• January 27, 2025
  • 33 views
ఉత్తమ అవార్డు అందుకున్నా కంప్యూటర్ ఆపరేటర్ సుమన్

జనం న్యూస్ కౌటాల,జనవరి 27 కౌటాల మండల కేంద్రంలోని విద్య వనరుల కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న కె.సుమన్ 76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం మండల విద్య వనరుల…

  • January 27, 2025
  • 38 views
ప్రారంభమైన దిండి పాదయాత్ర

జనం న్యూస్ జనవరి 27-01-2024 రేగోడు మండలం మెదక్ జిల్లా రిపోర్టర్:వినయ్ కుమార్ : ప్రతి ఏట రేగోడు మండలం మర్పల్లి గ్రామం నుండి చేసే దిండి పాదయాత్ర సోమవారం వేకువ జామున విఠలేశ్వర మందిరం నుండి ప్రారంభమైంది. గత 20…

  • January 27, 2025
  • 35 views
ఎమ్మార్పీఎస్ నాయకుల సంబరాలు

జనంన్యూస్ జనవరి 27 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం తో మండల ఎమ్మార్పీఎస్ నాయకులు మండల కేంద్రము లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద…

  • January 27, 2025
  • 59 views
ఇజిల్ వాటర్ ప్లాంట్ వారి అదువ ర్యం లో ఆకుల స్వప్న రమేష్

జనం న్యూస్ 27.1.2025మెదక్ జిల్లా చెగుంట మండలం ప్రతి నిధి అన్నం ఆంజనేయులు : వడియారం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో జరుపబడినదివడియారం గ్రామానికి చెందిన ఐ జ ల్ వాటర్ ప్లాంట్ వారు.ఆకుల స్వప్న రమేశ్ సందర్భంగా జెడ్ పి హెచ్ ఎస్…

  • January 27, 2025
  • 40 views
ఓటర్ ను చైతన్యం చేయడం ప్రతి ఒక్కరి బాద్యత

ఓటు చైతన్యం కోసం బ్యాగులపై ముద్రించి పంపిణి చేసిన ప్రేమ్ టైలర్ మణ్యం జనం న్యూస్ జనవరి 28 ( వనపర్తి జిల్లా పానగల్ మండల ప్రతినిధి కల్మూరి వెంకటేష్ ) వనపర్తి జిల్లా కేంద్రంలో రాజీవ్ చౌక్ లో వున్న…

  • January 27, 2025
  • 65 views
న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ కార్యాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు

జనం న్యూస్ 26th జనవరి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ (రిపోర్ట్ భీమా కలపాల) విజయవాడ లోన్యూ జనరేషన్ యూనిట్ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సృజన ఫౌండేషన్ శ్రీధర్ పాల్గొని సంస్థ గత 16 సంవత్సరాలుగా…

  • January 26, 2025
  • 52 views
ప్రభుత్వకార్యాలయాలలో రెప రెప లాడిన త్రివర్ణ జెండా.దుర్గి

జనవరి 26 జనం న్యూస్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా దుర్గి మండలంలోని ప్రభుత్వ, ప్రవేట్,కార్యాలయాలలో వివిధ పాఠశాలల్లో ఆదివారం త్రివర్ణ జెండా రెప రెప లాడింది.తహసీల్దార్ కార్యా లయంలో తహసీల్దార్ ఫణింద్ర కుమార్, యం పి డి ఓ కార్యాలయంలో…

  • January 25, 2025
  • 58 views
మహిళలు ఆర్థిక పురోగతి సాధించాలి: సర్పంచ్ మోనాలిసా,ఈఓఆర్డి దామోదర్ రెడ్డి,ఏపీఎం లలిత

జనం న్యూస్ జనవరి 25(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం స్థానిక వజ్రకరూరు వెలుగు ఆఫీస్ నందు ఏపీఎం లలిత ఆధ్వర్యంలో మండల స్థాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య…

  • January 25, 2025
  • 147 views
టీ బలిజపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా సాయి వికాస్ రెడ్డి

రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ ఆరవ శ్రీధర్ గారు రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, కడప జిల్లా అర్బన్ డెవలప్మెంట్అథారిటీ చైర్మన్ ముక్కా రూపనందరెడ్డి గారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి,పుల్లంపేట మండలంలోని టి. కమ్మ పల్లె…

  • January 25, 2025
  • 111 views
మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన చివరి సాధారణ సర్వసభ్య సమావేశం

మెదక్ పట్టణ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేశాం మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ జనం న్యూస్ 2025 జనవరి 25 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) బావోద్యగల నడుమ అట్టహాసంగా ముగిసిన బల్దియా సమావేశం. కరోనా సమయంలో పట్టణ ప్రజల ఆరోగ్యం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com