లబ్ధిదారులకు గ్రామసభలలోనే ఎంపిక చేయాలి: సి పి ఎం
జనం న్యూస్ ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో సిపిఎం మండల, పట్టణ కమిటీల సమావేశం సూదగాని సత్య రాజయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి…
యూరియా కొరతతో అన్నదాత తిప్పలు.
జనం న్యూస్ 23 జనవరి 2025 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా: మండలంలో యూరియా కొరత వేధిస్తుంది. అవసరం మేరకు యూరియ దొరకక అన్నదాతలు తిప్పలు పడుతున్నారు. రబీలో వరి సాగుచేసిన రైతులకు అధిక మోతాదులో యూరియా…
ఈనెల 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు అనకాపల్లి మండలంలో పశు ఆరోగ్య శిబిరాలు
జనం న్యూస్ జనవరి 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి నెల 20 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు అనకాపల్లి మండలంలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో…
25 న అనకాపల్లి గవరపాలెం గౌరీ పరమేశ్వరుల మహోత్సవం
జనం న్యూస్ జనవరి 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : అనకాపల్లి గవరపాలెం గౌరీ పరమేశ్వరుల మహోత్సవం ఈనెల 25న శనివారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ కొణతాల సంతోష్ అప్పారావు…
ప్రజా పాలనలో ప్రజల సమస్యలకు పరిస్కార వేదికనే గ్రామ సభ.
కనక ప్రతిభ వెంకటేశ్వర్ రావ్. జనం న్యూస్ 21జనవరి. కొమురం భీం జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. మార్లవాయి గ్రామపంచాయతీలో జరిగి గ్రామ సభ యందు జైనూర్ తహసీల్దార్ భీర్ షా స్పెషల్ ఆఫీసర్ గారి అధ్యక్షతన మార్లవాయి గ్రామపంచాయతీ కార్యాలయం నందు నూతన…
మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన దళిత నేతలు
జనం న్యూస్ జనవరి 21 నడిగూడెం కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన చైర్మన్ గా ఎన్నికైన నడిగూడెం గ్రామానికి చెందిన వేపూరి తిరుపమ్మ సుధీర్ ను మండల కేంద్రానికి చెందిన దళిత నేతలు దాసరి శ్రీనివాస్, కత్తి విజయ్, ఆదిమళ్ల…
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం : తహశీల్దార్
జనం న్యూస్ జనవరి 21 నడిగూడెం అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని తహశీల్దార్ సరిత తెలిపారు. మంగళవారంమండలంలోనివల్లాపురం, సిరిపురం, రామాపురం, బృందావనపురం, వేణుగోపాలపురం గ్రామాలలో ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించారు. రామాపురం గ్రామంలో జరిగిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ అర్హుల…
నియోజకవర్గంలో ఎక్కడా అక్రమ లే అవుట్లు ఉండటానికి వీల్లేదని, పత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు గడచిన ఐదేళ్లలో విచ్చలవిడిగా వేసిన లే అవుట్లను కూడా అధికారులు తక్షణమే క్రమబద్ధీకరించాలని, తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కడా ఒక్క అక్రమ లే అవుట్…
ప్రజా పాలన గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే
జనం న్యూస్ జనవరి(21) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో రైతు భరోసా, రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఆత్మ భరోసా మరియు ఇందిరమ్మ ఇల్లు పథకాలు…