• February 6, 2025
  • 22 views
మద్యం మత్తులో దాడి.. నలుగురికి రిమాండ్‌

జనం న్యూస్ 06 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీలో ఇటీవల ఆరు బయట కూర్చున్న స్థానికులపై దాడి చేసిన ఘటనలో నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ మద్యం మత్తులో…

  • February 5, 2025
  • 36 views
సైబర్‌ నేరాలపట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 06 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా సైబర్ క్రైమ్ ఇంచార్జ్ డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్…

  • February 5, 2025
  • 22 views
రామకోటి రామరాజుకు భద్రాచల దేవస్థాన ఆహ్వానం

గోటి తలంబ్రాల దీక్షలో తెలంగాణ నుండి రామకోటి సంస్థకు చోటు -26 సంవత్సరాల కృషి, పట్టుదలను గుర్తించి కల్పించిన అవకాశం జనం న్యూస్,ఫిబ్రవరి 5 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )భద్రాచల సీతారాముల కళ్యానానికి గోటితో ఓలిచిన…

  • February 5, 2025
  • 22 views
గ్రీన్ ఎనర్జీ గ్లోబల్ హబ్ దిశగా ఆంధ్రప్రదేశ్ – కొణతాల వెంకటరావు

జనం న్యూస్ ఫిబ్రవరి 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : భవిష్యత్తు ఏ రంగానికి అవకాశం ఉంటుందో, తక్షణమే పెట్టుబడులు సాధించే అవకాశం ఏ రంగం కల్పిస్తుందో క్షుణ్ణంగా తెలుసుకోగలిగిన విజినరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు…

  • February 5, 2025
  • 31 views
గురుకులం, గుండెచప్పుడు.

జనం న్యూస్, 5 ఫిబ్రవరి, 2025, దిగ్వాల్ గ్రామం, కోహిర్ మండలం, సంగారెడ్డి జిల్లా. జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు )తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలలో, 5 వ, తరగతిలో ప్రవేశం పొందడానికి, ఆన్లైన్లో అప్లికేషన్ ప్రక్రియ…

  • February 5, 2025
  • 29 views
మహాప్రస్థానం అభివృద్ధికి 61127/- రూపాయలుఆర్ధికసహాయం అందించిన పెరుమాళ్ళ బాలమోహన రావు

జనం న్యూస్ తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 5. తర్లుపాడు లో గల హిందూ స్మశాన అభివృద్ధికి అడిగిన వెంటనే పెరుమాళ్ళ బాలమోహన్ రావు 61127/- రూపాలు సహాయాన్ని అందించారాని హిందూ స్మశానం ను అభివృద్ధి చేస్తున్న కశెట్టి జగన్ బాబు తెలిపారు…

  • February 5, 2025
  • 83 views
రైతుల ఆదాయం పెరగడానికి ఎఫ్ పి ఓ ముఖ్యం

రైతు ఉత్పత్తిదారుల సంస్థ రైతులకు ఎంతో మేలు ఏఈఓ సంతోష్, జనం న్యూస్,ఫిబ్రవరి 05,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని నాగూర్ కే గ్రామంలో ఎఫ్ పి ఓ గురించి రైతులకి అవగాహన కల్పించిన వ్యవసాయ విస్థిర్ణాధికారి సంతోష్, ఈ…

  • February 5, 2025
  • 36 views
డప్పు వాయిద్యాన్ని ప్రపంచ గిన్నిస్ బుక్ లో నమోదు చేసిన అంబాల ప్రభాకర్..

జనం న్యూస్// ఫిబ్రవరి //5//జమ్మికుంట //కుమార్ యాదవ్.. వెలివేయబడ్డ డప్పును వెలుగులోకి తీసుకువచ్చిన డప్పు వాయిద్యాన్ని ప్రపంచ గిన్నిస్ బుక్ లో నమోదు చేసిన అంబాల ప్రభాకర్ (ప్రభు)..లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం కోసం కరీంనగర్ జిల్లా డప్పు కలామండలి…

  • February 5, 2025
  • 33 views
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్

జనం న్యూస్ పిబ్రవరి 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం లోన్ వెల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో కొత్తపల్లి వెంకటలక్ష్మి- చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ విద్యార్థులకు…

  • February 5, 2025
  • 22 views
నకిలీ పత్రాలు తయారుచేసి,భూమి కబ్జా చేయడానికి ప్రయత్నించిన, కబ్జాదారులు..

నిజం తెలుసుకోకుండా వెళ్లడం నాది తప్పే..▪️ దళిత నాయకుడు అంబాల రాజు.. జనం న్యూస్ //ఫిబ్రవరి 5//జమ్మికుంట //కుమార్ యాదవ్..గత కొద్ది రోజులుగా, కాటిపల్లి లక్ష్మి సంబంధించిన ఆరు గుంటల భూమి.. విషయంలో.. పోలీస్ మరియు రెవెన్యూ యంత్రాంగాన్ని తప్పు పట్టిన..…

Social Media Auto Publish Powered By : XYZScripts.com