• January 21, 2025
  • 44 views
తాళ్లరాంపూర్ లో ప్రజా పాలన గ్రామ సభ**

అర్హులైన వారికి పథకాలు అందుతాయి అధైర్యపడవద్దు తహశీల్దార్ -శ్రీలత జనం న్యూస్ జనవరి 21: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలములోని తాళ్ళరాంపూర్ లోప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన నాలుగు గ్యారంటీల పథకంలో భాగంగా మంగళవారం రోజునాప్రజా పాలన గ్రామసభ భాగంగా ప్రత్యేక అధికారిగా…

  • January 21, 2025
  • 41 views
ఎస్ ఎస్ సి వర్గీకరణ కోసం దండోరా మొగిద్దాం..

హుజురాబాద్ డివిజన్ కళామండలి ఎంపిక. ▪️డివిజన్ ఇంచార్జ్ మరియు నియోజకవర్గ అధ్యక్షురాలు ఆకినపల్లి శిరీష… జనం న్యూస్ //జనవరి //21//జమ్మికుంట //కుమార్ యాదవ్..మాదిగల హక్కులు సాదించుకోవడమే ధ్యేయంగా మంద కృష్ణ మాదిగ తలపెట్టిన లక్ష డప్పులు – వేల గొంతులు కళా…

  • January 21, 2025
  • 43 views
తర్లుపాడు మండలంలో లక్ష్మక్క పల్లె కొండారెడ్డి పల్లె గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 21తర్లుపాడు మండలం లక్ష్మక్క పల్లె మరియు కొండారెడ్డిపల్లె గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఈ పంట జరిగిన…

  • January 21, 2025
  • 43 views
ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేసే వరకు పోరాటం ఆగదు

ఆశ వర్కర్స్ పది కిలోమీటర్లు పాదయాత్ర జనం న్యూస్ జనవరి 2 1 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఫిబ్రవరి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్లకు కనీస వేతనం 18000 నిర్ణయం చేయాలని మంగళవారం బుర్గుడా గ్రామం నుండి జిల్లా కలెక్టర్…

  • January 21, 2025
  • 41 views
తండ్రి జ్ఞాపకార్థంగా పశు వైద్యశాలకు ఫ్రిడ్జ్ బహుమతి ప్రధానం చేసిన కుమారు

జనం న్యూస్. జనవరి 21. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్)హత్నూర మండలం సిరిపుర గ్రామంలోని పశు వైద్యశాలో మందుల నిలువల కోసం ఉపయోగపడే విధంగా స్థానిక గ్రామస్తుడైన స్వర్గీయ గోపాల్ మల్లేష్ యాదవ్. జ్ఞాపకార్ధంగా వారి కుమారులు మహేష్…

  • January 21, 2025
  • 39 views
నూతన వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు కు వినతి పత్రం అందజేసిన రైతులు

జనం న్యూస్ జనవరి 21 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం లోని తుంగూరు గ్రామాన్ని ప్రత్యేక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ ఏర్పాటు చేయాలని తుంగూరు గ్రామ రైతులంతా గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని స్పెషల్ ఆఫీసర్ దేవప్రసాద్ కి…

  • January 21, 2025
  • 41 views
సమాచార హక్కు రక్షణ చట్టం ఆసిఫాబాద్ మండల కమిటీ నియామకం

జనం న్యూస్ జనవరి 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరోసమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ఆసిఫాబాద్ మండల కేంద్రం లో నియోజక వర్గ అధ్యక్షులు జాడి రవిదాస్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు…

  • January 21, 2025
  • 38 views
గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానం

జనం న్యూస్. జనవరి 21. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇన్చార్జ్.(అబ్దుల్ రహమాన్)తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2025-2026. విద్యా సంవత్సరానికి గాను ఐదవ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్సీ ఎస్టీ బీసీ…

  • January 21, 2025
  • 59 views
జగన్నాధపురం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ

జనం న్యూస్ జనవరి 22 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థన సమయానికి హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థులోని తెలుగు,…

  • January 21, 2025
  • 36 views
రాష్ట మహాసభల వాల్ పోస్టర్లు విడుదల

మహాసభలను జయప్రదం చేయండి, జనం న్యూస్ జనవరి 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో సీపీఎం నాయకులు మంగళవారం ఈ నెల 25 నుండి 28 వరకు సీపీఎం పార్టీ రాష్ట 4వ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com