూస్ 2025 ఫిబ్రవరి 10 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా డి.ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని…
మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి
బేడ బుడగజంగం జిల్లా అధ్యక్షులు సిహెచ్ నరసింహులు జనం న్యూస్ 2025 ఫిబ్రవరి 10( మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మెదక్ జిల్లా బేడ బుడగ జంగం జిల్లా అధ్యక్షులు సిహెచ్ నర్సింలు ఆధ్వర్యంలో అదనపు…