వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అకస్మిత తనిఖీ
జనం న్యూస్ ఫిబ్రవరి 14 : జమ్మికుంట కుమార్ యాదవ్ : జమ్మికుంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వావిలాల పరిధిలోని జమ్మికుంట-2 ఆరోగ్య ఉప కేంద్రాన్ని రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు డా . రవీంద్ర నాయక్ మరియు జిల్లా…
షరతులు లేకుండా పత్తి కొనుగోలు వెంటనే చేయాలి
CPM జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట శ్రీనివాస్ డిమాండ్.జనం న్యూస్ 13.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ : పత్తి కొనుగోలు చేయాలని రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు చేస్తున్న ధర్నా కి సిపిఎం గా మద్దతు తెలిపి…
కర్ణంపల్లి సాయిబాబా వార్షికోత్సవంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి
జనం న్యూస్ 12 బుధవారం 2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు : మెదక్ జిల్లా చేగుంట మండలం కర్ణంపల్లి సాయిబాబా ఆలయ వార్షికోత్సవంలో భాగంగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి…
పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మొక్కజొన్న పంటను పరిశీలించిన ఏవో
జనం న్యూస్ ఫిబ్రవరి 13 ముద్దనూరు : ముద్దనూరు మండలంలోని యామవరం రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తోంది కార్యక్రమము గ్రామ సభ సమావేశంలో ఎడిఏ వి.వెంకట సుబ్బయ్య పాల్గోన్నట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.ఈ సంధర్భంగా…
శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వెంకట నరసింహ స్వామి ద్వితీయ వార్షికోత్సవం
జనం న్యూస్ ఫిబ్రవరి 12 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీరామ్నగర్ కాలనీలో గలశ్రీశ్రీశ్రీ వెంకట నరసింహ స్వామి ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని…
రాజకీయ ఎదుగుదలకు సహకరిస్తే మరెన్నో సహాయాలు ప్రజలకు అందిస్తా.!కుంభం సతీష్ గౌడ్
తిరుమలగిరి ఫిబ్రవరి 12 జనం న్యూస్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని వెలిశాల గ్రామానికి చెందిన కుంభం సతీష్ గౌడ్ గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనుకోకుండా చనిపోయిన వారికి 5000 రూపాయలు, క్వింటా బియ్యం పలు రకాల సహాయ…
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంమధిర సిఐ మధు
జనం న్యూస్ మధిర రూరల్ ఫిబ్రవరి 12 దోర్నాల కృష్ణ : ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని మధిర సిఐ మధు పేర్కొన్నారు. బుధవారం ఆయన ఆంధ్ర ప్రభతో మాట్లాడుతూ అపార్ట్ మెంట్లో, దుకాణాల్లో, వాణిజ్య సముదాయాల్లో…
చిలుకూరు బాలాజీ పూజారి శ్రీరంగరాజన్ పై దాడిని ఖండిస్తున్నాం
తెలంగాణ స్వధర్మ దూప దీప నైవేద్య అర్చకుల సంఘం జనం న్యూస్ ఫిబ్రవరి 12 ( వనపర్తి జిల్లా పానగల్ మండల ప్రతినిధి కల్మూరి వెంకటేష్ ) చిలుకూరు బాలాజీ అర్చకులు ప్రముఖ సంఘ సంస్కర్త, మానవతావాది,విద్యావేత్త న్యాయ పోరాటం చేసి…
అంగన్వాడి స్కూల్ పిల్లలకు ఆర్థిక సాయం
జనం న్యూస్ ఫిబ్రవరి 12 ( మఠంపల్లి ప్రతినిధి) మండలంలోని లాలి తండా గ్రామంలో ఉన్న అంగన్వాడి స్కూల్ పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువుల కోసం సాయం చేసిన మఠంపల్లి మండల యువ నాయకులు అయ్యప్ప ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
రామాపురం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీ
జనం న్యూస్ ఫిబ్రవరి 12 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ : ఆంధ్రా నుంచి తెలంగాణకు బాయిలర్ కోళ్లను తరలించకుండా ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్లోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు…