నివేశన స్థలాలపై ప్రకటనలు కాదు ప్రభుత్వం కార్యచరణ ప్రకటించాలి
✍️జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 5 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ✍️అర్హులైన ప్రతి ఒక్కరికీ నివేశన స్థలాలు అందేవరకు సీపీఐ పోరాటంసీపీఐ జిల్లా కార్యదర్శి ఎ మారుతీ వరప్రసాద్చిలకలూరిపేట:అర్హులైన ప్రతి పేదవారికి నివేశన స్థలాలు అందేవరకు సీపీఐ అండగా…
అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికిన సిరికొండ నాయకులు..!
జనంన్యూస్. 05.నిజామాబాదు. ప్రతినిధి.భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా రెండవసారి ఎన్నికైన తర్వాత . ఢిల్లీకి పోయి పెద్దల ఆశీర్వాదం తీసుకొని అందరి సహకారంతో తెలంగాణలోనే నిజామాబాద్ జిల్లాను నెంబర్ వన్ స్థానంలో నిలుపుతాను అని పార్టీ నామీద నమ్మకంతో…
తడ్కల్ లో 41వ అఖండ హరినామ సప్తాహము
మాఘవారిని పురస్కరించుకొని వైష్ణవ సాంప్రదాయ అఖండ హరినామ సప్తాహ జనం న్యూస్,ఫిబ్రవరి 05,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక శ్రీ రుక్మిణి పాండురంగ మందిరములో మాఘవారిని పురస్కరించుకొని శ్రీ రుక్మిణి పాండురంగని ప్రత్యేక అభిషేక పూజలు…
కాంగ్రెస్ ప్రభుత్వం బి సి లకు పెద్దపిటా..!
జనంన్యూస్. నిజామాబాదు. ప్రతినిధి : నిజామాబాదు రూరల్ సిరికొండ.రూరల్ కాంగ్రెస్ నాయకుడు ఉమ్మజి నరేష్ మాట్లాడుతూ. రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ దేశంలో ఎక్కడా లేని విధంగా కులగనన చేపట్టి నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులాలవారీగా లెక్క తేల్చేసి బీసీలకు…
వ్యవసాయ రంగాన్ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్
తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము.. జనం న్యూస్ //ఫిబ్రవరి 5//జమ్మికుంట //కుమార్ యాదవ్..ఇల్లంతకుంట మండల కేంద్రంలో చెల్పూరి రాము మాట్లాడుతూ.. శనివారం రోజున కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 50,65,345 మొత్తం…
తెలంగాణ రాష్ట్ర బిజెపి కౌన్సిల్ మెంబర్ గా రాయరాకుల మొగలి
జనం న్యూస్ ఫిబ్రవరి 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామానికి చెందిన రాయరాకుల మొగలి ని బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆయన…
‘బీమా రంగంలో ఎఫ్డిఐ పెంపు అవాంఛనీయం’
జనం న్యూస్ 05 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్భీమా రంగంలో విదేశీ ప్రత్యక్షపెట్టబడులు పెంచడం అవాంఛనీయమని ఎల్ఐసి ఉద్యోగులు సంఘం అధ్యక్షులు ఎల్ తిరుమలరావు అన్నారు. మంగళవారం విజయనగరం ఎల్ఐసి కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ……
జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో మౌళిక వసతుల కల్పిస్తాం||
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్జనం న్యూస్ 05 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జిల్లా సారిపల్లిలోని పోలీసు శిక్షణ కేంద్రంను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఫిబ్రవరి 4న ఆకస్మికంగా సందర్శించి, శిక్షణ కేంద్రంను, మౌళిక…
హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ తీవ్ర అస్వస్థతకు గురైన సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్డినులు.
హాస్టల్ సంక్షేమ అధికారిని వైఖరి దుర్మార్గం -SFIతక్షణమే విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించి , ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలిజనం న్యూస్ 05 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం పట్టణంలో ఉన్న సాంఘిక సంక్షేమ…
నేపాల్ తో టి20, వన్డే సిరీస్ లకు భారత్ జట్టుకు ఎంపికైన ఏలుసూరి శివకోటి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.బోర్డ్ ఆఫ్ డిసబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 14 నుండి 18 వరకు నేపాల్ లో జరగబోయే టి20, వన్డే సిరీస్ లకు ఆంధ్ర రాష్ట్రం నుండి భారత్ జట్టుకు శివకోటి ఎంపిక…